HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rishabh Pant Broke Kohlis Record Of 11 Years

Rishabh Pant: కోహ్లీ రికార్డు బ‌ద్ద‌లుకొట్టిన రిష‌బ్.. ఇలా ఆడితే ఎలా పంత్‌..!

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయంగా 88 పరుగులు చేశాడు. ఈ సమయంలో పంత్.. గుజరాత్ ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ బౌలింగ్‌లో భారీగా ప‌రుగులు సాధించాడు.

  • Author : Gopi Date : 25-04-2024 - 9:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rishabh Pant
Safeimagekit Resized Img (1) 11zon

Rishabh Pant: IPL 2024లో 40వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) 43 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయంగా 88 పరుగులు చేశాడు. ఈ సమయంలో పంత్.. గుజరాత్ ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ బౌలింగ్‌లో భారీగా ప‌రుగులు సాధించాడు. IPL చరిత్రలో ఒక్క మ్యాచ్‌లో ఏ బ్యాట్స్‌మెన్‌ కూడా ఒక బౌల‌ర్ బౌలింగ్ భారీగా ప‌రుగులు సాధించ‌లేదు. పంత్ కంటే ముందు RCB జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 2013 సంవత్సరంలో ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో 17 బంతులు ఆడిన కోహ్లీ 52 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో ఒక బౌలర్‌పై అత్యధిక పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రిషబ్ పంత్ నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ఆర్‌సీబీ స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. విరాట్ కోహ్లీ 2013లో ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో భారీగా ప‌రుగులు సాధించాడు. ఉమేష్ యాదవ్ వేసిన 17 బంతుల్లో 52 పరుగులు చేశాడు. దీని తరువాత చాలా మంది బ్యాట్స్‌మెన్ బౌల‌ర్ల‌ను లక్ష్యంగా చేసుకున్నారు. కాని కోహ్లీ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. అయితే ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత రిషబ్ పంత్ చరిత్ర సృష్టించి విరాట్ కోహ్లీ రికార్డును బ‌ద్ద‌లుకొట్టాడు. మోహిత్ శర్మతో జరిగిన ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ 18 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఏ బౌలర్‌పైనైనా ఒక మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక పరుగులు ఇదే.

Also Read: Railway Department: రైల్వే శాఖ కీల‌క నిర్ణయం.. తాగునీటి వృథాను అరిక‌ట్టేందుకు మాస్ట‌ర్ ప్లాన్‌..!

IPL మ్యాచ్‌లో బౌలర్‌పై బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక పరుగులు

62(18) – రిషబ్ పంత్ vs మోహిత్ శర్మ, 2024
52(17) – విరాట్ కోహ్లీ vs ఉమేష్ యాదవ్, 2013
51(16) – హషీమ్ ఆమ్లా vs లసిత్ మలింగ, 2017
48(18) – KL రాహుల్ vs డేల్ స్టెయిన్, 2020
47(15) – కీరన్ పొలార్డ్ vs సామ్ కర్రాన్, 2019
47(18) – కీరన్ పొలార్డ్ vs అమిత్ మిశ్రా, 2014

దీంతో ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా మోహిత్ శర్మ నిలిచాడు. మోహిత్ శర్మ నాలుగు ఓవర్లలో మొత్తం 73 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఏ బౌలర్ కూడా ఒక మ్యాచ్‌లో ఇన్ని పరుగులు ఇవ్వలేదు. ఇంతకుముందు ఈ రికార్డు బాసిల్ థంపి పేరిట ఉంది. అతను ఒక మ్యాచ్‌లో 70 పరుగులు చేశాడు.

We’re now on WhatsApp : Click to Join

ఐపీఎల్‌లో ఒక మ్యాచ్‌లో బౌలర్‌పై అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును కూడా రిషబ్ పంత్ సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మోహిత్ శర్మ బౌలింగ్‌లో రిషబ్ పంత్ 7 సిక్సర్లు బాదాడు. ఇంతకుముందు రస్సెల్, అయ్యర్, కోహ్లి, పొలార్డ్, గేల్ వంటి ఆటగాళ్లు ఒకే బౌల‌ర్‌పై 6 సిక్సర్లు కొట్టారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • GT vs DC
  • IPL
  • ipl 2024
  • Mohith Sharma
  • Rishabh Pant
  • virat kohli

Related News

Smriti Mandhana created history by surpassing Rohit Sharma to become India's leading T20I run scorer

Smriti Mandhana: విరాట్ కోహ్లీ, రోహిత్ లను అధిగమించి స్మృతి మంధాన రికార్డ్ ..!

భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. టీ20 అంతర్జాతీయ ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఈ క్రమంలో భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఆమె అధిగమించింది. దక్షిణాఫ్రికాతో శుక్రవారం డర్బన్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో మంధాన ఈ అరుదైన మైలురాయిని అందుకుంది. A 𝗺𝗲𝗴𝗮 𝗺𝗶𝗹𝗲

  • Virat Kohli

    నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

  • Virat Kohli Injury

    ఐపీఎల్ 2026.. విరాట్ కోహ్లీకి గాయం?

  • Rajasthan Royals manager Romi Bhinder breaches ACU protocol

    Rajasthan Royals: డగౌట్‌లో ఫోన్ వాడిన రాజస్థాన్ రాయల్స్ మేనేజర్.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్‌కు బీసీసీఐ నోటీసులు.

Latest News

  • డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

  • CBN Birthday : మరోసారి గొప్ప మనసు చాటుకున్న చంద్రబాబు

  • Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

  • Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం

  • పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

Trending News

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd