ప్రధాని నరేంద్ర మోదీ సభ
-
#India
Parliament : ప్రధాని మోదీపై దాడికి యత్నించిన మహిళా ఎంపీలు
ప్రధాని నరేంద్ర మోదీ సభలో ప్రసంగించాల్సి ఉన్న తరుణంలో, విపక్ష సభ్యుల ఆందోళనలతో సభ దద్దరిల్లింది. అయితే, ప్రధానిపై దాడి చేసేందుకు కాంగ్రెస్ వ్యూహం పన్నిందన్న నిఘా వర్గాల సమాచారంతో, ఆయన ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానాన్ని సభ ఆమోదించడం సంచలనం రేపింది
Date : 05-02-2026 - 4:30 IST