Suicide: మహబూబ్నగర్లో దారుణం.. ఆడపిల్ల పుడుతుందని..?
మహబూబ్నగర్ మండలం గాజులపేటలో దారుణం చోటుచేసుకుంది. మౌనిక(25) మహిళకు అదే గ్రామానికి చెందిన
- By Prasad Published Date - 10:20 AM, Wed - 21 September 22
మహబూబ్నగర్ మండలం గాజులపేటలో దారుణం చోటుచేసుకుంది. మౌనిక(25) మహిళకు అదే గ్రామానికి చెందిన మాధవరెడ్డితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. మౌనిక ప్రస్తుతం ఏడునెలల గర్భిణీతో ఉంది. అయితే మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమోనని భయపడ్డ మౌనిక కొద్ది రోజులుగా ఆందోళన చెందుతోంది. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమ యంలో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
Related News
Telangana: అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ టీవీ9 కి వెళ్ళాడు: సీఎం రేవంత్
అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ టీవీ9 కి వెళ్లిండు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ జన జాతర సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ తీరుని ఎండగట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై విమర్శలకు దిగారు.