HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >7 Killed In Tragic Road Mishap In Odishas Jajpur District

Odisha: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

ఒడిశా (Odisha)లో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాబ్‌పుర్‌ జిల్లాలోని ధర్మశాల పీఎస్‌ పరిధిలో ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి.

  • By Gopichand Published Date - 10:56 AM, Sat - 25 February 23
  • daily-hunt
accident
Resizeimagesize (1280 X 720) (1) 11zon (1)

ఒడిశా (Odisha)లో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాబ్‌పుర్‌ జిల్లాలోని ధర్మశాల పీఎస్‌ పరిధిలో ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ దుర్ధటనలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా బెంగాల్‌కు చెందినవారిగా గుర్తించారు.

జాజ్‌పూర్ జిల్లాలోని న్యూల్‌పూర్ వద్ద సెంట్రల్ బ్యాంక్ సమీపంలో జాతీయ రహదారి-16పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. నివేదికల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ వైపు నుండి వస్తున్న వాహనం (మినీ ట్రక్) ట్రక్కును ఢీకొనడంతో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన ఏడుగురూ కోల్‌కతా వాసులే. వీరు పశ్చిమ బెంగాల్ నుంచి ట్రక్కులో వస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే చాందీ ఖోల్ అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ధర్మశాల పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: AndhraPradesh: ఏపీలో దారుణం.. వ్యక్తిని గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి హత్య

నివేదికల ప్రకారం.. శుక్రవారం జాతీయ రహదారి 16పై న్యూలాపూర్ వద్ద రెండు ట్రక్కులు ఢీకొని మంటలు చెలరేగాయి. దీని కారణంగా ట్రక్కు దగ్ధమై రోడ్డుపై పడి ఉంది. మరుసటి రోజు అంటే శనివారం (నేడు) పశ్చిమ బెంగాల్ నుండి కోళ్లను తీసుకువెళుతున్న ఐచర్ ట్రక్ తెల్లవారుజామున రోడ్డు పక్కన ఆగి ఉన్న కాలిన ట్రక్కును ఢీకొట్టడంతో 7 మంది మరణించారు. మృతదేహాలను ధర్మశాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఉంచారు. ప్రస్తుతానికి, ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 7 Dead
  • odisha
  • Odisha Road Accident
  • road accident

Related News

    Latest News

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

    • Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd