Speed News
-
Ayodhya: అయోధ్య భక్తులకు గుడ్ న్యూస్, సేవా టికెట్స్ బుక్ చేసుకోండిలా!
Ayodhya: భక్తులు మంగళవారం నుంచి అయోధ్య రాముడిని దర్శించుకోవచ్చు. రోజువారీ పూజాదికాలు యధావిధిగా మొదలవుతాయి. సుప్రభాత సేవతో స్వామివారిని అర్చకులు మేల్కొలుపుతారు. ఆర్జిత సేవలను నిర్వహిస్తారు. అనంతరం సర్వదర్శనానికి అనుమతి ఇస్తారు. ప్రతి రోజూ ఉదయం 7 గంటలకు అయోధ్య రామాలయంలో దర్శనాలు మొదలవుతాయి. 11:30 గంటలకు ముగుస్తాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అయోధ్యా రాముడిని దర్శిం
Date : 22-01-2024 - 4:46 IST -
Kodi Kathi Srinu : కోడి కత్తి శ్రీనుకు బెయిలివ్వండి.. అత్యవసర పిటిషన్
Kodi Kathi Srinu : కోడికత్తి శ్రీను బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో ఇంకో అత్యవసర పిటిషన్ దాఖలైంది.
Date : 22-01-2024 - 3:52 IST -
Ayodhya Ram Mandir Pran Pratishta : మారిషస్ లో రామదండు లా కదిలిన భక్తులు
అయోధ్య రామ మందిర ప్రారంభం (Ayodhya Ram Mandir Pran Pratishta) సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు నేడు సంబరాలు చేసుకున్నారు. ప్రతి ఒక్కరు జై శ్రీ రామ్ (Jai Sriram) అంటూ రామ స్మరణలో మునిగిపోయారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఘట్టానికి తెరపడడంతో వారంతా సంబరాలు చేసుకుంటున్నారు. కేవలం మన దేశంలోనే కాదు అమెరికా తో పాటు ప్రపంచ దేశాలలో ఉన్న హిందువులంతా రామ జపం చేస్తూ రోడ్లపైకి రామదండులా కదిలి వచ్
Date : 22-01-2024 - 3:48 IST -
WhatsApp Feature : యాపిల్, ఆండ్రాయిడ్కు పోటీగా వాట్సాప్ కొత్త ఫీచర్
WhatsApp Feature : వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ను పరీక్షిస్తోంది.
Date : 22-01-2024 - 3:18 IST -
Ayodhya : అయోధ్యలో చిరు, పవన్, చంద్రబాబు, రాంచరణ్ సందడి
Ayodhya : అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు హాజరయ్యారు చిరంజీవి, సురేఖ దంపతులు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకున్నారు.
Date : 22-01-2024 - 2:48 IST -
Cancer: ఇంటి దగ్గరే క్యాన్సర్ పరీక్షలు, బసవతారకం ఆస్పత్రి మొబైల్ స్క్రీనింగ్ బస్సు ప్రారంభం
Cancer: బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలను అందించే అత్యాధునిక బస్సును ఆవిష్కరించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్ కింద రూ.1.5 కోట్లను ఈ సేవకు విరాళంగా అందించింది. ఇన్స్టిట్యూట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ, నటుడు, ఏపీ శాసనసభ్యుడు, ఎస్బీఐ సీజీఎం రాజేష్కుమార్ చే
Date : 22-01-2024 - 2:30 IST -
Ayodhya Darshan : రామమందిర దర్శనం టైమింగ్స్, పూజలు, డ్రెస్ కోడ్ వివరాలివీ..
Ayodhya Darshan : ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న రామజన్మభూమిని దర్శించుకునేందుకు రామభక్తులు రెడీ అవుతున్నారు.
Date : 22-01-2024 - 1:55 IST -
Ram Lalla Darshan : ప్రాణ ప్రతిష్ఠ తర్వాత రామ్లల్లా తొలి దర్శనమిదే..
Ram Lalla Darshan : రామభక్తుల సుదీర్ఘ నిరీక్షణ నెరవేరింది. ఎంతోమంది పోరాటం యొక్క ఫలితం రామజన్మభూమిలో ప్రతిబింబించింది.
Date : 22-01-2024 - 12:53 IST -
Arun Yogiraj : తొలిసారి మాట్లాడిన రామయ్య విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్ .. ఏమన్నారు?
Arun Yogiraj : అయోధ్య రామమందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించిన భగవాన్ శ్రీరాముడి ప్రతిమను మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు.
Date : 22-01-2024 - 12:33 IST -
47 Buried : 47 మంది సజీవ సమాధి.. మంచుచరియల బీభత్సం
47 Buried : చైనా నైరుతి భాగంలోని పర్వత ప్రాంతంలో మంచు చరియలు విరిగిపడ్డాయి.
Date : 22-01-2024 - 11:56 IST -
Top News To Day: జనవరి 22వ తేదీ టాప్ న్యూస్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కాంగ్రెస్ శ్రేణులు సీఎంకు ఘన స్వాగతం పలికారు.
Date : 22-01-2024 - 11:01 IST -
No To Fridge : ఫ్రిజ్లో ఉంచకూడని 10 వస్తువులివే..
No To Fridge : చాలామంది ఫ్రిజ్లో ఏది పడితే అది పెట్టేస్తుంటారు.
Date : 22-01-2024 - 10:23 IST -
Rs 4000 Pension : 4వేల పింఛను అమల్లోకి వచ్చేది ఎప్పుడు.. కొత్త అప్డేట్
Rs 4000 Pension : తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే సాధారణ పింఛను రూ.4,000, దివ్యాంగుల పింఛను రూ.6,000 చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.
Date : 22-01-2024 - 9:40 IST -
Uric Acid : యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్.. తినాల్సిన ఆకులు, తినకూడని ఫ్రూట్స్
Uric Acid : ఎంతోమందిలో యూరిక్ యాసిడ్ సాధారణ స్థాయి కంటే ఎక్కువ అవుతుంటుంది.
Date : 22-01-2024 - 9:01 IST -
Navy SEALs Dead : అమెరికా నేవీ సీల్స్కు హౌతీల షాక్.. ఇద్దరికి ఏమైందంటే?
Navy SEALs Dead : ఇరాన్ నుంచి యెమన్లోని హౌతీ మిలిటెంట్లకు ఎర్ర సముద్ర మార్గంలో సప్లై అవుతున్న ఆయుధాలను సీజ్ చేసేందుకు జనవరి 11న అమెరికా నేవీ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది.
Date : 22-01-2024 - 8:18 IST -
Convicts Surrendered : 11 మంది సరెండర్.. లొంగిపోయిన బిల్కిస్ బానో కేసు దోషులు
Convicts Surrendered : బిల్కిస్ బానో గ్యాంగ్రేప్ కేసులో 11 మంది దోషులు ఆదివారం రాత్రి గుజరాత్లోని పంచమహల్ జిల్లా గోద్రా సబ్ జైలులో జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు.
Date : 22-01-2024 - 7:48 IST -
Ram Mandir Photos : ముస్తాబైన అయోధ్య రామమందిరం.. ఫొటోలు, ప్రారంభోత్సవ విశేషాలివీ
Ram Mandir Photos : అయోధ్యలో అంతా రామమయంగా మారింది. ఎటు చూసినా రామనామ సంకీర్తనలు వినిపిస్తున్నాయి.
Date : 22-01-2024 - 7:09 IST -
BRS: ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రభుత్వం జీవోలు వెంటనే విడుదల చేయాలి
BRS: రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చాం, దేశంలోని 32 రాజకీయ పార్టీల దగ్గరకు తిరిగి, 28 పార్టీలను ఒప్పించి తెలంగాణ తెచ్చాం, రాజ్యాధికారం కోసం ఆనాడు టీఆర్ఎస్ పార్టీని పెట్టలేదని, నీళ్లు,నిధులు, నియామకాల కోసం టీఆర్ఎస్ పార్టీని పెట్టి 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్నీ సాధించడం జరిగిందని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీం
Date : 21-01-2024 - 9:19 IST -
Ram Mandir: ఫిబ్రవరి 4న నల్గొండ నుంచి అయోధ్యకు బీజేపీ ఉచిత రైలు ఏర్పాటు
అయోధ్యలో నిర్మించిన రామ మందిర ప్రారంభోత్సవం రేపు జనవరి 22న జరగనుంది. ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి ముందే రామాలయం గర్భగుడిలో బాల రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రాణ ప్రతిష్ట మహోత్సవం
Date : 21-01-2024 - 6:45 IST -
Swami Nithyananda : రామమందిర ప్రారంభోత్సవంపై స్వామి నిత్యానంద కీలక ప్రకటన
Swami Nithyananda : పరారీలో ఉన్న వివాదాస్పద బాబా, అత్యాచార కేసు నిందితుడు స్వామి నిత్యానంద కీలక ప్రకటన విడుదల చేశారు.
Date : 21-01-2024 - 4:03 IST