Sports
-
Rohit Sharma ate soil : రోహిత్ శర్మ ‘మట్టి’ రహస్యం ఇదే.. నమ్మకలేకపోతున్నా..
తాను మట్టిని ఎందుకు తిన్నాను అనే విషయం పై కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టత ఇచ్చాడు.
Published Date - 09:04 AM, Wed - 3 July 24 -
IND vs ZIM: జింబాబ్వేతో జరిగే తొలి టీ20 మ్యాచ్కు భారత్ జట్టు ఇదే..!
IND vs ZIM: ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం టీమిండియా జింబాబ్వే (IND vs ZIM) చేరుకుంది. ఇక్కడ భారత జట్టు జూలై 6 నుంచి జూలై 14 వరకు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. ఐపీఎల్లో స్టార్ ప్లేయర్లు తమ స్థానాన్ని సంపాదించుకున్నారు. అంటే ఒక విధంగా జింబాబ్వేలో టీమిండియా యువ జట్టు ఆడుతున్నట్లు కనిపిస్తుంది. జట్టు కెప్టెన్సీని శుభ్మన్ గిల్కు అప్పగించారు. భారత క్ర
Published Date - 11:51 PM, Tue - 2 July 24 -
David Miller Retirement: డేవిడ్ మిల్లర్ రిటైర్మెంట్.. అసలు విషయం ఇదీ..!
David Miller Retirement: టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ టీ20 ఇంటర్నేషనల్కు రిటైర్మెంట్ ప్రకటించారు. దీని తర్వాత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. ముగ్గురు భారత ఆటగాళ్లు రిటైర్మెంట్ తర్వాత, దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ కూడా రిటైర్మెంట్ (David Miller Retirement) ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. అ
Published Date - 11:27 PM, Tue - 2 July 24 -
Shreyas Iyer: జింబాబ్వే టూర్కు అయ్యర్ను కావాలనే ఎంపిక చేయలేదా..?
Shreyas Iyer: జింబాబ్వేతో జరిగే సిరీస్ కోసం బీసీసీఐ టీమ్ ఇండియాలో కొన్ని మార్పులు చేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా టీమిండియా ప్రస్తుతం బార్బడోస్లో చిక్కుకుపోయింది. దీంతో ఈ టూర్కు ఎంపికైన ఆటగాళ్లు ఇంకా జట్టులో చేరలేకపోయారు. వీరి స్థానంలో జితేష్ శర్మ, సాయి సుదర్శన్, హర్షిత్ రానాలను బోర్డు ఎంపిక చేసింది. దీని తర్వాత శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఎక్కడ అనే ప్రశ్న అందరి మదిలో మెదుల
Published Date - 10:52 PM, Tue - 2 July 24 -
Indian Team Return: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. భారత్ వస్తున్న ప్లేయర్స్..!
Indian Team Return: టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమిండియా (Indian Team Return) బార్బడోస్లో చిక్కుకుంది. బెరిల్ తుఫాను కారణంగా భారత జట్టు ఇక్కడి హోటల్కే పరిమితం కావాల్సి వచ్చింది. అందుకే టీమ్ ఇండియా ఇంకా భారత్ చేరుకోలేకపోయింది. భారత జట్టు ఆటగాళ్లు గత రెండు రోజులుగా బార్బడోస్లోని బ్రిడ్జ్టౌన్లో చిక్కుకుపోయారు. జూన్ 29న టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. మరుసటి రోజు జూన్ 30న టీమిండియా అక్కడి
Published Date - 08:59 PM, Tue - 2 July 24 -
China Badminton Player : బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో చైనా ఆటగాడు మృతి..
చైనా ఆటగాడు జాంగ్ అస్వస్థత కారణంగా కాసేపు నిలబడ్డాడు. రెండు అడుగులు ముందుకేశాడు. వెంటనే కుప్పకూలిపోయాడు
Published Date - 03:22 PM, Tue - 2 July 24 -
T20 World Cup: సౌతాఫ్రికా వైఫల్యంతోనే భారత్ గెలుపట.. వరల్డ్ కప్ విజయంపై ఆసీస్ మీడియా అక్కసు
భారత క్రికెట్ జట్టంటే ఎప్పుడూ విషం చిమ్మే ఆస్ట్రేలియా మీడియా మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. టీమిండియా ప్రపంచకప్ విజయాన్ని తీసిపారేయడంతో పాటు చెత్త కథనాలు ప్రచురించింది. ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో ఓడిపోయే మ్యాచ్ గెలిచి
Published Date - 01:46 PM, Tue - 2 July 24 -
Indian Team: బార్బడోస్లోనే టీమిండియా.. మరో రెండు రోజుల్లో భారత్కు రావచ్చు!
Indian Team: T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జూన్ 29న బార్బడోస్లో జరిగింది. ఇందులో భారత్ గెలిచింది. అప్పటి నుండి టీమ్ ఇండియా (Indian Team) ఆటగాళ్లు, వారి కుటుంబాలు, కోచింగ్ సిబ్బంది బార్బడోస్లో ఉన్నారు. బార్బడోస్లో భారీ వర్షాలు, తుఫాను కారణంగా టీమిండియా బార్బడోస్లో చిక్కుకుపోయింది. టీమిండియా బార్బడోస్ను వదిలి ఎప్పుడు భారత్కు చేరుకుంటుందోనని అభిమానులు నిత్యం ఆందోళన చెందుతున్నారు. మ
Published Date - 10:37 AM, Tue - 2 July 24 -
Indian Cricketers: జింబాబ్వే బయల్దేరిన యువ టీమిండియా..!
Indian Cricketers: T20 ప్రపంచ కప్ 2024 టైటిల్ గెలిచిన తర్వాత ఇప్పుడు టీమిండియా తదుపరి లక్ష్యం జింబాబ్వేను స్వదేశంలో ఓడించడమే. భారత్ జట్టు (Indian Cricketers) ఇప్పుడు జింబాబ్వే టూర్కు బయలుదేరింది. ఈ సిరీస్లో టీమిండియా కమాండ్ శుభ్మన్ గిల్ చేతిలో ఉంది. ఈ టూర్లో చాలా మంది ఆటగాళ్లు టీమ్ ఇండియాకు అరంగేట్రం చేయనున్నారు. శుభ్మన్ గిల్ తొలిసారిగా టీమ్ ఇండియాకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. జూలై 6
Published Date - 08:37 AM, Tue - 2 July 24 -
ICC : ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ను ప్రకటించిన ఐసిసి.. ఆరుగురు టీమ్ ఇండియా ఆటగాళ్లకు చోటు
T20 ప్రపంచ కప్ 2024 ముగియడంతో, ICC 11 మంది సభ్యులతో కూడిన ఉత్తమ జట్టును 'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్' పేరుతో ప్రకటించింది. టోర్నీలో విజేతగా నిలిచిన భారత జట్టులోని ఆరుగురు ఆటగాళ్లు ఇందులో చోటు దక్కించుకున్నారు.
Published Date - 07:39 PM, Mon - 1 July 24 -
Hardik Pandya : టీ ట్వంటీ కెప్టెన్ గా హార్థిక్ పాండ్యా ? హింట్ ఇచ్చిన జైషా
ప్రస్తుతం రోహిత్ శర్మ స్థానంలో టీ ట్వంటీ కెప్టెన్ గా ఎవరిని నియమిస్తారనేది ఆసక్తికరంగా మారింది
Published Date - 07:14 PM, Mon - 1 July 24 -
Hardik Pandya: టీ ట్వంటీ కెప్టెన్ గా హార్థిక్ పాండ్యా ? హింట్ ఇచ్చిన జైషా
రోహిత్ శర్మ స్థానంలో టీ ట్వంటీ కెప్టెన్ గా ఎవరిని నియమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా దీనిపై బీసీసీఐ సెక్రటరీ జైషా హింట్ ఇచ్చారు. రోహిత్ స్థానంలో హార్థిక్ పాండ్యాను సారథిగా ఎంపిక చేస్తారా అనే ప్రశ్నకు ఆచితూచి స్పందించారు. కెప్టెన్ ఎవరనేది సెలక్టర్లు నిర్ణయిస్తారని చెప్పారు.
Published Date - 07:00 PM, Mon - 1 July 24 -
T20I Legacy: ముగ్గురు మొనగాళ్ళు వారి స్థానాలను భర్తీ చేసేది ఎవరు ?
టీ ట్వంటీ క్రికెట్ లో ఒక శకానికి తెరపడింది. జట్టును విజయవంతంగా నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ , ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పొట్టి క్రికెట్ కు గుడ్ బై చెప్పేశారు. యువక్రికెటర్లకు అవకాశమిచ్చేందుకు టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ముగ్గురు లేకుండా అసలు భారత జట్టు ఊహించడం కష్టమేనని చెప్పాలి.
Published Date - 06:00 PM, Mon - 1 July 24 -
Rohit Sharma : కప్ను ఇంటికి తీసుకురావడం గర్వంగా ఉంది
టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ 2024 కీర్తిని ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా రోహిత్ తన సందేశానికి ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
Published Date - 12:27 PM, Mon - 1 July 24 -
India Team : మరో 24 గంటలు బార్బడోస్లోనే భారత జట్టు.!
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన బార్బడోస్ను మరో 6 గంటల్లో బెరిల్ హరికేన్(తుఫాన్) తాకనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ తరహా వాతావరణం నెలకొందని జాతీయ మీడియా ప్రతినిధులు తెలిపారు.
Published Date - 11:56 AM, Mon - 1 July 24 -
Dinesh Karthik: ఆర్సీబీ జట్టులోకి దినేష్ కార్తీక్
భారత జట్టు మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బ్యాటింగ్ కోచ్ మరియు మెంటార్గా నియమించింది. ఆర్సీబీ ఫ్రాంచైజీ కొద్దీ సేపటి క్రితమే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
Published Date - 11:34 AM, Mon - 1 July 24 -
Hardik Pandya: పడి లేచిన కెరటం పాండ్యా వరల్డ్ కప్ లో హార్థిక్ దే కీ రోల్
టీ ట్వంటీ ప్రపంచకప్ ఆరంభం నుంచీ నిలకడగా రాణించిన టీమిండియా వరుస విజయాలతో విశ్వవిజేతగా నిలిచింది. అంచనాలకు తగ్గట్టే కొందరు అదరగొడితే మరికొందరు నిరాశపరిచారు. నిలకడగా సత్తా చాటిన ఆటగాళ్ళలో ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా పేరు ముందు ఉంటుంది. అసలు ఈ మెగా టోర్నీకి ముందు పాండ్యా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
Published Date - 12:01 AM, Mon - 1 July 24 -
Jay Shah : భారత్ టీ20 ప్రపంచ కప్ టీం రూ.125 ప్రైజ్ మనీ ప్రకటించిన జై షా
కెన్సింగ్టన్ ఓవల్లో భారత్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెక్రటరీ జై షా రూ.125 కోట్లు భారత జట్టుకు ప్రకటించారు.
Published Date - 09:23 PM, Sun - 30 June 24 -
Jadeja Retirement: రోహిత్, కోహ్లీ బాటలో జడ్డూ.. రిటైర్మెంట్ ప్రకటనలు
టీ20 ప్రపంచకప్-2024 టైటిల్ను భారత్ గెలుచుకున్న వెంటనే, వెటరన్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20కి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీని తర్వాత విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ కూడా టీ20 అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు ఈ జాబితాలోకి రవీంద్ర జడేజా చేరిపోయాడు. ఈ సందర్భంగా జడేజా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ టీ20 అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకట
Published Date - 05:45 PM, Sun - 30 June 24 -
Woakes Returns: వెస్టిండీస్తో టెస్టు సిరీస్ కు ఇంగ్లండ్ తుది జట్టు
స్టిండీస్తో 3 మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా తొలి 2 టెస్టులకు 14 మంది సభ్యులతో కూడిన జట్టును ఇంగ్లండ్ ప్రకటించింది. గతేడాది యాషెస్ ఆడిన క్రిస్ వోక్స్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. యాషెస్ సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును క్రిస్ వోక్స్ గెలుచుకున్నాడు.
Published Date - 05:17 PM, Sun - 30 June 24