Bharat Jodo Yatra : భారత్ జోడో యాత్రలో గాయపడ్డ కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. యాత్రలో కిందపడి కాంగ్రెస్ ప్రధాన..
- By Prasad Published Date - 09:08 AM, Mon - 28 November 22
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. యాత్రలో కిందపడి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గాయపడ్డారు. ఈ ఘటనలో కేసీ వేణుగోపాల్ చేతికి, మోకాలికి గాయాలయ్యాయి. రాహుల్ గాంధీని కలవడానికి ప్రజలు తరలిరావడంతో రద్దీ ఏర్పడింది. ఆ సమయంలో పోలీసులు ప్రజల్ని నియంత్రించలేకపోయారు.దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. యాత్ర కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో కేసీ వేణుగోపాల్కి ప్రథమ చికిత్స అందించారు.
Tags
Related News
Jaggareddy : సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కు బంపర్ ఆఫర్ ఇచ్చిన జగ్గారెడ్డి
సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ చేరుతానంటే.. చేర్చుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నామని ఓపెన్ గా తెలిపారు