Speed News
-
Independence Day 2023: త్రివర్ణ పతాకం ఎగరేసిన పాక్ మహిళ సీమా
హర్ ఘర్ తిరంగా ప్రచారం కింద, పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ తన ఇంట్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. పాకిస్థాన్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్ అంటూ సీమ నినాదాలు చేశారు. ఈ సమయంలో ఆమె భర్త సచిన్ కూడా ఉన్నారు.
Date : 14-08-2023 - 12:25 IST -
Chandrababu: నాతో వచ్చేదెవరు?
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చారు. రేపు ఆగస్టు 15న చంద్రబాబు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు
Date : 14-08-2023 - 11:38 IST -
Tirumala: టీటీడీ భక్తులకు అలర్ట్.. నడక మార్గంలో మరో 3 చిరుతలు!
మీరు తిరుమలకు వెళ్తున్నారా.. అయితే జర జాగ్రత్త వహించాల్సిందే. మెట్ల మార్గంలో 3 చిరుతలు ఉన్నాయట.
Date : 14-08-2023 - 11:27 IST -
Asaduddin Owaisi: ఢిల్లీలోని ఒవైసి ఇంటిపై దాడి..తలుపు అద్దాలు ధ్వంసం
ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దుండగులు దాడికి యత్నించారు. ఢిల్లీలోని అతని నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు.
Date : 14-08-2023 - 11:17 IST -
Bulldozers demolish : గాంధీ వారసత్వ సంపద ను కూల్చేసిన బిజెపి సర్కార్…
గాంధీ వారసత్వ సంపదను కూల్చేసి గాంధీని అవమానించింది
Date : 14-08-2023 - 11:14 IST -
Independence Day 2023: 1000 మంది పోలీసుల నిఘాలో ఎర్రకోట.. మొగల్ కాలం నాటి భద్రత ఏర్పాట్లు
రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. భద్రత విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వెయ్యట్లేదు. రేపు ఆగస్టు 15న దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్ర వేడుకలు జరగనున్నాయి
Date : 14-08-2023 - 10:03 IST -
Mobile Explosion:మొబైల్ పేలడంతో తీవ్ర గాయాలు
ఉత్తరప్రదేశ్ లో మొబైల్ పెళ్లి వ్యతి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రీమియం బ్రాండ్ మొబైల్ ఫోన్ పేలడంతో అలీఘర్లో 47 ఏళ్ల వ్యాపారవేత్త గాయపడ్డాడు
Date : 14-08-2023 - 9:33 IST -
Nirav Modi-Vijay Mallya : నీరవ్ మోదీ, విజయ్ మాల్యా ఖేల్ ఖతం.. బ్రిటన్ మంత్రి కీలక వ్యాఖ్యలు
Nirav Modi-Vijay Mallya : బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి బ్రిటన్ లో తలదాచుకుంటున్న నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలు త్వరలోనే దేశానికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Date : 13-08-2023 - 6:52 IST -
Gang Rape: నర్సుపై డాక్టర్ తో సహా సిబ్బంది అత్యాచారం, హత్య
బీహార్లో దారుణం జరిగింది. ఓ నర్సుపై డాక్టర్ తో సహా సిబ్బంది అఘాయిత్యానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసి ఆ యువతిని హత్య చేశారు.
Date : 13-08-2023 - 6:20 IST -
Gun Fire-Karni Sena : రాజ్పుత్ కర్ణిసేన ప్రెసిడెంట్ పై కాల్పులు.. నిందితుణ్ని పట్టుకొని ఏం చేశారంటే ?
Gun Fire-Karni Sena : రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ లో కలకలం రేగింది. రాజ్పుత్ కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు బన్వర్సింగ్పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Date : 13-08-2023 - 5:21 IST -
Rohit Sharma Visit Tirupathi: తిరుపతిలో సందడి చేసిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్..!
ఆసియాకప్కు ముందు తిరుమల శ్రీవారిని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma Visit Tirupathi) దర్శించుకున్నాడు.
Date : 13-08-2023 - 2:19 IST -
Hyderabad: వారం రోజులపాటు MMTS రైళ్లు రద్దు
హైదరాబాద్ రవాణా వ్యవస్థ MMTS రైళ్లను వారం రోజులపాటు రద్దు చేయనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఆగస్టు 14 నుండి 20 వరకు
Date : 13-08-2023 - 1:51 IST -
Missile Drones In Border : మిస్సైల్స్ ప్రయోగించగల డ్రోన్స్.. బార్డర్ లో భారత్ మోహరింపు
Missile Drones In Border : బార్డర్ లో భద్రతను పెంచడంపై భారత్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
Date : 13-08-2023 - 1:42 IST -
Social Media DP: డీపీ మార్చాలని దేశప్రజలను అభ్యర్థించిన ప్రధాని మోదీ..!
ప్రతి ఇంటి త్రివర్ణ పతాకాల ఉద్యమంలో భాగమైన మనమందరం దేశవాసులందరూ మన సోషల్ మీడియా ఖాతాల డిపి (డిస్ప్లే పిక్చర్)ని (Social Media DP) మార్చాలని ఆదివారం ఒక ట్వీట్లో ప్రధాని మోదీ అన్నారు.
Date : 13-08-2023 - 11:18 IST -
FIR On Priyanka Gandhi : 41 జిల్లాల్లో ప్రియాంకాగాంధీ, కమల్నాథ్లపై ఎఫ్ఐఆర్.. “50 శాతం కమీషన్” లేఖపై రగడ
FIR On Priyanka Gandhi : మధ్యప్రదేశ్ పాలిటిక్స్ హీటెక్కాయి.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మధ్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్, పీసీసీ మాజీ చీఫ్ అరుణ్ యాదవ్, సీనియర్ నేత జైరాం రమేష్లపై భోపాల్, ఇండోర్, గ్వాలియర్ సహా 41 జిల్లాల్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
Date : 13-08-2023 - 10:15 IST -
Hyderabad : హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో మైనర్ బాలికపై వేధింపులు.. అధికారిని సస్పెండ్ చేయాలని కవిత ట్వీట్
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో మైనర్ బాలికపై అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Date : 13-08-2023 - 9:36 IST -
Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం
వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు.
Date : 13-08-2023 - 9:14 IST -
Priyanka Gandhi-Robert Vadra : ప్రియాంకా గాంధీని లోక్ సభకు పంపాలి.. రాబర్ట్ వాద్రా కామెంట్స్
Priyanka Gandhi-Robert Vadra : ప్రియాంకా గాంధీ పొలిటికల్ ఫ్యూచర్ పై ఆమె భర్త రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 13-08-2023 - 8:55 IST -
1 Killed : అమెరికాలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు
అమెరికాలో కాల్పుల మోత మోగింది. మిన్నెసొటా రాష్ట్రంలోని మినియాపొలిస్ నగరంలో శుక్రవారం రాత్రి ఓ పంక్ రాక్ షోలో
Date : 13-08-2023 - 8:37 IST -
Telangana : కేసీఆర్ భజనలో ఊగిపోతున్న డాక్టర్ గడల శ్రీనివాసరావు
‘రాష్ట్రంలో వచ్చే దఫా కూడా కేసీఆరే సీఎంగా ఉంటారు. దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా ఉంటుంది
Date : 13-08-2023 - 8:13 IST