Hyderabad : జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు పారిశుద్ధ్య కార్మికురాలి ఆత్మహత్యయత్నం..!!
- By hashtagu Published Date - 12:19 PM, Tue - 1 November 22
హైదరాబాద్ లో లిబర్టీ సర్కిల్లో ఉన్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు పారిశుద్ధ్య కార్మికురాలు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. అక్కడున్న సెక్యూరిటి సిబ్బంది అడ్డుకున్నారు. బాధితురాలు జియాగూడకు చెందని లక్ష్మీగా గుర్తించారు. వేతనాలు రాకపోవడంతోపాటు సూపర్ వైజర్ తనను వేధిస్తున్నాడంటూ మనస్తాపానికి గురైన ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Tags
Related News
Summer Camp : గ్రేటర్లో చిన్నారుల కోసం జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం
సమ్మర్ వచ్చిందంటే వేసవి సెలవుల్లో చిన్నారులు చేసే అల్లరి అంతాఇంతా కాదు. అయితే.. వేసవి ఎండల్లో ఎక్కడ పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందోనని ఆలోచించే తల్లిదండ్రులకు జీహెచ్ఎంసీ గుడ్ న్యూస్ చెప్పంది.