Bharat Jodo Yatra : భారత్ జోడో యాత్రలో గాయపడ్డ కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. యాత్రలో కిందపడి కాంగ్రెస్ ప్రధాన..
- By Prasad Updated On - 01:12 PM, Mon - 28 November 22

మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. యాత్రలో కిందపడి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గాయపడ్డారు. ఈ ఘటనలో కేసీ వేణుగోపాల్ చేతికి, మోకాలికి గాయాలయ్యాయి. రాహుల్ గాంధీని కలవడానికి ప్రజలు తరలిరావడంతో రద్దీ ఏర్పడింది. ఆ సమయంలో పోలీసులు ప్రజల్ని నియంత్రించలేకపోయారు.దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. యాత్ర కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో కేసీ వేణుగోపాల్కి ప్రథమ చికిత్స అందించారు.

Tags
- aicc
- All India Congress Committee General Secretaries and in-charges
- Bharat Jodoyatra
- congress
- KC Venugopal
- rahul gandhi

Related News

Madhya Pradesh Elections: ఆప్ మరో కీలక ప్రకటన.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మరో ప్రకటన చేసింది. ఈ ఏడాది చివరలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 230 స్థానాల్లో పోటీ చేయనుంది. ప్రజలు కనెక్ట్ కావడానికి ఆమ్ ఆద్మీ పార్టీ మిస్డ్ కాల్ నంబర్ను కూడా జారీ చేసింది.