Speed News
-
BRS Party: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే దశాబ్ది ఉత్సవాలు ఇవే
BRS Party: తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ముగింపు సందర్భంగా BRS PARTY ఆధ్వర్యంలో జరుగుతున్న 3రోజుల ఉత్సవాల సందర్భంగా ఈ క్రింది కార్యక్రమాలు జరుగనున్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఆహ్వానం పంపింది. అయితే కేసీఆర్ హాజరవుతారా అనేది ఆసక్తిగా మారింది. పదేళ్ల తర్వాత మొదటిసారి పోటాపోటీగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించడం తెలంగాణ అంతటా హాట్ టాపిక
Date : 31-05-2024 - 9:31 IST -
KCR: తెలంగాణ తేజం పాటను రిలీజ్ చేసిన కేసీఆర్
KCR: కేసీఆర్ (కేశవ చంద్ర రమవత్) సినిమా హీరో,నిర్మాత రాకింగ్ రాకేష్ నిర్మించిన తెలంగాణ తేజం పాటను నంది నగర్ లోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవిష్కరించారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్,యాంకర్ జోర్ధార్ సుజాత,సింగర్ విహ,గీత రచయిత సంజయ్ మహేష్ లు , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ దీవకొండ దామొదర్ రావు, ప్రణాలిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినిపల
Date : 31-05-2024 - 9:18 IST -
Telangana: ఎండలో తిరగకు అని తల్లి మందలించడంతో 9 ఏళ్ళ బాలుడు సూసైడ్
తెలంగాణలో వేర్వేరు ఘటనల్లో తొమ్మిదేళ్ల ఇద్దరు బాలురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒక సంఘటనలో వరంగల్కు చెందిన తొమ్మిదేళ్ల బాలుడు ఎండలో బయటకు వెళ్తున్నందుకు తల్లి మందలించడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Date : 31-05-2024 - 8:25 IST -
Hyderabad: పాఠశాలల్లో యూనిఫాం, స్టేషనరీ విక్రయాలపై నిషేధం
హైదరాబాద్ జిల్లాలోని సీబీఎస్ఈ/ఐసీఎస్ఈ పాఠశాలలను నిర్వహిస్తున్న ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ యూనిఫారాలు, షూలు, బెల్ట్లు విక్రయించరాదని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) నగరంలోని అన్ని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు, డిప్యూటీ ఇన్స్పెక్టర్లకు ఆదేశాలు
Date : 31-05-2024 - 5:35 IST -
Arabian Restaurant : చార్మినార్ వద్ద రెస్టారెంట్స్ లలో తింటున్నారా? అయితే జాగ్రత్త ..!!
హైదరాబాద్ - ఓల్డ్ సిటీలోని చార్మినార్ వద్ద ఉన్న అరేబియానా రెస్టారెంట్ తనిఖీ చేయగా మురికిగా ఉన్న రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచిన మాంసాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారుల గుర్తించారు
Date : 31-05-2024 - 12:31 IST -
Heat Stroke: ఆకాశం నుంచి నిప్పుల వర్షం.. వడదెబ్బ కారణంగా 54 మంది మృతి
రళలో రుతుపవనాలు ప్రవేశించగా, రోజురోజుకు ఉష్ణోగ్రతలు (Heat Stroke) పెరుగుతున్నాయి.
Date : 31-05-2024 - 9:56 IST -
Prajwal Revanna: ఎట్టకేలకు ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్.. వాట్ నెక్స్ట్..?
Prajwal Revanna: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కర్ణాటక సెక్స్ స్కాంల్లో ప్రధాన నిందితుడు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జర్మనీ నుంచి 34 రోజుల తర్వాత ప్రజ్వల్ నిన్న రాత్రి దేశానికి తిరిగి వచ్చారు. సెక్స్ కుంభకోణం బహిర్గతం కావడంతో ఏప్రిల్ 26న అతడు పరారీలో ఉన్నాడు. తన తండ్రి, తాత, ఇతర కుటుంబ సభ్యుల విజ్ఞప్తి తర్వాత అతను తన దేశానికి తిరిగి వచ్చాడు. ఈ కుంభకోణంప
Date : 31-05-2024 - 9:11 IST -
Donald Trump: ట్రంప్కు బిగ్షాక్.. పోర్న్స్టార్ కేసులో దోషిగా నిర్ధారించిన కోర్టు..!
Donald Trump: పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్కు సంబంధించిన హష్ మనీ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు శిక్ష పడింది. ఈ కేసులో ట్రంప్ 34 అభియోగాలను ఎదుర్కొంటున్నారు. అన్ని ఆరోపణలపై పోలీసు విచారణ పూర్తయిన తర్వాత నివేదిక ఆధారంగా కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించింది. అతడికి జూలై 11న శిక్ష ఖరారు కానుంది. దీంతో క్రిమినల్ కేసులో శిక్ష పడిన తొలి అమెరికా అధ్యక్షుడి
Date : 31-05-2024 - 8:34 IST -
TDP Leader: వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ అవినీతిమయమైంది!
TDP Leader: తప్పులు చేసినోళ్లు ఏపీ వదిలి వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడున్నా తితిదే ఈవో ధర్మారెడ్డి జైలుకెళ్లడం ఖాయమన్నారు. బోర్డు సమావేశాల వివరాలను అధికారిక వెబ్సైట్లో ఎందుకు పెట్టించలేదని ఛైర్మన్ కరుణాకర్రెడ్డిని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో తితిద
Date : 30-05-2024 - 11:58 IST -
BRS Ex Minister: కాంగ్రెస్ ఆరు నెలల పాలనలో రైతులు ఆగమయ్యారు
BRS Ex Minister: మాజీ మంత్రి జోగు రామన్న ,ఎమ్మెల్యే అనిల్ జాదవ్ , ఖానా పూర్ బీఆర్ఎస్ ఇంచార్జి జాన్సన్ నాయక్ ప్రెస్ మీట్ తెలంగాణ భవన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడారు. ‘‘ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కోసం వచ్చిన రైతులపై లాఠీ చార్జీ చేయడం అమానుషం. కేసీఆర్ హాయం లో పదేళ్లలో రైతులకు ఇలాంటి కష్టాలు రాలేదు. కేసీఆర్ హయం లో రైతులు అడిగిన విత్తనాలు దోరికేవి. సీఎం
Date : 30-05-2024 - 11:56 IST -
Vaddiraju: కాకతీయ కళా తోరణాన్ని తొలగించడం చాలా బాధాకరం : ఎంపీ వద్దిరాజు
Vaddiraju: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర నుండి కాకతీయ కళా తోరణాన్ని తొలగించడం చాలా బాధాకరమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఇప్పటికే మన చరిత్ర మరుగున పడుతుంది అనే దానిని ఇంకా కనుమరుగు చేయాలి అనుకోవడం సరికాదు. కాకతీయులు అనుసరించిన పాలన విధానం గొలుసుకట్టు చెరువులు , ప్రతి గ్రామంలో దేవాలయాలు నిర్మించడం , వారు గ్రామాలలో అభివృద్ధి చేసి వ్యవసాయ విధానం పైనా వారు అందించిన స
Date : 30-05-2024 - 11:44 IST -
Telangana New Emblem : తెలంగాణ కొత్త అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా
తెలంగాణ అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ ఉన్నాయి.
Date : 30-05-2024 - 5:08 IST -
Vivekananda Rock Memorial : ప్రధాని మోడీ 45 గంటల ధ్యానం.. వివేకానంద రాక్ మెమోరియల్ గురించి తెలుసా ?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ సాయంత్రం నుంచి దాదాపు 45 గంటల పాటు తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్లో ధ్యానం చేయనున్నారు.
Date : 30-05-2024 - 4:10 IST -
AP Elections : వైసీపీకి షాకిచ్చిన ఈసీ.. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్పై క్లారిటీ
వైఎస్సార్ సీపీకి మరో షాక్ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై వైఎస్సార్ సీపీ లేవనెత్తిన అభ్యంతరాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.
Date : 30-05-2024 - 2:39 IST -
Manmohan Singh : ప్రధాని పదవి గౌరవాన్ని మోడీ తగ్గించారు.. మన్మోహన్సింగ్ కీలక వ్యాఖ్యలు
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ విరుచుకుపడ్డారు.
Date : 30-05-2024 - 2:13 IST -
PM Candidate : 48 గంటల్లో ప్రధాని అభ్యర్థిపై ప్రకటన.. గతంలో టీడీపీ మా మిత్రపక్షమే : జైరాం రమేశ్
జూన్ 1న దేశ రాజధాని ఢిల్లీ వేదికగా విపక్ష ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు భేటీ కానున్నాయి.
Date : 30-05-2024 - 12:58 IST -
Congress Vs KCR : ‘‘ఈ పడిగాపుల పాపం నీది కాదా కేసీఆర్ ?’’.. కాంగ్రెస్ ట్వీట్
‘‘తెలంగాణలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా’’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పందించింది.
Date : 30-05-2024 - 11:41 IST -
ICC Awards 2023: టీమిండియాకు ఐసీసీ గిఫ్ట్.. ఏడుగురు ఆటగాళ్లకు అవార్డులు..!
ICC Awards 2023: ఐసీసీ టీ20 వరల్డ్ 2024 జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి భారత బృందం అమెరికా చేరుకుంది. ప్రపంచకప్ దృష్ట్యా భారత జట్టు మే 25న అమెరికా బయలుదేరింది. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు భారత జట్టు జూన్ 1న బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అదే సమయంలో జూన్ 5న ఐర్లాండ్తో భారత జట్టు తన తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే అంతకుముందే భారత ఆటగాళ్లకు ఐసీసీ […]
Date : 30-05-2024 - 11:40 IST -
Cracker Explosion : పూరీలో పేలుడు.. ముగ్గురు భక్తుల మృతి.. 30మందికి గాయాలు
ఒడిశాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పూరీలో అపశ్రుతి చోటుచేసుకుంది.
Date : 30-05-2024 - 10:51 IST -
Weather Update: ప్రజలకు రిలీఫ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ..!
Weather Update: ఢిల్లీ, యూపీ సహా మొత్తం ఉత్తర భారతంలో వేడిగాలులు వీస్తున్నాయి. ఎండ వేడిమికి శరీరం కాలిపోతోంది. ప్రజలు తమ ఇళ్లలోనే ఉండిపోతున్నారు. మరోవైపు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రిలీఫ్ న్యూస్ ఇచ్చింది. రుతుపవనాలు (Weather Update) అండమాన్ నికోబార్ దీవులకు చేరుకున్నాయి. ఈ రుతుపవనాలు ఎప్పుడైనా కేరళను తాకవచ్చు. లడఖ్లో హిమపాతం, తీరప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దేశంలోని మిగిలిన ప్రాం
Date : 30-05-2024 - 10:30 IST