Sports
-
Womens T20 World Cup: రేపట్నుంచి మహిళల టీ20 ప్రపంచకప్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
టీ20 ప్రపంచకప్ 2024లో మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్, స్కాట్లాండ్ మధ్య జరగనుండగా రెండవ మ్యాచ్ పాకిస్తాన్- శ్రీలంక మధ్య జరగనుంది.
Date : 02-10-2024 - 1:16 IST -
Babar Azam Steps Down Captaincy: పాకిస్థాన్కు షాక్ ఇచ్చిన బాబర్ ఆజం.. కెప్టెన్సీకి గుడ్ బై..!
కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి, సోషల్ మీడియాలో ఇలా వ్రాశాడు. నేను ఈ రోజు మీతో కొన్ని వార్తలను పంచుకోవాలనుకుంటున్నాను. పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టు కెప్టెన్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను.
Date : 02-10-2024 - 8:21 IST -
Ravichandran Ashwin: ముత్తయ్య మరళీధరన్ రికార్డును సమం చేసిన అశ్విన్
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు క్రికెట్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు అందుకున్న ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు.
Date : 01-10-2024 - 8:00 IST -
World Test Championship: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో దూసుకెళ్లిన టీమిండియా.. ఫైనల్ బెర్త్ ఖాయమా..?
కాన్పూర్ టెస్టుకు ముందు భారత జట్టు పాయింట్ల శాతం (PCT) 71.67గా ఉంది. ఈ మ్యాచ్లో గెలిచిన తర్వాత అది ఇప్పుడు 74.24కి పెరిగింది. మరోవైపు బంగ్లాదేశ్ ఇప్పుడు నేరుగా ఏడో స్థానానికి దిగజారింది.
Date : 01-10-2024 - 5:50 IST -
Gambhir Vision: స్కెచ్ అదిరింది.. రిజల్ట్ వచ్చింది, గంభీర్ మార్క్ షురూ!
నిజానికి టెస్ట్ మ్యాచ్ ఫలితం ఒక్కోసారి రెండు లేదా రెండున్నర రోజుల్లో వచ్చిన సందర్భాలున్నాయి... కానీ మొదటి రెండున్నర రోజుల్లోనే అలా మ్యాచ్ రిజల్ట్ వచ్చేవే ఎక్కువ.
Date : 01-10-2024 - 3:33 IST -
Will KL Rahul Join RCB: ఆర్సీబీలోకి కేఎల్ రాహుల్..?
తొలి టెస్టు మ్యాచ్లో రాహుల్ ఆటతీరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ కాన్పూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ తన టీ20 ప్రదర్శనను కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్లో రాహుల్ కేవలం 43 బంతుల్లోనే 68 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
Date : 01-10-2024 - 3:19 IST -
IND vs BAN: టీమిండియా సంచలన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్!
కాన్పూర్ టెస్టులో వర్షం కారణంగా రెండు రోజుల పాటు ఆట జరగలేదు. టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాన్పూర్ టెస్టులో భారత జట్టు ఐదో రోజు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Date : 01-10-2024 - 2:08 IST -
India vs Bangladesh Day 5: బంగ్లా 146 పరుగులకే ఆలౌట్.. 95 పరుగులు చేస్తే భారత్దే సిరీస్..!
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 146 పరుగులకే కుప్పకూలింది. ఇప్పుడు భారత్కు 95 పరుగుల విజయ లక్ష్యం ఉంది. జడేజాతో పాటు బుమ్రా, అశ్విన్ తలో 3 వికెట్లు తీశారు.
Date : 01-10-2024 - 12:48 IST -
BCCI Releases Three Players: భారత జట్టు నుంచి ముగ్గురిని రిలీజ్ చేసిన బీసీసీఐ.. కారణమిదే..?
సోషల్ మీడియాలో సమాచారం ఇస్తూ BCCI ఇలా రాసింది. అక్టోబర్ 1 నుండి లక్నోలో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్లో పాల్గొనేందుకు భారత టెస్ట్ జట్టు నుండి సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్. యష్ దయాల్ విడుదలయ్యారని అని పేర్కొంది.
Date : 01-10-2024 - 11:38 IST -
IND vs BAN: ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా
ఈ మ్యాచ్లో భారత ఓపెనింగ్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ కూడా టెస్టుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన నాల్గవ భారత ఆటగాడిగా నిలిచాడు. 31 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు.
Date : 30-09-2024 - 5:32 IST -
Ravindra Jadeja: కాన్పూర్ టెస్టులో చరిత్ర సృష్టించిన జడేజా
తొలి ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు. ఈ ఒక్క వికెట్ తీయడం ద్వారా జడేజా టెస్టు క్రికెట్లో 300 వికెట్లు కూడా పూర్తి చేసుకున్నాడు. జడేజా ఇప్పుడు టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 300 వికెట్లు, 3000 పరుగులు చేసిన ఆసియా ఆటగాడిగా నిలిచాడు.
Date : 30-09-2024 - 5:10 IST -
Changes the Name of NCA: నేషనల్ క్రికెట్ అకాడమీ పేరును మార్చిన బీసీసీఐ.. కొత్త పేరు ఇదే..!
నేషనల్ క్రికెట్ అకాడమీ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా పిలువబడుతుంది. బీసీసీఐ నేషనల్ క్రికెట్ అకాడమీ పేరును సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మార్చింది.
Date : 30-09-2024 - 1:02 IST -
India vs Bangladesh T20: టీమిండియాకు ధీటుగా బంగ్లాదేశ్ టీ20 జట్టు..!
భారత్తో జరిగే టీ20 సిరీస్కు బంగ్లాదేశ్ జట్టులో మెహదీ హసన్ మిరాజ్కు చోటు దక్కింది. 14 నెలల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చాడు. అతను 2023లో బంగ్లాదేశ్ తరఫున చివరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు.
Date : 30-09-2024 - 12:00 IST -
Nicholas Pooran: మహ్మద్ రిజ్వాన్ రికార్డు బద్దలు.. ఒకే ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా పూరన్..!
వెస్టిండీస్ జట్టుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్లలో ఆడిన పురన్ ఈ ఏడాది 14 అర్ధ సెంచరీలు సాధించాడు. అదే సమయంలో అతని బ్యాట్ నుండి 152 సిక్సర్లు కూడా వచ్చాయి.
Date : 30-09-2024 - 10:10 IST -
IRE vs SA 2nd T20: సౌతాఫ్రికాపై గెలిచి చరిత్ర సృష్టించిన ఐర్లాండ్
IRE vs SA 2nd T20: తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్, దక్షిణాఫ్రికాపై అత్యధిక టి20 స్కోరును కూడా సాధించింది. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్లో ఐర్లాండ్ స్టార్ రాస్ అడైర్ కేవలం 57 బంతుల్లోనే తన తొలి టీ20 సెంచరీని నమోదు చేశాడు
Date : 30-09-2024 - 9:28 IST -
IPL Teams To Finalise Retentions: ఫ్రాంచైజీలకు డెడ్లైన్.. అక్టోబర్ 31లోపు జాబితా ఇవ్వాల్సిందే..?
రిటెన్షన్ లేదా రైట్ టు మ్యాచ్ (RTM) ఎంపికను ఉపయోగించి జట్లు తమ జట్టులోని 6 మంది ఆటగాళ్లను ఉంచుకోవచ్చని శనివారం రాత్రి ఆలస్యంగా ప్రకటించారు. ఇందులో గరిష్టంగా 5 మంది ఆటగాళ్లను (భారతీయ, విదేశీ) క్యాప్ చేయవచ్చు.
Date : 30-09-2024 - 9:00 IST -
MS Dhoni Uncapped: బీసీసీఐ నిర్ణయంతో ధోనీపై భారీ ఎఫెక్ట్
MS Dhoni Uncapped: 2021 ఆగస్టు 15న ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. అయితే 2019లో భారత్ తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు మహీని అన్క్యాప్డ్ ప్లేయర్గా కొనసాగించవచ్చు. ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తమ బిగ్గెస్ట్ స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోనిని అట్టిపెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది
Date : 29-09-2024 - 10:46 IST -
IPL 2025 Retention Rules: ఐదుగురు + 1 RTM… ఐపీఎల్ రిటెన్షన్ కొత్త రూల్స్ ఇవే
IPL 2025 Retention Rules: ఐదుగురు ప్లేయర్స్ రిటెన్షన్ కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రైట్ టూ మ్యాచ్ కార్డ్ ద్వారా ఒకరిని జట్టులోకి తీసుకునే రూల్ నూ తీసుకొచ్చింది. బెంగళూరులో జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు
Date : 28-09-2024 - 11:24 IST -
IND vs BAN T20 Squad: నితీశ్ కుమార్ రెడ్డికి సెలక్టర్ల పిలుపు, బంగ్లాతో టీ20లకు భారత జట్టు ఇదే
IND vs BAN T20 Squad: బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ సిరీస్ కు భారత జట్టు.వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్ , జితేశ్ శర్మలకు చోటు దక్కింది. సంజూ శాంసన్ కు బ్యాకప్ వికెట్ కీపర్ గాసెలక్టర్లు జితేశ్ ను ఎంపిక చేశారు. ఈ సిరీస్ సంజూకు కీలకంగా మారిందని చెప్పొచ్చు
Date : 28-09-2024 - 11:18 IST -
IPL 2025: ఐపీఎల్ ప్లేయర్స్ కు జాక్ పాట్, సీజన్ కు రూ.కోటి అదనం
IPL 2025; రిటెన్షన్ జాబితాను నాలుగు నుంచి ఐదు పెంచడంతో పాటు రైట్ టూమ్ మ్యాచ్ రూల్ ను మళ్ళీ తీసుకొస్తున్నారు. అలాగే ఫ్రాంచైజీల మనీ పర్స్ వాల్యూను 120 కోట్ల వరకూ పెంచబోతున్నారు. గత వేలంలో ఇది 90 కోట్లు ఉండగా.. ఇప్పుడు మరో 30 కోట్లు పెంచుతున్నారు.
Date : 28-09-2024 - 11:11 IST