Lok Sabha Elections 2024: ఖమ్మంలో రోడ్డు ప్రమాదం.. కట్ చేస్తే వెలుగులోకి భారీ నగదు
తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు ముందు ఖమ్మం మండలం కూసుమంచిలో జరిగిన ప్రమాదంలో భారీగా నగదు బయటపడింది. అతివేగంగా వచ్చిన వాహనం బోల్తా పడగా, అందులో భారీగా డబ్బు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 1.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
- By Praveen Aluthuru Published Date - 03:28 PM, Sun - 12 May 24
![Lok Sabha Elections 2024: ఖమ్మంలో రోడ్డు ప్రమాదం.. కట్ చేస్తే వెలుగులోకి భారీ నగదు](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/05/mixcollage-29-nov-2023-05-51-pm-6606-1701260481.jpg)
Lok Sabha Elections 2024: తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు ముందు ఖమ్మం మండలం కూసుమంచిలో జరిగిన ప్రమాదంలో భారీగా నగదు బయటపడింది. అతివేగంగా వచ్చిన వాహనం బోల్తా పడగా, అందులో భారీగా డబ్బు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 1.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Speeding Car Crash Reveals Rs 1.5 Crores
Election Cash Unearthed in Accident in Khammam
In Khammam's Kusumanchi Mandal, at Keshawapuram, a car accident led to a shocking discovery.
The vehicle, which was speeding, overturned, and authorities found a massive sum of money… pic.twitter.com/GLWscrf4Pd— Sudhakar Udumula (@sudhakarudumula) May 12, 2024
తెలంగాణలో రేపు జరగనున్న లోక్సభ ఎన్నికలతో ఈ నగదు ముడిపడి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం తర్వాత ఎన్నికలతో నగదుకు సంబంధం ఉన్నట్లు నిర్ధారించడానికి దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలావుండగా, తెలంగాణ రేపు పోలింగ్కు సిద్ధమైంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Also Read: Celebrities Vote : చిరు, చెర్రీ, ఎన్టీఆర్, మహేష్బాబు ఓటు వేసే పోలింగ్ కేంద్రాలివే
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![50 Years of Emergency: 50 ఏళ్ల ఎమర్జెన్సీని పురస్కరించుకుని తెలంగాణ బీజేపీ బ్లాక్ డేగా పాటించింది](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/black-day_11zon.jpg)
50 Years of Emergency: 50 ఏళ్ల ఎమర్జెన్సీని పురస్కరించుకుని తెలంగాణ బీజేపీ బ్లాక్ డేగా పాటించింది
1975 జూన్ 15న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణాలో భారతీయ జనతా పార్టీ మంగళవారం 'బ్లాక్ డే'గా నిర్వహించింది.