Chandrababu
-
#Andhra Pradesh
Andhra Pradesh: వెయిటింగ్ లిస్ట్లో టీడీపీ మాజీ మంత్రులు
టీడీపీ సీనియర్ నేతలు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి లకు టికెట్ ఆలస్యం అవుతుంది. ఇప్పటికే ప్రకటించే జాబితాలో వీరిద్దరి పేర్లు లేకపోవడంతో కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి ఆశించిన నియోజకవర్గాలను జనసేన పార్టీకి
Published Date - 01:45 PM, Wed - 20 March 24 -
#Andhra Pradesh
Chandrababu: జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలను ఆపండి: ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు
ఏపీలో రాజకీయ హింసను అరికట్టేందుకు ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ హింసను పెంచి పోషిస్తోందని ఆయన అన్నారు
Published Date - 06:59 PM, Tue - 19 March 24 -
#Andhra Pradesh
Chandrababu : మోడీని టెర్రరిస్ట్ అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు విశ్వ గురూ అంటున్నారు..!
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ (TDP), బీజేపీ (BJP), జనసేన (Janasena) పొత్తు కోసం చేతులు కలిపాయి. ఈ రెండు పార్టీలకు మద్దతుగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ముందుకొచ్చారు. అయితే, 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు, ఆ పార్టీ కేవలం కూటమికి మద్దతు ఇచ్చింది.
Published Date - 06:51 PM, Tue - 19 March 24 -
#Andhra Pradesh
EC Issued Notices To Chandrababu : చంద్రబాబు కు ఈసీ షాక్..
సీఎం జగన్ ఫై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు పెట్టిందని వైసీపీ చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు
Published Date - 12:40 PM, Tue - 19 March 24 -
#Speed News
Praja Galam : ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారు – సజ్జల
ఏపీలో మూడు పార్టీల కూటమి కొత్తేమీ కాదని, పదేళ్ల క్రితం ఇదే కూటమి అని .. ముగ్గురూ కలిసి ఆరోజు తిరుపతిలో ఆడిన నాటకం.. మళ్ళీ ఆడుతున్నారని ధ్వజమెత్తారు
Published Date - 09:31 PM, Mon - 18 March 24 -
#Andhra Pradesh
Pithapuram Politics : లోకల్ vs నాన్ లోకల్ Vs ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్..!
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ని ఎలాగైనా ఓడించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పిఠాపురంలో గ్రౌండ్ లెవల్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంగ గీత (Vanga Geetha) పోటీ చేస్తున్నారు.
Published Date - 07:04 PM, Mon - 18 March 24 -
#Andhra Pradesh
TDP : ప్రకాశంలో టీడీపీ గ్రాఫ్ భారీగా పెరిగింది..!
రోజు రోజుకు ఏపీలో ఎన్నికల సమీకరణాలు మారుతున్నాయి.
Published Date - 01:06 PM, Mon - 18 March 24 -
#Andhra Pradesh
YS Jagan : కూటమి కంటే జగనే బలంగా ఉన్నాడా..?
పొత్తు ప్రకటన వచ్చిన తర్వాత మాత్రం జగన్ వైపే గాలి వీస్తోందని అంటున్నారు.
Published Date - 12:05 PM, Mon - 18 March 24 -
#Speed News
KCR : కేసీఆర్ను కర్మ ఫాలో చేస్తోంది.. నెట్టింట చర్చ..!
తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించాక రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చి.. తెలంగాణలో ఇక తమకు, తమ పార్టీకి తిరుగులేదని బీఆర్ఎస్ (BRS) నేతలు తెగ చెప్పుకునేవారు.
Published Date - 11:06 AM, Mon - 18 March 24 -
#Andhra Pradesh
Praja Galam Utter Flop : మైక్ ఫెయిల్.. ప్రజాగళం ఫెయిల్ అంటూ వైసీపీ సెటైర్లు
ముఖ్యంగా సభలో మోడీ మాట్లాడుతుండగా పదే పదే మైక్ పనిచేయకపోవడం కాస్త ఇబ్బందిగా మారింది
Published Date - 11:21 PM, Sun - 17 March 24 -
#Andhra Pradesh
Modi Speech In Praja Galam : ఏపీ ప్రజల హక్కుల కోసం చంద్రబాబు, పవన్ పోరాడుతున్నారు – మోడీ
రాష్ట్రంలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండూ వేర్వేరు కాదు..రెండు పార్టీలనూ ఒకే కుటుంబం నడుపుతుందన్నారు
Published Date - 07:01 PM, Sun - 17 March 24 -
#Andhra Pradesh
Chandrababu Speech in Prajagalam : జెండాలు వేరైనా..మా అజెండా ఒక్కటే – చంద్రబాబు
జెండాలు వేరైనా..మా అజెండా ఒక్కటే ..అని అన్నారు మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీ అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కూటమిగా ఏర్పడిన టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) లు ఈరోజు మొదటి భారీ బహిరంగ సభ ను పల్నాడు జిల్లా చిలకలూరిపేట (Chilakaluripeta) నియోజకవర్గం బొప్పూడి లో ఏర్పటు చేసారు. ‘ప్రజాగళం’ (Praja Galam) పేరుతో ఏర్పాటు చేసిన ఈ సభకు ప్రధాని మోడీ , టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ […]
Published Date - 06:30 PM, Sun - 17 March 24 -
#Speed News
Chandrababu: చంద్రబాబుతో గంటా శ్రీనివాస్ రావు, నారాయణ భేటీ
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో గంటా శ్రీనివాసరావు , నారాయణ భేటీ అయ్యారు. ఈ రోజు హైదరాబాద్లో చంద్రబాబుకు మాజీ మంత్రులు పుష్పగుచ్ఛం అందించి మర్యాదపూర్వకంగా కలిశామని తెలిపారు.
Published Date - 04:18 PM, Sun - 17 March 24 -
#Andhra Pradesh
Praja Galam : ‘ప్రజాగళం’ కు పోటెత్తిన ప్రజలు
ప్రజాగళం సభతో మూడు పార్టీల కూటమి ఎన్నికల యుద్ధభేరి మోగించనుంది
Published Date - 04:00 PM, Sun - 17 March 24 -
#Andhra Pradesh
AP Politics : చంద్రబాబు నిర్ణయం ఆ ఇద్దరు అభ్యర్థులను నిరాశకు గురి చేసింది
ఎమ్మిగనూరు, మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ టిక్కెట్టు దక్కకపోవడంతో ఇద్దరు టీడీపీ నేతలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ నియోజకవర్గాల్లో మాచాని సోమనాథ్ (Machani Somanath), రాఘవేంద్ర రెడ్డి (Raghavendra Reddy)లకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) టిక్కెట్ ప్రకటించారు. పాలకుర్తి తిక్కారెడ్డి (Palakurti Thikka Reddy)కి మంత్రాలయం నియోజకవర్గ బాధ్యతలను చంద్రబాబు నాయుడు అప్పగించడంతో ఎమ్మెల్యే అభ్యర్థి తానేనన్న నమ్మకం ఏర్పడింది. తిక్కారెడ్డి పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా ఉండేవారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు […]
Published Date - 01:49 PM, Sun - 17 March 24