KC Venugopal
-
#Telangana
Revanth Reddy : రేపు ఢిల్లీకు వెళ్లనున్న CM రేవంత్రెడ్డి..!
తెలంగాణ (Telangana)తో పాటు రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపికను కాంగ్రెస్ అధిష్ఠానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ మేరకు తెలంగాణకు 22 మంది అబ్జర్వర్లను కూడా నియమించింది. సీనియర్ నాయకులకు ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) ఈ బాధ్యతలను కట్టబెట్టారు. ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా నిర్ణయాలు తీసుకునేందుకు ఏఐసీసీలో సీనియర్ నాయకులను ఇన్ఛార్జిలుగా నియమించింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీ (Delhi)కి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం […]
Date : 24-10-2025 - 1:19 IST -
#Speed News
CM Revanth Reddy : రాహుల్ గాంధీని ప్రధానిగా చేస్తాం.. కేరళలో రగల్చిన రేవంత్ రెడ్డి..!
CM Revanth Reddy : ఈ కార్యక్రమంలో కేసీ వేణుగోపాల్ ని ప్రశంసిస్తూ, తెలంగాణ, కేరళలో విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి, అలాగే దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడారు.
Date : 31-08-2025 - 4:20 IST -
#India
Air India : మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం
Air India : మరోసారి ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యతో సతమతమైంది. ఆదివారం రాత్రి తిరువనంతపురం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (AI-2455) గాల్లో ఉండగానే టెక్నికల్ ఇబ్బందులు తలెత్తాయి.
Date : 11-08-2025 - 9:31 IST -
#Telangana
Cabinet Expansion: టీపీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ దిశగా కదలిక.. నేడు కీలక భేటీ
ఎస్సీ వర్గీకరణను దేశంలోనే తొలిసారిగా తెలంగాణ(Cabinet Expansion)లో అమలు చేస్తున్నందున, మాదిగలకు మంత్రి పదవులు దక్కాలని కోరనున్నట్లు సమాచారం.
Date : 26-05-2025 - 8:36 IST -
#India
Jharkhand : జార్ఖండ్ ఎన్నికలు.. కాంగ్రెస్ విజయం ఖాయం: భట్టి విక్రమార్క
Jharkhand : కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్ పురోగతి కోసం వ్యూహరచన చేస్తుందని చెప్పారు. కూటమి ఎన్నికల హామీలు, కార్యక్రమాల గురించి చర్చించడంతో పాటు చేపట్టల్సిన కార్యక్రమాలను నిర్ధేశించుకున్నామని ఆయన తెలిపారు.
Date : 01-11-2024 - 7:40 IST -
#India
Congress : మహారాష్ట్ర ఎన్నికలు..కాంగ్రెస్ రెండో జాబితా విడుదల
Congress : కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితాను కూడా శనివారం విడుదల చేయనున్నారు. 48 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన తొలి జాబితాను రెండు రోజుల క్రితం కాంగ్రెస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కొద్దిసేపటి కిందటే దీన్ని విడుదల చేశారు.
Date : 26-10-2024 - 12:42 IST -
#India
Delhi Tour : ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి..మల్లికార్జున ఖర్గేకు పరామర్శ
Delhi Tour : ఈ భేటీ అనంతరం కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్నారు. ఇటీవల జమ్మూకశ్మీర్లో కథువా బహిరంగ సభలో ఖర్గే అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు.
Date : 01-10-2024 - 12:10 IST -
#India
Uday Bhanu Chib : యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఉదయ్ భాను చిబ్
Indian Youth Congress president: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఉదయ్ భాను చిబ్ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. పదవీ విరమణ చేసిన అధ్యక్షుడు శ్రీనివాస్ బివి సహకారాన్ని పార్టీ అభినందిస్తుందని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.
Date : 22-09-2024 - 5:58 IST -
#India
Congress : కేజ్రీవాల్కు షాక్..కాంగ్రెస్ లో చేరిన ఆప్ ఎమ్మెల్యే
MLA Rajendra Pal Gautam: చాలా కాలం వేచి చూసిన ఆయన ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజేంద్ర పాల్ పార్టీని వీడటం అరవింద్ కేజ్రీవాల్ వర్గానికి పెద్ద దెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు.
Date : 06-09-2024 - 5:32 IST -
#Telangana
TPCC : జూలై 7 నాటికి కొత్త టీపీసీసీ చీఫ్ని చూడగలమా..?
సార్వత్రిక ఎన్నికల్లో ఫైర్బ్రాండ్ నేత రేవంత్రెడ్డి భారీ విజయాన్ని నమోదు చేశారు. జరిగిన దానిని ఒక చారిత్రక విజయంగా చూడవచ్చు.
Date : 02-07-2024 - 10:01 IST -
#India
Rahul Gandhi: లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ
Rahul Gandhi: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇంట్లో ఇండియా కూటమి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని ప్రతిపక్ష నేతగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్కు లేఖ రాస్తూ సమాచారం అందించారు. మంగళవారం రాత్రి ఖర్గే ఇంట్లో జరిగిన ఇండియా కూటమి సమావేశం అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని సభలో […]
Date : 25-06-2024 - 10:41 IST -
#Telangana
K.C Venu Gopal : ముగ్గురు అభ్యర్థుల ఖరారుపై హైదరాబాద్కు ఏఐసీసీ వేణుగోపాల్
మిగిలిన మూడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి (సంస్థ) కెసి వేణుగోపాల్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో పాటు ఇతర పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపేందుకు అదేరోజు హైదరాబాద్కు వస్తున్నారు .
Date : 14-04-2024 - 6:13 IST -
#India
Tax Terrorism: బీజేపీ ఐటీ నోటీసులపై దేశవ్యాప్తంగా నిరసనలు
లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు ఐటీ నోటీసులు పంపింది బీజేపీ. 2017-18 నుంచి 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి జరిమానా, వడ్డీతో సహా రూ.1,700 కోట్లు చెల్లించాలని డిమాండ్ నోటీస్ జారీ చేసింది. అయితే బీజేపీ ఇచ్చిన నోటిసులపై కాంగ్రెస్ హైకమాండ్ భగ్గుమన్నది.
Date : 29-03-2024 - 8:14 IST -
#Telangana
Mid Night Sketch : కాంగ్రెస్ కీలక లీడర్లకు అర్థరాత్రి `వేణు`గానం
Mid Night Sketch : కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. గాంధీ కుటుంబం తరువాత ప్రాధాన్యం ఉండే కోటరీలోని లీడర్.
Date : 07-09-2023 - 5:15 IST -
#Telangana
Congress New Strategy : కాంగ్రెస్ నయా పోకడ! కోమటిరెడ్డికి పదోన్నతి హామీ!
Congress New Strategy : తెలంగాణ కాంగ్రెస్ లోకి ఐక్యత మేడిపండు సామెతలా ఉంటోంది. ఒక వైపు చేతులు వేసుకుంటూనే కడుపులో కత్తులు పెట్టుకుంటారు.
Date : 06-09-2023 - 2:28 IST