Hyderabad Woman Murder: ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య
ఆస్ట్రేలియాలో భారతీయులు వరుసగా మరణిస్తున్నారు. తాజాగా మరో హైదరాబాద్ మహిళ ఆస్ట్రేలియాలో దారుణ హత్య (Hyderabad Woman Murder)కు గురైంది.
- By Gopichand Published Date - 11:05 AM, Sun - 10 March 24
Hyderabad Woman Murder: ఆస్ట్రేలియాలో భారతీయులు వరుసగా మరణిస్తున్నారు. తాజాగా మరో హైదరాబాద్ మహిళ ఆస్ట్రేలియాలో దారుణ హత్య (Hyderabad Woman Murder)కు గురైంది. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలోని బక్లీలో ఘటన జరిగినట్లు సమాచారం. రోడ్డు సమీపంలో ఉన్న ఓ చెత్త డబ్బాలో శ్వేత అనే హైదరాబాద్ మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ విషయం తెలుసుకున్న విక్టోరియా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళను హత్య చేసిన గుర్తుతెలియని నిందితుడు విదేశాలకి పారిపోయినట్లు విక్టోరియా పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Varun Tej: ఓటీటీలోకి వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ఆస్ట్రేలియా మిర్కావే, పాయింట్ కుక్లోని అడ్రస్ లో మహిళ నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. మృతురాలు శ్వేత భర్త అశోక్ రాజ్ వరికుప్పల ఇటీవలే తన కుమారుడితో కలిసి ఇండియాకు తిరిగి వచ్చాడు. ఈ సమయంలోనే మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
We’re now on WhatsApp : Click to Join
Related News
BRS Party: ఎన్నికల సంఘం సీఈఓ వికాస్ రాజ్ ను కలిసిన BRS నేతలు
BRS Party: ఎన్నికల సంఘం సీఈఓ వికాస్ రాజ్ ను BRS నేతలు కలిశారు. బీజేపీ అదిలాబాద్ ఎంపి అభ్యర్థి గోడం నగేష్, రిటర్నింగ్ అధికారి రాజశ్రీ షా, ఐఏఎస్ పై BRS నేతలు దాసోజు, ఆశిష్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో పూర్తిగా ఫిలప్ చేయలేదని RO కు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని సీఈఓ కు తెలిపారు. బీజేపీ అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ చేసి రిటర్నింగ్ అధికారి, రాజశ్రీ షా, ఐఏఎస్ పై చర్యలు తీసుకోవాల�