Sports
-
IMD Warning: ఈ రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు..!
రానున్న ఐదు రోజుల్లో అంటే ఏప్రిల్ 17 నుంచి 21 వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని గంగా తీర ప్రాంతాలు, కొంకణ్, సౌరాష్ట్ర, కచ్, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, తెలంగాణల్లో వేడిగాలుల ప్రభావం విపరీతంగా ఉంటుందని IMD తెలిపింది.
Date : 17-04-2024 - 7:08 IST -
Chhattisgarh Encounter: మావోయిస్టు అగ్రనేత శంకర్రావుతో పాటు మరో 29 మంది మృతి!
ఛత్తీస్గఢ్లో మంగళవారం మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని మాట్ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో శంకర్ రావు అనే నాయకుడు సహా దాదాపు 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
Date : 16-04-2024 - 10:17 IST -
Hyderabad: షీటీమ్స్ ఆపరేషన్.. మహిళలను వేధిస్తున్న 122 మంది పట్టివేత
Hyderabad: యువతులు, మహిళలను వేధిస్తున్న 79 మంది పెద్దలు, 43 మంది మైనర్లు సహా 122 మందిని రాచకొండ షీ టీమ్లు పట్టుకున్నాయి. రాచకొండ మహిళా సేఫ్టీ వింగ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉషా విశ్వనాథ్ మాట్లాడుతూ.. మార్చి 16 నుంచి మార్చి 31 వరకు 148 ఫిర్యాదులు అందాయని తెలిపారు. అందిన ఫిర్యాదుల్లో ఫోన్ ద్వారా వేధించిన కేసులు 14, సోషల్ మీడియా యాప్స్ ద్వారా 36, డైరెక్ట్ వేధింపులు 98 కేసులు ఉన్నాయి.వీటిలో 14
Date : 16-04-2024 - 10:10 IST -
Basara: ఐఐఐటీ బాసర క్యాంపస్లో విద్యార్థి ఆత్మహత్య
Basara: తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర పట్టణంలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ (RGUKT) విద్యార్థి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బి. అరవింద్ (17) ఐఐఐటి బాసర అని కూడా పిలువబడే RGUKT క్యాంపస్లోని హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. సిద్దిపేట జి
Date : 16-04-2024 - 10:00 IST -
Thota Trimurtulu : తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు.. ఏమిటీ శిరోముండనం కేసు ?
Thota Trimurtulu : శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు షాక్ తగిలింది.
Date : 16-04-2024 - 3:47 IST -
UPSC : సివిల్స్లో మెరిసిన తెలుగు తేజాలు వీరే..
UPSC:యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 1,016 మంది అభ్యర్థులు యూపీఎస్సీ సిఫార్సు చేసింది. ఈ ఏడాది ఆదిత్య శ్రీవాస్తవ ప్రథమ స్థానంలో నిలవగా, అనిమేష్ ప్రదాన్ ద్వితీయ స్థానంలో, దోనూరి అనన్యారెడ్డి మూడో స్థానంలో నిలిచారు. నాలుగో ర్యాంకు పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్, ఐదో ర్యాంకు రుహనీకి వచ్చింది. పరీక్షలో ఉత్తీర్ణుల
Date : 16-04-2024 - 3:34 IST -
Patna News: పాట్నాలో ఘోర ప్రమాదం.. క్రేన్ను ఆటో ఢీకొనడంతో ఏడుగురు మృతి
బీహార్ రాజధాని పాట్నాలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కంకర్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్రో పనిలో నిమగ్నమై ఉన్న క్రేన్, ఆటో రిక్షా ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన స్థానికంగా దిగ్బ్రాంతికి గురి చేసింది. వివరాలలోకి వెళితే..
Date : 16-04-2024 - 1:42 IST -
Maoist Party : ఇంద్రవెల్లి పోరాటాన్ని స్మరించుకుంటూ మావోయిస్టుల లేఖ
Maoist Party : గిరిజన రైతుకూలీ సంఘం మహాసభ సందర్భంగా 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో జరిగిన ఘటనను స్మరించుకుంటూ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అధికార ప్రతినిధి జగన్ మంగళవారం లేఖ విడుదల చేశారు.
Date : 16-04-2024 - 1:22 IST -
Ebon Urine Cup : ‘ఎబోన్ యూరిన్ కప్’ వచ్చేసింది .. డ్రగ్స్ సేవించే వారికి చెక్
Ebon Urine Cup : ‘ఎబోన్ యూరిన్ కప్’ అనే పేరు కలిగిన యంత్రం తెలంగాణలోని అన్ని పోలీసు స్టేషన్లకు చేరింది.
Date : 16-04-2024 - 12:29 IST -
JK Boat Accident: శ్రీనగర్లో విషాదం..పడవ మునిగి నలుగురు మృతి
జమ్మూ కాశ్మీర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీనగర్లోని జీలం నదిలో పడవ బోల్తా పడటంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ముగ్గురు సురక్షితంగా బయటపడి చికిత్స పొందుతున్నారు.
Date : 16-04-2024 - 12:16 IST -
Summer Alert : టెంపరేచర్స్ టెన్షన్.. నేటి నుంచి 2 డిగ్రీలు ఎక్స్ట్రా హీట్
Summer Alert : ఎండలు ఇప్పటికే మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు.
Date : 16-04-2024 - 10:19 IST -
Iran Vs Israel : ఇరాన్పై ప్రతీకారం తీర్చుకొని తీరుతాం.. ఇజ్రాయెల్ ప్రకటన
Iran Vs Israel : ఇజ్రాయెల్ రక్షణ బలగాల అధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జిహలేవి కీలక ప్రకటన చేశారు.
Date : 16-04-2024 - 9:14 IST -
Salman Khan : కాల్పుల టైంలో ఇంట్లోనే సల్మాన్.. ఈ కేసులో కొత్త అప్డేట్స్ ఇవీ..
Salman Khan : ముంబైలోని సల్మాన్ ఖాన్ ఇంటిపై జరిగిన కాల్పుల వ్యవహారంపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది.
Date : 16-04-2024 - 8:41 IST -
Bus Falls Off Flyover : ఫ్లైఓవర్ నుంచి పడిపోయిన బస్సు.. ఐదుగురి మృతి, 40 మందికి గాయాలు
Bus Falls Off Flyover : ఘోర ప్రమాదం జరిగింది. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు.
Date : 16-04-2024 - 8:11 IST -
Congress Jana Jathara : ముదిరాజ్లకు కీలక హామీ ఇచ్చిన సీఎం రేవంత్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని 14 ఎంపీ సీట్లలో గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిగా చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర జనాభాలో 10 శాతం ఉన్న ముదిరాజ్లకు కేసీఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని ఈ సందర్బంగా రేవంత్ గుర్తు చేసారు.
Date : 15-04-2024 - 9:56 IST -
Indian Student: విదేశాల్లో మరో దారుణం.. ఇండియన్ స్టూడెంట్ ను కాల్చి చంపేశారు
Indian Student: ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థులు అనుమానస్పదంగా చనిపోతుండటం కలిచివేస్తోంది. ఇప్పటికే 11 మంది భారతీయ విద్యార్థులు చనిపోయారు. అందులో అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారు. వరుస ఘటనలతో ఏం జరుగుతుందో తెలియక తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా కెనడాలో కెనడాలోని వాంకోవర్ లో 24 ఏళ్ల భారతీయ విద్యార్థిని కారులో కాల్చి చంపారు. చిరాగ్ అంటిల్ (24) అన
Date : 15-04-2024 - 7:45 IST -
CP Kanti Rana : సీఎం జగన్పై దాడి.. సీపీ కాంతి రాణా కీలక వ్యాఖ్యలు
విజయవాడలోని అజిత్సింగ్ నగర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 'మేమంత సిద్ధం' బస్సుయాత్రలో శనివారం నాడు ఆయనపై రాళ్ల దాడిపై ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఐపిసి సెక్షన్ 307 (హత్య ప్రయత్నంలో శిక్ష) కింద కేసు నమోదు చేశారు.
Date : 15-04-2024 - 7:37 IST -
Gold-Silver Panipuri : బంగారం-సిల్వర్తో పానీపూరీ.. టేస్ట్ అయితే.. యమ్మీ..!
భారతదేశంలో స్ట్రీట్ ఫుడ్ విషయానికి వస్తే, పానీ పూరీ ఖచ్చితంగా చాలా మందికి అగ్రస్థానంలో ఉంటుంది. సన్నని, స్ఫుటమైన వృత్తాకార క్రస్ట్, ఒక పెద్ద చిటికెడు గుజ్జు బంగాళాదుంపల కోసం ఖాళీ చేసి రంధ్రంలో మసాలా, చిక్కగా ఉండే చింతపండు నీటితో నింపి తింటే.. ఆహా ఆ రుచే వేరు.
Date : 15-04-2024 - 7:12 IST -
Chandrababu : విశాఖలో వైసీపీ నేతలు భూకబ్జాలు చేశారు
ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలో ప్రధాన పార్టీలో ప్రచారంలో స్పీడ్ పెంచాయి. అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు ప్రచారం ముందున్నారు.
Date : 15-04-2024 - 6:48 IST -
Amarnath Yatra: జూన్ 29 నుండి అమర్నాథ్ యాత్ర
Amarnath Yatra:అమర్నాథ్ వార్షిక యాత్ర(Annual Yatra of Amarnath)జూన్ 29 నుంచి ఆగస్టు 19 వరకు కొనసాగుతుందని శ్రీ అమర్నాథ్ తీర్థక్షేత్ర బోర్డు(Shri Amarnath Tirthakshetra Board)ప్రకటించింది. 52 రోజులపాటు సాగే యాత్రకు సంబంధించిన ముందస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 15 నుంచి మొదలవుతుందని బోర్డు వెల్లడించింది. దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని 3,880 మీటర్ల ఎత్తులోని గుహలో ఏర్పడే మంచులింగాన్ని దర్శించేందుకు ప్రతియేట
Date : 15-04-2024 - 3:35 IST