Hyderabad
-
#Speed News
Hyderabad: హైదరాబాద్ లో మ్యాన్ హోల్ శుభ్రం చేస్తూ ముగ్గురు మృతి
హైదరాబాద్ లోని మ్యాన్హోల్ను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ముగ్గురు పారిశుధ్య కార్మికులు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మృతులు ఎం శ్రీనివాస్, 40, వి. హన్మంత్, 42, ఎం. వెంకటేశ్వర్ రావు, 40. శ్రీనివాస్ అనే పారిశుధ్య కార్మికుడు, మరికొందరు కార్మికులను మ్యాన్హోల్స్ను శుభ్రం చేసేందుకు కంపెనీ నియమించిందని పోలీసులు తెలిపారు. “శుక్రవారం సాయంత్రం శ్రీనివాస్ మ్యాన్హోల్ కవర్ తెరిచి బ్యాలెన్స్ తప్పి అందులో పడిపోయాడు. శ్రీనివాస్ను కాపాడేందుకు అతని సహోద్యోగులు హన్మంత్, వెంకటేశ్వర్రావు మ్యాన్హోల్లోకి దూకారు, […]
Date : 02-03-2024 - 3:58 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్ లో భానుడి భగభగలు.. బేగంపేటలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు
hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేసవి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. ఫలితంగా నగర ప్రజలు ఉక్కపోతతో పాటు ఎండవేడిమితో ఇబ్బందులు పడుతున్నారు. సిటీలోని బేగంపేట (38.6 ° C) సరూర్నగర్ (38.3 ° C) లలో 38 ° సెల్సియస్ను దాటాయి. ఇక కార్వాన్ (37.7°C), జూబ్లీహిల్స్ (37.6°C), యూసుఫ్గూడ (37.6°C)లు GHMC పరిధిలోని టాప్ 5 హాటెస్ట్ ఏరియాల్లో 37 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలతో ఉన్నాయి. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకారం.. […]
Date : 02-03-2024 - 3:48 IST -
#Speed News
HGCC : ఇక ‘హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్’.. ఎందుకు ?
HGCC : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేసేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలోని ప్రాంతాలన్నీ కలిపి ఒకే కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం లేదా నాలుగువైపులా నాలుగు కార్పొరేషన్లను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను తెలంగాణ సర్కారు పరిశీలిస్తోంది. We’re now on WhatsApp. Click to Join ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో గ్రేటర్ […]
Date : 02-03-2024 - 8:11 IST -
#Telangana
KTR: మంత్రి దామోదర కుమార్తె వివాహానికి హాజరైన కేటీఆర్
తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహ కుమార్తె వివాహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఫిలింనగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్కు మధ్యాహ్నం ఒంటిగంటకు కేటీఆర్ వెళ్లారు.
Date : 29-02-2024 - 3:32 IST -
#Telangana
Crime News: వీఐపీల నకిలీ ప్రొఫైల్లు సృష్టించిన యువకుడు అరెస్ట్
ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డాక్టర్లతో సహా ప్రముఖ ప్రభుత్వ అధికారుల పేర్లపై నకిలీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఖాతాలను సృష్టించిన 22 ఏళ్ల నిరుద్యోగ యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Date : 28-02-2024 - 3:33 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్లో పట్టుబడిన బైక్ దొంగలు
హైదరాబాద్ లో బైక్ దొంగలు పట్టుబడ్డారు. సుల్తాన్ బజార్ పోలీసులు ఈరోజు తెల్లవారుజామున బైక్ దొంగల ముఠాను పట్టుకున్నారు. సుల్తాన్ బజార్ పోలీస్ ఎస్ఐ మరియు క్రైమ్ సిబ్బంది
Date : 27-02-2024 - 6:44 IST -
#Telangana
Loan App Harassment: లోన్ యాప్ వేధింపుల కారణంగా బిటెక్ విద్యార్థి సూసైడ్
ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా యువత ఆత్మహత్యలకు పాల్పడుతుంది. వసరానికి తీసుకున్న రుణాన్ని చెల్లించలేక, పైగా వడ్డీల మీద వడ్డీలు మోపుతూ సామాన్యుల్ని తీవ్ర వేదనకు గురి చేస్తున్నారు.
Date : 27-02-2024 - 5:45 IST -
#Speed News
Drug Party : టాలీవుడ్ దర్శకుడు, హీరోయిన్ చెల్లి, మాజీ సీఎం మనవడు.. రాడిసన్ డ్రగ్స్ కేసులో ట్విస్టులు
Drug Party : హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాడిసన్ స్టార్ హోటల్లో సోమవారం పోలీసులు జరిపిన తనిఖీల్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ దొరికిపోయిన వారి పేర్లు ఒక్కటొక్కటిగా బయటికి వస్తున్నాయి.
Date : 27-02-2024 - 12:23 IST -
#Telangana
HYD : వామ్మో.. భిక్షాటన చేసే మహిళ రూ.45 వేల మొబైల్ ను వాడుతుంది..
ఈరోజుల్లో భిక్షాటన (Beggar ) చేసే వారి దగ్గరే భారీగా డబ్బు బయటపడుతుంది. రోడ్ల ఫై డబ్బులు అడుగుకుంటూ పెద్ద ఎత్తున దాచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. మాసిన బట్టలు, చెదిరిన జుట్టు, వాడిపోయిన ముఖంతో కనిపించే బిచ్చగాళ్లని చూస్తే ఎవరికైనా జాలేస్తుంది. అయ్యో పాపం అని దగ్గరికి పిలిచి, మన శక్తి మేరకు తోచిన సాయం చేస్తాం. ఈ బలహీనతే భిక్షగాళ్లను లక్షాధికారులను చేస్తుంది. అయ్యో అని ప్రతి ఒక్కరు డబ్బులు ఇస్తుండడం తో వారు ఆ […]
Date : 26-02-2024 - 1:55 IST -
#Speed News
Drug Party : రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ.. బీజేపీ నేత కుమారుడి అరెస్ట్
Drug Party : డ్రగ్స్ సప్లై, సేల్స్పై ఉక్కుపాదం మోపుతున్నామని హైదరాబాద్ పోలీసులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పెద్దగా ప్రభావం మాత్రం కనిపించడం లేదు.
Date : 26-02-2024 - 1:39 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్లో చోరీకి గురైన మ్యాన్హోల్స్
మ్యాన్హోల్స్పై ఉన్న స్టీల్ ప్లేట్లను దొంగిలించి విక్రయిస్తున్నారు. అమీర్పేట పరిధిలోని లీలానగర్లో దాదాపు 30 మ్యాన్హోల్ పై ఉన్న ప్లేట్లను దొంగిలించారు. నిందితులను పట్టుకునేందుకు సంజీవరెడ్డి నగర్ పోలీసులు శ్రమిస్తున్నారు.
Date : 26-02-2024 - 12:51 IST -
#Speed News
She Teams: ఈవ్ టీజర్స్ పై షీ టీమ్స్ నిఘా.. అసభ్యంగా ప్రవర్తిస్తే జైలుకే
She Teams: బహిరంగ ప్రదేశాల్లోనే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే ఘటనలపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఇలాంటి వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టిన హైదరాబాద్ పోలీసుుల…రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలలో మహిళలు, యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలను ఓ కంట కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసులను చూస్తే వారు ఒక్కసారిగా పారిపోయే ప్రమాదముందని గ్రహించిన వారు..చాటుగా వారు చేసే అసభ్య ప్రవర్తనను రికార్డు చేయిస్తున్నారు. ఆ తర్వాత వివరాలు కనుక్కుని అరెస్ట్ చేస్తున్నారు. తప్పు చేసిన […]
Date : 26-02-2024 - 11:02 IST -
#Telangana
Health On Us app : ‘హెల్త్ ఆన్ అస్’ మొబైల్ యాప్ను ప్రారంభించిన పవన్ కళ్యాణ్
కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) అన్నారు. హైదరాబాద్ లో ఆదివారం ‘హెల్త్ ఆన్ అజ్’ (Health On Us app) మొబైల్ యాప్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా తర్వాత వైద్య రంగం కొత్త పరిస్థితులు చూస్తోంది. కొవిడ్ తర్వాత ఇంటి వద్దే మెడికల్ కేర్ కావాలనుకుంటున్నారు. ఈ యాప్ మెడికల్ కేర్, వైద్యులను మన ఇంటికే తీసుకొస్తుంది. ఇలాంటి యాప్లతో ఉపాధి కూడా […]
Date : 25-02-2024 - 11:41 IST -
#Telangana
MLC Kavitha: సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ, కీలక అంశాలు ప్రస్తావన
MLC Kavitha: ఢిలీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలనే ఆమెకు ఈడీ మరోమారు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత సీబీఐకి లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోండి అని రియాక్ట్ అయ్యింది. ఒకవేళ నా నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటాను […]
Date : 25-02-2024 - 5:53 IST -
#Sports
HPGL Season 4: హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ విజేత సామా ఏంజెల్స్
యువ గోల్ఫర్స్ ను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ నాలుగో సీజన్ లో సామా ఏంజెల్స్ ఛాంపియన్ గా నిలిచింది. బ్యాంకాక్ నికాంటి గోల్ఫ్ క్లబ్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆ జట్టు టీమ్ ఆల్ఫా పై 60-20 స్కోర్ తో విజయం సాధించింది.
Date : 25-02-2024 - 3:41 IST