25 Banks To Be Laid In Amaravati
-
#Andhra Pradesh
Amaravati : అమరావతి లో ఈ నెల 28న 25 బ్యాంకులకు శంకుస్థాపన
Amaravati : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఈ పర్యటన అమరావతికి కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాకుండా, ఈ నూతన రాజధానిలో ఆర్థిక వ్యవస్థకు పునాది వేసే ఒక చారిత్రక ఘట్టం
Published Date - 11:19 AM, Sun - 23 November 25