HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Osmania University Announces Holidays Exams Postponed

Osmania University : వ‌ర్షాల కార‌ణంగా ఉస్మానియా యూనివ‌ర్సిటీకి సెల‌వులు.. వాయిదా ప‌డ్డ ప‌రీక్ష‌లు

హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) బుధవారం కాలేజీలకు సెలవులు ప్రకటించింది.

  • Author : Prasad Date : 14-07-2022 - 6:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
OU
OU

హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) బుధవారం కాలేజీలకు సెలవులు ప్రకటించింది. జూలై 14 నుంచి జూలై 16 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు జూలై 16 వరకు సెలవులు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రతిస్పందనగా విశ్వవిద్యాలయం సెలవులను ప్రకటించింది.

అదనపు పరీక్షలు జూలై 18న ప్రారంభం కానున్నాయని, వాయిదా పడిన పరీక్షలన్నింటికీ రీషెడ్యూల్ చేసిన టైమ్‌టేబుల్‌ను ఓయూ వెబ్‌సైట్‌లో ఉంచుతామ‌ని పేర్కొంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు జూలై 14, 15 తేదీల్లో జరగాల్సిన రెండవ సంవత్సరం పరీక్షలను కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) వాయిదా వేసింది. రీషెడ్యూల్ చేసిన పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Exams
  • heavy rains
  • hyderabad
  • Osmania University
  • OU

Related News

Nepali Gang Loots Gold In Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠా మరో భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివసిస్తున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను ఈ ముఠా దోచుకుంది. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాల్‌కు చెందిన దంపతులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని కుటుంబం ముంబై వెళ్లిన సమయంలో వీరు ఈ ఘాతుకానికి ఒడి

    Latest News

    • Nadendla Manohar: రేషన్ దుకాణాల్లో త్వరలో స్టీమ్‌ రైస్‌: మంత్రి నాదెండ్ల మనోహర్

    • Gold Rates: రోజురోజుకూ పడిపోతున్న బంగారం, వెండి ధరలు..

    • Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యపాన నిషేధం ఎత్తవేత

    • Tirumala: తిరుమల శ్రీవారి మిక్స్ డ్ రైస్ ఈ-వేలం

    • Health Care Tips: వర్షాకాలంలో రోగాలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి!

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd