Three Died: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
నల్గొండ జిల్లాలో జాతీయ రహదారి 65పై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. డివైడర్ను ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు (Three Died) కోల్పోయారు. కట్టంగూరు మండలం ఎరసానిగూడెం వద్ద కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది.
- By Gopichand Published Date - 09:35 AM, Sun - 8 January 23
నల్గొండ జిల్లాలో జాతీయ రహదారి 65పై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. డివైడర్ను ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు (Three Died) కోల్పోయారు. కట్టంగూరు మండలం ఎరసానిగూడెం వద్ద కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతిచెందిన వారిని ఇద్దాక్, సమీర్, యాసిన్ గా గుర్తించారు. హైదరాబాద్ లో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి ఖమ్మం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: 1 Dead, 3 Injured: కుప్పకూలిన బిల్డింగ్.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
Related News
Hyderabad: అమిత్ షా మీటింగ్ లో పిల్లలు, కేసు నమోదు
కేంద్ర మంత్రి అమిత్ షా, హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీలత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, యమన్ సింగ్ తదితరులపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో పిల్లలను పాల్గొనేలా చేసినందుకు మొగల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు.