NTR District : తిరువూరు మండలం చౌటపల్లిలో క్షుద్రపూజలు కలకలం..అర్థరాత్రి బాలుడిని వెటబెట్టుకుని..!
తిరువూరు మండలం చౌటపల్లి గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. టేకులపల్లి- చౌటపల్లి గ్రామాల మధ్య లంకెబిందెలు
- By Prasad Published Date - 10:39 AM, Mon - 13 February 23
తిరువూరు మండలం చౌటపల్లి గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. టేకులపల్లి- చౌటపల్లి గ్రామాల మధ్య లంకెబిందెలు కోసం క్షుద్రపూజలు చేసేందుకు ఎనిమిది మంది వ్యక్తులు వచ్చారు. గుప్తనిధుల వేట కోసం వచ్చిన వ్యక్తుల వెంట చిన్న బాలుడు ఉన్నాడు. దీంతో నరబలి ఇవ్వడానికే బాలుడిని తెచ్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గుప్తనిధుల కోసం వచ్చిన 8 మందిలో నలుగురు పరారుకాగా.. మరో నలుగురిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు . వీరంతా బుగ్గపాడు, తిరువూరు, ఏరుకోపాడు, టేకులపల్లి వాసులుగా గుర్తించారు.
Related News
TDP vs YCP : తిరువూరు టీడీపీ అభ్యర్థిపై ఎంపీ కేశినేని ఘాటు వ్యాఖ్యలు.. ఆయన ఓ కాలకేయుడు, కీచకుడు అంటూ కామెంట్స్
ఎన్టీఆర్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని తన పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పర్యటనలో ఎంపీ కేశినేని నాని తనదైన శైలిలో ప్రత్యర్థులపై ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తిరువూరు నియోజకవర్గం వైసీపీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. పేదవాళ్ళు బా