Speed News
-
Biden – Xi – Three : అమెరికా, చైనా.. రేపే ‘మూడు’ ముచ్చట్లు!
Biden - Xi - Three : చాలా గ్యాప్ తర్వాత బుధవారం రోజు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ భేటీ కాబోతున్నారు.
Date : 14-11-2023 - 1:32 IST -
Denmark – Quran : ఖురాన్ దహనాలను నిషేధించే బిల్లు.. ఇవాళ ఆ పార్లమెంటులో చర్చ
Denmark - Quran : ఇస్లాం మత పవిత్ర గ్రంధం ఖురాన్ను దహనం చేసిన ఎన్నో ఘటనలు గతంలో డెన్మార్క్లో చోటుచేసుకున్నాయి.
Date : 14-11-2023 - 12:46 IST -
Telangana: ఎమ్మెల్యే అభ్యర్థులకు షాక్, 608 మంది నామినేషన్లు తిరస్కరణ!
608 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలు అసంపూర్తిగా ఉన్నందున తిరస్కరించినట్లు పరిశీలన ప్రక్రియలో వెల్లడైంది.
Date : 14-11-2023 - 12:21 IST -
Multani Mitti : ఒక టన్ను ముల్తానీ మట్టి రూ.4వేలు.. అంత రేటు ఎందుకు ?
Multani Mitti : చర్మ సౌందర్యం పేరు చెప్పగానే గుర్తొచ్చే మట్టి.. ముల్తానీ మట్టి.
Date : 14-11-2023 - 12:09 IST -
Best 5G Phones : రూ.15వేలలోపు బడ్జెట్లో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే..
Best 5G Phones : 5జీ యుగం ఇది. 5జీ టెక్నాలజీ స్మార్ట్ఫోన్ల విప్లవానికి కొత్త రెక్కలు తొడిగింది.
Date : 14-11-2023 - 11:54 IST -
Telangana polls: ఎన్నికల కోడ్ ఎఫెక్ట్, ఇప్పటి వరకు 552 కోట్ల నగదు, బంగారం స్వాధీనం
రాష్ట్రంలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా డబ్బులు, బంగారం పట్టుబడ్డాయి.
Date : 14-11-2023 - 11:44 IST -
Revanth Reddy Secret Meeting with CBN : చంద్రబాబు తో రేవంత్ భేటీ..?
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy).. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) తో భేటీ అయ్యారా..?
Date : 14-11-2023 - 11:42 IST -
Oberoi Hotels: ఒబెరాయ్ హోటల్ గ్రూప్ అధినేత కన్నుమూత
భారతదేశంలోని హోటల్ పరిశ్రమలో సుపరిచితమైన పేరు, ఒబెరాయ్ హోటల్ (Oberoi Hotels) గ్రూప్ అధినేత పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్ (94) కన్నుమూశారు.
Date : 14-11-2023 - 10:47 IST -
Israel Vs Gaza : గాజాపై మాకు కంట్రోల్ వచ్చేసింది : ఇజ్రాయెల్
Israel Vs Gaza : ఇజ్రాయెల్ రక్షణమంత్రి యోవ్ గాలంట్ కీలక ప్రకటన చేశారు.
Date : 14-11-2023 - 10:46 IST -
Kartika Masam : నేటి నుంచి కార్తీకమాసం.. ఈ మాసంలో తులసి పూజ విశిష్టత ఇదీ
Kartika Masam : శివకేశవులకు ప్రీతికరమైన కార్తీకమాసం ఇవాళ (నవంబరు 14) ప్రారంభమైంది.
Date : 14-11-2023 - 9:43 IST -
3 Killed : మున్నేరు వాగులో ముగ్గురు యువకులు గల్లంతు
ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం కీసర వద్ద మున్నేరు వాగులో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కంచికచెర్ల పోలీసులు
Date : 14-11-2023 - 9:13 IST -
Delhi Liquor Sale: 17 రోజుల్లో 3 కోట్లకు పైగా మద్యం బాటిళ్లు అమ్మకాలు.. రూ. 525.84 కోట్ల ఆదాయం..!
పండుగలకు ముందు నవంబర్లో ఢిల్లీలో భారీగా మద్యం విక్రయాలు (Delhi Liquor Sale) జరిగాయి. ఈ ఏడాది మద్యం విక్రయాలు మూడింట ఒక వంతుకు పైగా పెరిగాయి.
Date : 14-11-2023 - 8:49 IST -
TS Congress : కాంగ్రెస్ పార్టీ ఆ రెండు యాడ్స్పై ఈసీ బ్యాన్
TS Congress : ‘మార్పు రావాలి.. కాంగ్రెస్ కావాలి’ అంటూ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన పలు ఎన్నికల యాడ్స్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) వికాస్ రాజ్కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
Date : 14-11-2023 - 8:35 IST -
Suicide : నరసరావుపేటలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని నాదెండ్ల మండలం సాతులూరు గ్రామం వద్ద ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రైలు
Date : 14-11-2023 - 8:30 IST -
Petrol Diesel: ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయా..? తగ్గాయా..?
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Diesel) ప్రభుత్వ చమురు సంస్థలు మంగళవారం విడుదల చేశాయి.
Date : 14-11-2023 - 7:41 IST -
Gold- Silver: గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver) నేడు తగ్గాయి.
Date : 14-11-2023 - 7:17 IST -
Virat Kohli : న్యూజిలాండ్తో సెమీఫైనల్.. కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు ఇవే
Virat Kohli : వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు కౌంట్ డౌన్ మొదలైంది.
Date : 13-11-2023 - 11:44 IST -
Rahul Dravid : ముంబైకి చేరుకున్న టీమిండియా.. పిచ్పై ద్రావిడ్ స్పెషల్ ఫోకస్
Rahul Dravid : వన్డే ప్రపంచకప్ టైటిల్ వేటలో దూసుకెళుతోన్న టీమిండియా చివరి లీగ్ మ్యాచ్లోనూ నెదర్లాండ్స్ను చిత్తు చేసి గ్రూప్ స్టేజ్ను ఘనంగా ముగించింది.
Date : 13-11-2023 - 11:37 IST -
India vs New Zealand : భారత్, కివీస్ సెమీస్కు కౌంట్డౌన్.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే ?
India vs New Zealand : వన్డే ప్రపంచకప్ లీగ్ స్టేజ్ ముగిసింది. 45 మ్యాచ్లలో కొన్ని రసవత్తరంగా జరిగితే... మరికొన్ని సంచలనాలు కూడా నమోదయ్యాయి.
Date : 13-11-2023 - 11:30 IST -
Hyderabad: నాంపల్లిలో కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య వాగ్వాదం
నాంపల్లిలో అగ్నిప్రమాదం ఘటనా స్థలంలో కాంగ్రెస్, ఎంఐఎం మద్దతుదారుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ఖాన్ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించగా స్థానిక ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకున్నారు.
Date : 13-11-2023 - 6:25 IST