HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >New Delhi City Four People Killed In Road Accident In Delhi

Accident : ఫుట్‌పాత్ మీద నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లిన ట్రక్.. 4 గురు దుర్మరణం..!!

దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ఫుట్‌పాత్ పై నిద్రిస్తున్న వారిపై ట్రక్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మరణించారు

  • Author : hashtagu Date : 21-09-2022 - 9:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Accident
Accident

దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ఫుట్‌పాత్ పై నిద్రిస్తున్న వారిపై ట్రక్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఢిల్లిలోని సీమాపూరి ప్రాంతంలో తెల్లవారుజామున చోటుచేసుకుంది. ట్రక్కు అదుపు తప్పడం వల్లే ఈప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

మంగళవారం రాత్రి 1:51 గంటలకు సీమాపురి బస్ డిపో సమీపంలోఫుట్‌పాత్ పై  నిద్రిస్తున్న ఆరుగురిపై ట్రక్కు దూసుకెళ్లిందని సమాచారం అందడంతో ఘటన స్థలానికి చేరుకున్నట్లు  డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆర్.సత్యసుందరం తెలిపారు. తీవ్రంగా గాయపడినవారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ఒకరు మరణించినట్లు పోలీసులు తెలిపారు.

మృతులను కరీం (52), ఛోటే ఖాన్ (25), షాలిమార్ గార్డెన్‌లో నివసిస్తున్న షా ఆలం (38), సీమాపురి నివాసి రాహుల్ (45) గా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన తులసి నికేతన్‌కు చెందిన మనీష్ (16), తాహిర్‌పూర్‌కు చెందిన ప్రదీప్ (30) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ట్రక్కును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • accident
  • crime
  • delhi
  • Delhi police
  • truck tramples people

Related News

Rohit- Virat

విజయ్ హజారే ట్రోఫీ.. సెంచ‌రీలు చేసిన‌ కోహ్లీ, రోహిత్!

మరోవైపు సిక్కిం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరపున రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. 237 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ కేవలం 71 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నారు.

  • Aravalli

    ఆరావళి పర్వతాల పరిరక్షణపై ఆందోళన.. సుప్రీంకోర్టు తీర్పుతో 100 గ్రామాలపై ముప్పు!

  • Delhi cracks down on old vehicles... warning with heavy fines

    ఢిల్లీలో పాత వాహనాలపై ఉక్కుపాదం..భారీ జరిమానాలతో హెచ్చరిక

Latest News

  • భారత విమానయాన రంగంలోకి కొత్తగా మూడు ఎయిర్‌లైన్స్!

  • విజయ్ హజారే ట్రోఫీలో రికార్డుల విధ్వంసం.. ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ!

  • ఆర్సీబీ స్టార్ బౌలర్ యశ్ దయాల్‌కు చుక్కెదురు!

  • భోజనం తర్వాత నిద్ర వస్తోందా? అది కేవలం బద్ధకం కాకపోవచ్చు!

  • ఏపీలో సినిమా టికెట్‌ రేట్ల పెంపుపై కొత్త పాలసీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌

Trending News

    • నిధి అగర్వాల్, సమంత పడ్డ వేదన నా మైండ్‌లో నుండి పోలేదు.. అందుకే అలా మాట్లాడాను Sivaji

    • శివాజీ వ్యాఖ్యలను సమర్థించిన కరాటే కల్యాణి

    • ఏపీలో సమగ్ర కుటుంబ సర్వే.. తల్లికి వందనం, ఇతర పథకాలపై ప్రభావం?!

    • సూర్యకుమార్ యాదవ్ తర్వాత భార‌త్ తదుపరి కెప్టెన్ ఎవరు?

    • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd