Speed News
-
PFI Banned :PFIని ఐదేళ్లపాటు నిషేధించిన కేంద్రం..చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటన..!!
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)ని చట్టవిరుద్ధమైన సంస్థగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం 5ఏళ్ళపాటు పీఎఫ్ఐపై నిషేధం విధించింది.
Date : 28-09-2022 - 7:11 IST -
Kulgam : జమ్మూలో భారీ ఎన్ కౌంటర్…ఇద్దరు టెర్రరిస్టులు హతం..!!
జమ్మూకశ్మీర్ లోని కుల్గామ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ సెర్చ్ ఆపరేషన్ లో ఇద్దరు టెర్రరిస్టులు కాల్చి చంపాయి భద్రతా దళాలు.
Date : 28-09-2022 - 6:39 IST -
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తొలి అరెస్ట్…!!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకపరిణామాం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకు విచారణ వరకే దర్యాప్తు కొనసాగుతుండగా...మంగళవారం తొలి అరెస్టు నమోదు అయ్యింది.
Date : 27-09-2022 - 9:42 IST -
Asha Parekh: బాలీవుడ్ నటి ఆశా పరేఖ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు!
బాలీవుడ్ ప్రముఖ నటి ఆశా పరేఖ్ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. 2020 సంవత్సరానికి ఆమెకు ఈ అవార్డు
Date : 27-09-2022 - 6:00 IST -
Viral Video: దొంగ దొంగ అంటూ అరుపు.. రెస్టారెంట్ లో ప్రజలు పరుగో పరుగు!
నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని నవ్వులు పూయించే విధంగా
Date : 27-09-2022 - 4:47 IST -
Husband & wife : బీహార్లో దారుణం.. తన భార్య రీల్స్ చేస్తోందని ..?
బీహార్లో దారుణం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తోందని...
Date : 27-09-2022 - 3:15 IST -
Varavara Rao : వరవరరావు పిటిషన్ను తిరస్కరించిన ముంబై ఎన్ఐఏ కోర్టు
కంటి శస్త్రచికిత్స చేయించుకునేందుకు మూడు నెలల పాటు హైదరాబాద్కు వెళ్లాల....
Date : 27-09-2022 - 2:25 IST -
Jarkhand: భర్త ఎదుటే భార్యపై సామూహిక అత్యాచారం..!!
ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా...మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఏదొక చోట ఆడది అవమానానికి గురవుతూనే ఉంది.
Date : 27-09-2022 - 1:24 IST -
TANA Director: తానా బోర్డు డైరక్టర్ ఇంట విషాదం.. భార్యతో సహా ఇద్దరు పిల్లలు దుర్మరణం
TANA Director: అమెరికాలోని టెక్సాస్ వాలర్ కౌంటీలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డు డైరెక్టర్ డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య యలమంచిలి వాణిశ్రీ, ఆయన ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు
Date : 27-09-2022 - 12:37 IST -
Nayeem case: నయీం ప్రధాన అనుచరుడు శేషన్న అరెస్ట్..!
నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ టాస్కఫోర్స్ పోలీసుల అదుపులో శేషన్న ఉన్నాడు. శేషన్న నుంచి పోలీసులు 9 ఎంఎం పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. కొత్తపేటలోని ఒక హోటల్లో సెటిల్మెంట్ చేస్తుండగా శేషన్నను పోలీసులు అరెస్ట్ చేశారు.
Date : 27-09-2022 - 12:21 IST -
NASA Spacecraft TO Crash: ఆస్టరాయిడ్ తో నాసా స్పేస్ క్రాఫ్ట్ ఢీ.. రేపు వేకువజామున సంచలన ప్రయోగం!!
ఆస్టరాయిడ్స్ వేగంగా దూసుకొచ్చి భూమిని ఢీకొంటే ఎలా ? ఎటువంటి ఉత్పాతం జరుగుతుంది ?
Date : 27-09-2022 - 8:35 IST -
Loan App Harassment : లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి.. బోర్డుపై సూసైడ్ నోట్
నిజాంపేట్లో దారుణం జరిగింది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఓ...
Date : 27-09-2022 - 7:45 IST -
Kacheguda : కాచిగూడ రైల్వే స్టేషన్లో ఫ్లాట్ఫాం టికెట్ ధర పెంపు
తెలంగాణలో దసరా ఉత్సవాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ ప్లాట్ఫాం టికెట్ ధరను రూ.10...
Date : 27-09-2022 - 7:16 IST -
New Mandals in TS: తెలంగాణలో కొత్తగా మరో 13 మండలాలు..!
తెలంగాణలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Date : 26-09-2022 - 10:50 IST -
Rajasthan Crisis : రాజస్థాన్ సంక్షోభంపై సమగ్ర నివేదికను కోరిన సోనియా
రాజస్థాన్ సంక్షోభంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమగ్ర నివేదికను కోరారు...
Date : 26-09-2022 - 10:19 IST -
TS: హైదరాబాద్ లో భారీ వర్షం..అప్రమత్తమైన GHMC అధికారులు..!!
హైదరాబాద్ లో సోమవారం రాత్రి పలు చోట్ల భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Date : 26-09-2022 - 9:06 IST -
KTR IT Park: ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తా!
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సోమవారం ఆదిలాబాద్ లో బీడీఎన్టీ ల్యాబ్స్ను సందర్శించి సాఫ్ట్వేర్ ఉద్యోగులతో ముచ్చటించారు.
Date : 26-09-2022 - 4:27 IST -
Russia Shooting : రష్యా స్కూల్లో తుపాకీ తూటాలకు 9గురి మృతి
అగంతుడు జరిపిన కాల్పుల్లో రష్యాకు చెందిన స్కూల్ పిల్లలు 9 మంది మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు.ఇ
Date : 26-09-2022 - 4:07 IST -
TS: విషాదం…ముగ్గురు చిన్నారులు జలసమాధి..!!
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని సోలిపూర్ లో విషాదం నెలకొంది. సోలిపూర్ శివారులోని ఓ వెంచర్ నీటగుంతలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
Date : 26-09-2022 - 3:52 IST -
Tirumala : శ్రీవారిని దర్శించుకున్న కాజల్ దంపతులు
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్ దంపతులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో భర్త గౌతమ్ , తల్లి వినయ్ అగర్వాల్తో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయవేద పండితులు వేదాశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.
Date : 26-09-2022 - 2:03 IST