31 Years
-
#Speed News
Hyderabad: రెస్టారెంట్ లో పెరుగు కోసం యువకుడు దారుణ హత్య
పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్ లో దారుణం చోటు చేసుకుంది. హోటల్ కి వచ్చిన వ్యక్తిని సిబ్బంది చంపేసిన ఘటన నగరం నడిబొడ్డున ఉన్న హోటల్ లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..
Published Date - 11:57 AM, Mon - 11 September 23