Harish Rao
-
#Speed News
Harish Rao: ఉగాది పర్వదినం అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలి: హరీశ్ రావు
Harish Rao: తెలుగు నూతన సంవత్సరాది శ్రీ క్రోది నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరిశ్ రావు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాల మధ్య అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవాలన్నారు. ఉగాది పచ్చడిలాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుతూ…తెలుగు వారి సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఉగాది సందర్భంగా శ్రీ క్రోది నా అంత శోభయమానంగ విరిజిల్లాలని ఆకాంక్షించారు. ఈ సంవత్సరం అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాదించాలని […]
Date : 08-04-2024 - 6:12 IST -
#Telangana
Rythu Deeksha: కాంగ్రెస్ 100 రోజుల పాలనలో రైతు సంక్షోభం : కేటీఆర్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న 209 మంది రైతుల్లో ఒక్కొక్కరికి రూ.20 లక్షలు, ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు శనివారం రైతు దీక్షకు దిగారు.
Date : 06-04-2024 - 4:17 IST -
#Telangana
Harish Rao: కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే మంత్రులకు నిద్ర పట్టడం లేదు, కాంగ్రెస్ పై హరీశ్ రావు ఫైర్
Harish Rao: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఇవాళ సంగారెడ్డిలో రైతు దీక్ష కార్యక్రమంతో పాటు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులనుద్దేశించి మాట్లాడారు. ’’అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఊపు తగ్గింది. అరచేతిలో వైకుంఠం చూపించి హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్కు ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి మరీ మోసం చేశారు. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, ఇప్పడు ఎన్నికల […]
Date : 06-04-2024 - 4:09 IST -
#Speed News
Harish Rao: చందాపూర్ ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవాలి: హరీశ్ రావు
Harish Rao: సంగారెడ్డి జిల్లా చందాపూర్లోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని ఎంఎన్ఆర్ ఆస్పత్రిలో మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకోవడంలో ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం ఘోరంగా విఫలమమయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో తరచూ రియాక్టర్లు పేలుతున్నాయి. చాలామంది చనిపోతున్నారు. అయినా ప్రభుత్వ పట్టించుకోవడం లేదు. అధికారులు ఏడాదికొకసారి రియాక్టర్లను తనిఖీ చేయకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. క్షతగాత్రులు ఏఏ ఆస్పత్రుల్లో ఉన్నారో స్పష్టం లేదు. ఎంతమంది […]
Date : 04-04-2024 - 12:37 IST -
#Telangana
Telangana: రేవంత్ కు ఇచ్చి పడేస్తున్న బావాబామ్మర్దులు
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కేటీఆర్, హరీష్ దూకుడు పెంచారు. ప్రభుత్వ హామీలను నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేస్తుండగా, హామీలు అమలు కావని హరీష్ అంటున్నారు. ప్రతిపక్ష పాత్రలో ఈ ఇద్దరు అధికార పార్టీపై ధాటిగా పోరాడుతున్నారు.
Date : 03-04-2024 - 5:53 IST -
#Telangana
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్రావు బహిరంగ లేఖ
Harish Rao: బీఆర్ఎస్(brs) మాజీ మంత్రి హరీశ్రావు, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి రైతుల రుణమాఫీ(rythu runa mafi) విషయమై బహిరంగ లేఖ(open letter) రాశారు. రైతులకు వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని, డిసెంబర్ 9వ తేదీనే చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రుణమాఫీ అయ్యాక మళ్లీ రూ. 2 లక్షలు రుణం తీసుకోవాలన్నారని, రేవంత్ మాటలు నమ్మి చాలా మంది అప్పులు తీసుకున్నారని పేర్కొన్నారు. […]
Date : 03-04-2024 - 12:21 IST -
#Telangana
Harish Rao: సీఎం రేవంత్ కు హరీశ్ రావు లేఖ, రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్
Harish Rao: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు.. సీఎం రేవంత్ కు వరుస లేఖలు అందిస్తున్నారు. పలు సమస్యలను ప్రస్తావిస్తూ.. వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. తాజా లేఖలో రైతు రుణమాఫీ గురించి ప్రస్తావించారు. ‘‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడే 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేస్తామని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల రుణమాఫీ పొందిన రైతులు కూడా మళ్లీ […]
Date : 03-04-2024 - 9:18 IST -
#Telangana
Harish Rao: సీఎం రేవంత్ కు హరీశ్ రావు లేఖ.. టెట్ ఫీజులు తగ్గించాలని డిమాండ్
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖను రాశాను. టెట్, ఫీజులు, నిరుద్యోగ సమస్యలపై ప్రస్తావించారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం టెట్ ఫీజులను భారీగా పెంచడంతో పాటు.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించడం విద్యార్థులు, నిరుద్యోగును మోసం చేయడమే. అనేక కష్టాలకు ఓర్చి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, నిరుద్యోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేయడం బాధాకరం. దీనిని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’’ హరీశ్ […]
Date : 01-04-2024 - 5:54 IST -
#Telangana
Telangana: పంట నష్టంపై తొందరెందుకు హరీష్: మంత్రి జూపల్లి
అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు హామీ ఇచ్చారు. రైతులకు పంట నష్టపరిహారం అందించకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని హరీశ్రావు చేసిన ప్రకటనపై మంత్రి స్పందించారు.
Date : 27-03-2024 - 5:18 IST -
#Speed News
CM Relief Fund : ‘సీఎంఆర్ఎఫ్’ వ్యవహారంలో అరెస్టులు.. హరీశ్రావు కార్యాలయం వివరణ
Harish Rao Office Staff : ఎన్నికలు సమీపించిన వేళ బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి.
Date : 27-03-2024 - 2:21 IST -
#Telangana
Phone Tapping Issue: రేవంత్ అరెస్ట్ కు ఫోన్ ట్యాపింగే కారణం: రఘునందన్ రావు
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గతంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అరెస్టు చేశారని మెదక్ లోక్ సభ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. దీన్ని బట్టి 2014 నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు అర్థమవుతోందని.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం
Date : 26-03-2024 - 6:12 IST -
#Telangana
Telangana: రుణమాఫీ చేయకపోతే లక్షలాది రైతులతో ఉద్యమమే: హరీష్
రైతులు వ్యవసాయ అవసరాల కోసం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేయాలని కోరారు మాజీ మంత్రి హరీశ్రావు.
Date : 25-03-2024 - 4:26 IST -
#Telangana
Raghunandan : కేసీఆర్, హరీశ్ రావు..సిగ్గుతో రంగనాయక సాగర్లో దూకి చావండి!: రఘునందన్ రావు
Raghunandan Rao: కేసీఆర్(kcr), హరీశ్ రావు(HarishRao)లకు మెదక్ లోక్ సభ స్థానం(Medak Lok Sabha seat) నుంచి పోటీ చేసేందుకు ఇక్కడ ఒక్క అభ్యర్థి(candidate) దొరకలేదా? సిగ్గు(shame)తో రంగనాయక్ సాగర్(Ranganayak Sagar)లో దూకి చావండంటూ బీజేపీ(bjp) మెదక్ లోక్ సభ అభ్యర్థి రఘునందన్ రావు(Raghunandan Rao) మండిపడ్డారు. శనివారం ఆయన మర్కుక్ మండల కేంద్రంలోని రంగనాయకస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీకి మెదక్లో ఒక్క స్థానిక అభ్యర్థి దొరకకపోవడం విడ్డూరమన్నారు. […]
Date : 23-03-2024 - 6:58 IST -
#Telangana
Harish Rao: మద్యం పాలసీ కేసులో కాంగ్రెస్ హైకమాండ్ ది ఓదారి, రేవంత్ ది మరో దారి: హరీశ్ రావు
Harish Rao: మద్యం పాలసీ కేసులో ఈడీ, సీబీఐ వ్యహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు స్పందిస్తున్న తీరుకు పూర్తి వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే బీజేపీకి బీ టీం లీడర్ లాగా మాట్లాడుతున్నట్టున్నది తప్ప.. జాతీయ కాంగ్రెస్కు రాష్ట్ర ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్టు ఏ కోశానా కనిపించడం లేదు. ఆయన ఖర్గే, […]
Date : 22-03-2024 - 6:31 IST -
#Speed News
Compensation : ఎకరానికి రూ.10వేలు.. ప్రభుత్వం నిర్ణయం..?
అకాల వర్షాలు (Untimely Rains), వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
Date : 20-03-2024 - 1:04 IST