V. Sivankutty
-
#Speed News
Kerala: పాఠశాల పాఠ్యపుస్తకాల్లో గాంధీ, నెహ్రు సమాచారం తొలగింపు
కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్వతంత్ర దినోత్సవానికి ముందు కేరళ పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మహాత్మాగాంధీ, నెహ్రూలకు సంబంధించిన విషయాలను తొలగించింది.
Date : 12-08-2023 - 2:32 IST