230 Passengers
-
#India
Air India Ahmedabad Plane Crash : 274 కు చేరిన మృతుల సంఖ్య
Air India Ahmedabad Plane Crash : ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. విమాన ప్రమాదంపై కారణాలను తెలుసుకునేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ హై లెవెల్ మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేసింది.
Published Date - 08:51 AM, Sat - 14 June 25