HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Pm Modi Expresses Grief Announces Rs 2 Lakh Ex Gratia

Maharashtra Bus Accident: మహారాష్ట్ర బస్సు ప్రమాదం.. పీఎం 2 లక్షలు, సీఎం 5 లక్షల ఎక్స్‌గ్రేషియా

మహారాష్ట్రలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను సంబంధిత అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

  • By Praveen Aluthuru Published Date - 12:42 PM, Sat - 1 July 23
  • daily-hunt
Maharashtra Bus Accident
New Web Story Copy 2023 07 01t124011.302

Maharashtra Bus Accident: మహారాష్ట్రలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను సంబంధిత అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

మహారాష్ట్రలోని బుల్దానాలో బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రమాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు స్థానిక యంత్రాంగం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని చెప్పారు. బుల్దానాలో బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి తదుపరి బంధువులకు PMNRF (ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి) నుండి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ప్రధాని. క్షతగాత్రులకు రూ.50,000 ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of those who lost their lives in the bus mishap in Buldhana. Rs. 50,000 would be given to the injured: PM @narendramodi

— PMO India (@PMOIndia) July 1, 2023

బస్సు ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబీకులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే. ఈ ఘోర ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా ఘటనపై విచారణకు ఆదేశించారు.

సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై బుల్దానాలో మహారాష్ట్రలోని యవత్మాల్ నుంచి పూణెకు వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో 25 మంది మరణించగా, 8 మంది గాయపడ్డారు.

Read More: 25 People Died : బస్సులో మంటలు.. 25 మంది సజీవ దహనం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2 lakh
  • 25 died
  • 5 Lakh
  • amit shah
  • bus accident
  • Eknath Shinde
  • fire
  • Maharashtra
  • pm modi

Related News

Railway Employees

Railway Employees: రైల్వే ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. బోన‌స్ ప్ర‌క‌టించిన కేంద్రం!

షిప్పింగ్, మారిటైమ్ రంగాల అభివృద్ధి, సంస్కరణల కోసం కేంద్ర కేబినెట్ రూ. 69,725 కోట్లు కేటాయించింది. ఈ నిధులు ముఖ్యంగా షిప్‌ల తయారీ, షిప్పింగ్ రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి.

  • PM Modi

    PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!

  • GST 2.0

    GST 2.0: ఇక‌పై అత్యంత త‌క్కువ ధ‌ర‌కే ల‌భించే వ‌స్తువులీవే!

  • Dhanyavaad Modi JI Padayatra

    Dhanyavaad Modi JI Padayatra: జీఎస్టీ స్లాబ్‌ల తగ్గింపుపై ‘ధ‌న్య‌వాద్‌ మోడీ జీ’ పాద‌యాత్ర.. పాల్గొన్న బీజేపీ ఎంపీ!

  • Jagan

    Jagan: కొత్త జీఎస్టీపై జ‌గ‌న్ కీల‌క ట్వీట్‌.. ఏమ‌న్నారంటే!

Latest News

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd