Speed News
-
Hyderabad Metro Rail : బాణాసంచాతో మైట్రోలో ప్రయాణం నిషేధం
దీపావళికి ముందు రైళ్లలో బాణాసంచా తీసుకురావడం మానుకోవాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రయాణికులను...
Date : 21-10-2022 - 9:44 IST -
Gold Price: బంగారం కొనాలంటే ఇప్పుడే కొనేయండి.. మళ్లీ భారీగా పెరగవచ్చు?
బంగారం ధరలు రోజురోజుకీ ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో బంగారం కొనాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితిలో
Date : 21-10-2022 - 6:15 IST -
Agni Prime Missile: అగ్ని ప్రైమ్ క్షిపణి విజయవంతం!
శుక్రవారం ఉదయం 9.45 గంటలకు ఒడిశా తీరంలో కొత్త తరం అణు సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి అగ్ని ప్రైమ్ ని విజయవంతమైంది.
Date : 21-10-2022 - 3:24 IST -
AP Bus Fire: ఆర్టీసీలో బస్సులో చెలరేగిన మంటలు.. 60 మందికి తప్పిన ప్రమాదం!
శుక్రవారం ఆంధ్రప్రదేశ్లో ఆర్టిసి బస్సులో మంటలు చెలరేగడంతో కనీసం 60 మంది ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు.
Date : 21-10-2022 - 12:53 IST -
Breaking: ఇటానగర్ లో కూలిన సైనిక హెలికాప్టర్..!!
అరుణాచల్ ప్రదేశ్ లో సైనిక హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది.
Date : 21-10-2022 - 12:09 IST -
Pooja Hegde Injured: పూజ కాలికి ఫ్యాక్చర్.. అయినా షూటింగ్
టాలీవుడ్ బుట్టబొమ్మకు గాయమైంది. ప్రస్తుతం మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో నటిస్తున్న పూజ హిందీలో రెండు చిత్రాలు చేస్తోంది.
Date : 21-10-2022 - 11:19 IST -
Sexual Harassment: భర్త లైంగిక వేధింపులు తట్టుకోలేక…భార్య ఆత్మహత్య..!!
కట్టుకున్న భర్తనే బ్లాక్ మెయిల్, లైంగిక దాడులకు పాల్పడితే...ఆ బాధను ఏ మహిళా భరించలేదు.
Date : 21-10-2022 - 11:15 IST -
Drugs Case : డ్రగ్స్ కేసులో తెలంగాణ వ్యక్తిని అదపులోకి తీసుకున్న గోవా పోలీసులు
డ్రగ్స్ కేసును విచారించేందుకు గోవా పోలీసులు తెలంగాణకు వచ్చారు. తెలంగాణకు వచ్చిన గోవా పోలీసు క్రైమ్ బ్రాంచ్...
Date : 21-10-2022 - 9:02 IST -
Andhra Pradesh : పోలీస్ అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి, హోమంత్రి తానేటి వనిత హాజరైయ్యారు. అమరులు వారు అనే పుస్తకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు సీఎం జగన్, హోంమంత్రి తానేటి వనిత, పోలీసు ఉన్నతాధికారులు నివాళ్లు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ కు చెంద
Date : 21-10-2022 - 8:55 IST -
Hyderabad :హైదరాబాద్లో టాస్క్పోర్స్ దాడులు.. అక్రమంగా నిల్వ ఉంచిన బాణాసంచా స్వాధీనం
హైదరాబాద్ నగరంలోని రెండు చోట్ల సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ బృందాలు గురువారం దాడులు నిర్వహించాయి. నివాస ప్రాంతాల్లో..
Date : 21-10-2022 - 8:48 IST -
PM MODI : ఉత్తరాఖండ్ కు ప్రధాని మోదీ, కేదార్ నాథ్-బద్రీనాథ్ లో ప్రత్యేక పూజలు..!
ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉత్తరాఖండ్ లో పర్యటించనున్నారు. కేదార్ నాథ్, బద్రీనాథ్ లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
Date : 21-10-2022 - 8:05 IST -
Mega154: మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, బాబీ, మైత్రీ మూవీ మేకర్స్ ‘మెగా154’ టైటిల్ టీజర్ అక్టోబర్ 24న విడుదల
మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర), మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ల క్రేజీ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మెగా154.
Date : 21-10-2022 - 7:15 IST -
ACB Raids : మల్కాజ్గిరి సబ్ రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ దాడులు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో గ్రేడ్ వన్ సబ్ రిజిస్ట్రార్పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆదాయానికి మించిన ఆస్తుల కేసును...
Date : 20-10-2022 - 9:54 IST -
odisha: ఇదెక్కడి విడ్డూరం..భర్త ఈఎంఐ లో ఫోన్ కొనిచ్చాడని భార్య ఆత్మహత్య?
టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ వినియోగించే వారి సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది.
Date : 20-10-2022 - 5:22 IST -
Earthquake in Gujarat : గుజరాత్ లో భారీ భూకంపం..!!
గుజరాత్ లో భారీ భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం సూరత్ కు 61కిలో మీటర్ల దూరంలో ఉన్నట్లు సమాచారం.
Date : 20-10-2022 - 12:07 IST -
Covid 19 : కరోనా వైరస్ ఇప్పటికీ అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితే – ప్రపంచ ఆరోగ్య సంస్థ
కరోనా వైరస్ ఇప్పటికీ అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి కిందే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. WHO..
Date : 20-10-2022 - 7:03 IST -
3 Killed : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఏసీ కంప్రెషర్ పేలి..!
మహారాష్ట్రలోని రాయగఢ్లో ఘోర ప్రమాదం జరిగింది. అలీబాగ్లోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఆర్సిఎఫ్)...
Date : 19-10-2022 - 10:19 IST -
e-mail Aadhar link: ఈ మెయిల్ ఐడీతో ఆధార్ను లింక్ చేస్తే కలిగే బెనిఫిట్స్ ఇవే?
ప్రస్తుతం దేశ ప్రజల గుర్తింపు విషయంలో ఆధార్ కార్డు కీలకంగా మారింది. ఆధార్ కార్డు లేకపోతే గుర్తింపు లేనట్టుగా
Date : 19-10-2022 - 5:35 IST -
Earthquake: నేపాల్ రాజధానిలో భారీ భూకంపం..!
నేపాల్ రాజధాని ఖాట్మండులో బుధవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.1గా నమోదు అయింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం.. ఖాట్మండుకు తూర్పున 53 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది.
Date : 19-10-2022 - 4:38 IST -
IND-NZ : భారత్, కివీస్ మ్యాచ్ రద్దు…ఎందుకో తెలుసా ?
టీ ట్వంటీ ప్రపంచకప్ సూపర్ 12 రౌండ్ కు ముందు మరో వార్మప్ మ్యాచ్ తో సత్తా చాటుదామనుకున్న భారత్ ఆశలపై వరుణుడు నీళ్ళు చల్లాడు. వర్షం కారణంగా భారత్ , కివీస్ మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్ రద్దైంది
Date : 19-10-2022 - 3:37 IST