Speed News
-
KTR : కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం మొదలైంది : కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణలో వ్యవసాయానికి గడ్డుకాలం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Date : 12-08-2024 - 12:39 IST -
Adani Groups : హిండెన్బర్గ్ ఎఫెక్ట్.. రూ.53వేల కోట్ల సంపద ఆవిరి.!
ఒక వివరణాత్మక ప్రకటనలో, అదానీ మనీ సిఫనింగ్ కుంభకోణంలో ఉపయోగించిన అస్పష్టమైన ఆఫ్షోర్ ఫండ్లలో వాటాలను కలిగి ఉన్నారని ఆరోపించిన నివేదికను బచ్లు ప్రతిఘటించారు.
Date : 12-08-2024 - 12:21 IST -
China Drone : సరికొత్త డ్రోన్ రెడీ.. ఆ విషయంలో అమెరికాను దాటేసిన చైనా
అతిపెద్ద పౌర రవాణా డ్రోన్ను చైనా తయారు చేసింది. ఈ డ్రోన్ రెక్కల పొడవు 16 మీటర్లు, ఎత్తు 15 అడుగులు.
Date : 12-08-2024 - 12:12 IST -
UPI Payments: యూపీఐ చెల్లింపులో 2 ప్రధాన మార్పులు.. అవేంటంటే..?
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి, నగదు లావాదేవీలను తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ప్రచారంలో భాగంగా ముఖ్యమైన చర్యలు తీసుకుంది.
Date : 12-08-2024 - 12:06 IST -
World Elephant Day : ఏనుగు తన జీవితకాలంలో సగటున 18 లక్షల చెట్లను పెంచుతుందట..!
ఏనుగులు నాశనమైతే అడవి, దానిపై ఆధారపడిన జంతువులు, మానవ జాతి కూడా నాశనం అవుతుంది.
Date : 12-08-2024 - 11:45 IST -
ITBP Constable Jobs : 200 ఐటీబీపీ కానిస్టేబుల్ జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్
మొత్తం 200 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
Date : 12-08-2024 - 11:29 IST -
Narendra Modi : ఏనుగులు.. దేశ చరిత్రలో భాగం
ప్రతి సంవత్సరం ఆగష్టు 12, భూమి మీద అత్యంత ప్రసిద్ధ జాతులలో ఒకదానిని సంరక్షించడానికి మానవజాతి యొక్క సామూహిక ప్రతిజ్ఞను పునరుద్ఘాటించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవంగా జరుపుకుంటారు.
Date : 12-08-2024 - 11:24 IST -
Stock Market: స్టాక్ మార్కెట్పై హిండెన్బర్గ్ నివేదిక ప్రభావం ఉందా..? అదానీ షేర్లపై ఎఫెక్ట్ ఎంత..?
హిండెన్బర్గ్ ఆరోపణలను సెబీ చీఫ్ మాధవి పూరి బుచ్ పూర్తిగా తిరస్కరించారు. వాటిని నిరాధారమైనవిగా పేర్కొన్నారు. ఈ విషయంపై అదానీ గ్రూప్పై ఆరోపణలు వచ్చినప్పుడు గ్రూప్కు షోకాజ్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే.
Date : 12-08-2024 - 11:15 IST -
Paris Olympics : వినేష్ ఫోగట్ మాత్రమే కాదు, ఈ ఆరుగురు భారతీయ ఆటగాళ్లు కూడా పతకాలు కోల్పోయారు..!
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ తరఫున మొత్తం 117 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సమయంలో, భారతదేశం మొత్తం 6 పతకాలను గెలుచుకుంది, ఇందులో 1 రజతం , 5 కాంస్య పతకాలు ఉన్నాయి.
Date : 12-08-2024 - 10:56 IST -
MLC Kavitha : ఇవాళ సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ
న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం నేడు కవిత బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టనుంది.
Date : 12-08-2024 - 10:30 IST -
Dengue : హైదరాబాద్లో డెంగీ దడ.. ఈ జాగ్రత్తలు మస్ట్
డెంగీ జ్వరాల కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాపకింద నీరులా పెరుగుతున్నాయి.
Date : 12-08-2024 - 10:01 IST -
Kamala Harris : కమల హవా.. మూడు స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్పై ఆధిక్యం
కమలా హ్యారిస్.. ఇప్పుడు అమెరికాలో ఓ ప్రభంజనం. మన భారత సంతతి బిడ్డ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి.
Date : 12-08-2024 - 9:32 IST -
Bihar: బాబా సిద్ధనాథ్ ఆలయంలో తొక్కిసలాట; ఏడుగురు మృతి
బీహార్లోని జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్లో ఉన్న బాబా సిద్ధనాథ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మరణించగా, తొమ్మిది మంది గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు, ఒక చిన్నారి ఉన్నారు.
Date : 12-08-2024 - 8:03 IST -
Greece Wildfire : గ్రీస్ రాజధానికి చేరువలో కార్చిచ్చు.. ఏథెన్స్లో హైఅలర్ట్
గ్రీస్ దేశంలోని పలు ప్రాంతాలు మరోసారి మంటల్లో చిక్కుకున్నాయి.
Date : 12-08-2024 - 7:48 IST -
CM Revanth : తెలంగాణకు రూ.31,532 కోట్ల పెట్టుబడులు.. సీఎం రేవంత్ అమెరికా పర్యటన సక్సెస్
అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం శాన్ఫ్రాన్సిస్కోలో గూగుల్ కంపెనీకి చెందిన వేమో (Waymo) డ్రైవర్లెస్ కారులో ప్రయాణించారు.
Date : 12-08-2024 - 7:18 IST -
Medchal Tragedy: రైల్వే లైన్మెన్, అతడి కూతుళ్లు రైలు ఢీకొని మరణం
ఆఖరికి ముగ్గురు ఒకేసారి ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లాను దిగ్భ్రాంతి చెందించింది.
Date : 11-08-2024 - 8:53 IST -
Rajasthan: రీల్స్ పిచ్చి, చెరువులో మునిగి 7 మంది చిన్నారులు మృతి
రాజస్థాన్లో గత కొద్దీ రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నీటిమట్టం భారీగా పెరిగింది. ఈ పరిస్థితిలో ప్రవహించే నది నీటిని చూసేందుకు పిల్లలు వచ్చారు, అయితే కొందరు పిల్లలు రీల్స్ పిచ్చితో ప్రాణాలు కోల్పోయారు.
Date : 11-08-2024 - 5:09 IST -
MP Plane Crash: మధ్యప్రదేశ్లో విమాన ప్రమాదంలో గాయపడిన ఇద్దరు పైలట్లు
మధ్యప్రదేశ్లో విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు గాయపడ్డారు. గుణ జిల్లాలోని ఎయిర్స్ట్రిప్లో ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన శిక్షణా విమానం ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లకు గాయాలయ్యాయి.
Date : 11-08-2024 - 4:47 IST -
Himachal Floods: హిమాచల్ వరదలో కొట్టుకుపోయిన కారు, తొమ్మిది మంది మృతి
హిమాచల్ వరదలో కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. 9 మంది మృతదేహాలను వెలికితీయగా ఒకరి కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతోంది.పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు.
Date : 11-08-2024 - 4:05 IST -
Hospitals Services Halt : రేపు దేశవ్యాప్తంగా పలు వైద్యసేవల నిలిపివేత : ఫోర్డా
రేపు (సోమవారం) దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో కొన్ని వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ‘ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (FORDA)’ ప్రకటించింది.
Date : 11-08-2024 - 2:13 IST