2022-23
-
#India
EPFO: ఉద్యోగులకు శుభవార్త.. PF వడ్డీ రేట్లు పెంచిన ప్రభుత్వం..!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మంగళవారం జరిగిన సమావేశంలో ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)పై 2022-23కి 8.15 శాతం వడ్డీ రేటును నిర్ణయించింది.
Published Date - 11:36 AM, Tue - 28 March 23