HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄South

South

  • Rajasthan Dental Colleges supreme court

    ఆ 10 డెంటల్ కళాశాలలపై రూ.100 కోట్ల జరిమానా? సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!

    Rajasthan Dental Colleges : విద్యను వ్యాపారంగా మార్చి, నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమ మార్గాల్లో సీట్లు అమ్ముకుంటున్న విద్యాసంస్థల ఆటకట్టించింది సుప్రీం కోర్టు. రాజస్థాన్‌లోని 10 డెంటల్ కళాశాలలు చేసిన అడ్మిషన్ల అక్రమాలపై అత్యున్నత న్యాయస్థానం నిప్పులు చెరిగింది. మేనేజ్‌మెంట్ కోటా పేరుతో మెరిట్‌ను పక్కనబెట్టి, నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు కల్పించినందుకు గానూ ఒక్కో కాలేజీకి రూ. 10

    Date : 20-12-2025 - 1:27 IST
  • Political Party Banner

    తిరుమలలో రాజకీయ బ్యానర్ల కలకలం

    Political Party Banner : తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర తమిళనాడు యువకులు అన్నా డీఎంకే ఫ్లెక్సీతో హల్చల్ చేయడం కలకలం రేపింది. నిబంధనలు ఉల్లంఘించి ఆలయం వద్ద రాజకీయ ప్రకటనలు చేయడంపై టీటీడీ స్పందించింది. ఫ్లెక్సీని ప్రదర్శించి, రీల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. మరోవైపు, స్విమ్స్ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తూ, రోగుల సహాయకుల కోసం కొత్త సౌకర్యాలు ప్రారంభ

    Date : 18-12-2025 - 12:07 IST
  • Cm Stalin Counter To Amit S

    కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు CM స్టాలిన్ కౌంటర్

    కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సీఎం స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. 'ఇది తమిళనాడు. మా క్యారెక్టర్ను మీరు అర్థం చేసుకోలేరు. ప్రేమతో వస్తే ఆలింగనం చేసుకుంటాం. అహంకారంతో వస్తే తలవంచం. మిమ్మల్ని నేరుగా ఎదుర్కొని ఓడిస్తాం'

    Date : 15-12-2025 - 6:46 IST
  • Karnataka Mid Day Meal Wor

    కర్ణాటకలో పురుగులు పట్టిన బియ్యంతో విద్యార్థులకు భోజనం!

    Mid Day Meal : కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేసిన బియ్యంలో పురుగులు కనిపించడం తీవ్ర సంచలనం సృష్టించింది. బిసరల్లి, ముద్దెనహళ్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేని బియ్యం సరఫరా కావడంతో.. 2.8 లక్షల మందికి పైగా విద్యార్థుల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. నాసిరకం సరుకులను ప్రైవేట్ కాంట్రాక్టర్లు సరఫరా చేసి ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నార

    Date : 15-12-2025 - 5:10 IST
  • Ex-MLA

    Ex-MLA: విమానంలో ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన కర్ణాటక మాజీ ఎమ్మెల్యే!

    అనారోగ్యంగా ఉందని, వణుకుతోందని ఫిర్యాదు చేసిన, స్పృహ తప్పి పల్స్ కోల్పోయిన ఆ సహ-ప్రయాణికురాలికి నింబాల్కర్ కార్డియోపల్మనరీ రిససిటేషన్ (CPR) చేసి ఆమెను తిరిగి స్పృహలోకి తెచ్చారు.

    Date : 14-12-2025 - 2:55 IST
  • Ashwin

    Ashwin: రవిచంద్రన్ అశ్విన్ పోస్ట్.. సన్నీ లియోన్ ఫోటోతో కన్‌ఫ్యూజ్ అయిన ఫ్యాన్స్!

    తాజాగా ఆయన డిసెంబర్ 8, 2025న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో విజయాన్ని అందించే ప్రదర్శనతో చర్చలోకి వచ్చారు.

    Date : 10-12-2025 - 4:44 IST
  • Man Carrying Gun Tries To E

    TVK Meeting : విజయ్ సభకు తుపాకీతో వచ్చిన వ్యక్తి!

    TVK Meeting : తమిళనాడు రాజకీయాల్లో నూతన శక్తిగా ఆవిర్భవించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ చీఫ్ విజయ్ కాస్త గ్యాప్ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటున్న నేపథ్యంలో పుదుచ్చేరిలో ఉద్రిక్తత నెలకొంది

    Date : 09-12-2025 - 1:05 IST
  • Goa Club Owners

    Goa Club Owners : గోవా క్లబ్ యజమానులకు ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీస్.. అసలీ కలర్ నోటీసులు అంట ఏంటి?

    గోవా నైట్‌క్లబ్ అగ్ని ప్రమాదం కేసులో 25 మంది మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన మరుసటి రోజు ఉదయమే క్లబ్ యజమానులు.. సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా దేశం విడిచి పారిపోయారు. ప్రమాదం జరిగిన కొద్ది గంటల్లోనే ముంబై నుంచి థాయిలాండ్‌కు వెళ్లినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో విదేశాల్లో దాక్కున్న వీరిని పట్టుకునేందుకు గోవా పోలీసులు సీబీఐ ద్వారా ఇంటర్‌పోల్‌న

    Date : 09-12-2025 - 12:24 IST
  • Railways Fares

    Special Trains: ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ గుడ్‌న్యూస్!

    గోరఖ్‌పూర్ నుండి ఆనంద్ విహార్, ఎల్‌టిటికి డిసెంబర్ 7 నుండి 9 వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. బీహార్‌లో పాట్నా-ఆనంద్ విహార్, దర్భంగా-ఆనంద్ విహార్ మధ్య సేవలు నిర్వహించబడతాయి.

    Date : 07-12-2025 - 6:30 IST
  • Sabrimala Temple

    Sabrimala Temple: శ‌బరిమల ఆలయంలో భక్తులపై దాడి!

    పరిస్థితి చేయిదాటిపోతుందని భావించిన ఆలయ భద్రతా సిబ్బంది, పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వారు నిరసన తెలుపుతున్న భక్తులను శాంతింపజేయడానికి ప్రయత్నించారు.

    Date : 05-12-2025 - 7:02 IST
  • Watch Controversy

    Karnataka Cm Siddaramaiah : మరోసారి చిక్కుల్లో సిద్ధరామయ్య..?

    కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి చిక్కుల్లో పడ్డారు. గతంలో ఖరీదైన వాచ్ ధరించి.. తీవ్ర విమర్శలతో వార్తల్లో నిలిచిన సిద్ధూ.. తాజాగా మరోసారి మరో ఖరీదైన చేతి గడియారం పెట్టుకుని కనిపించారు. ఇప్పుడు ఇది కాస్తా కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఇంతకీ ఆయన ధరించిన వాచ్ ఏ కంపెనీది. దాని ధర ఎంత. ఇప్పుడు సిద్ధూ వాచ్ ఎందుకు వివాదం అవుతోంది అనే విషయాలు ఈ స్టోరీలో చూద్దాం. కర్ణా

    Date : 03-12-2025 - 5:30 IST
  • Palmyra Palm Trees

    Palmyra Palm Trees : కల్లు గీత పై నిషేధం..ఇప్పుడు కొత్తగా 2.24 కోట్ల తాటి చెట్ల పెంపకం ఎక్కడ అంటే!

    పర్యావరణ పరిరక్షణ కోసం తమిళనాడు ప్రభుత్వం ఓ భారీ మిషన్ చేపట్టింది. తమిళనాడు ఆకుపచ్చని భవిష్యత్‌ కోసం.. తాటి వనాల విప్లవాన్ని చేపట్టింది. ఏకంగా 2.24 కోట్ల చెట్లు నాటింది. గ్రీన్ తమిళనాడు మిషన్ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఏకంగా 16,600 మంది వాలంటీర్లు పాల్గొని.. మొక్కలు నాటారు. ఒక్కో చెట్టు 120 ఏళ్లకు పైగా జీవించే సామర్థ్యం ఉండటం విశేషం. మన దేశంలో తాటి చెట్లకు అతిపెద్ద నిలయంగా ఉన

    Date : 03-12-2025 - 10:47 IST
  • Dk Vs Siddaramaiah

    DK vs Siddaramaiah : డీకే సీఎం అయ్యేది అప్పుడే..అంటూ సిద్దరామయ్య సంచలనం!

    కర్ణాటకలో సీఎం పదవిపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెర దించే ప్రయత్నాలు చేపట్టింది కాంగ్రెస్ అధిష్ఠానం. ఇందులో భాగంగా ఇద్దరు నేతలను కలిసి మాట్లాడుకోవాలని బంతి వాళ్ల కోర్టులోకే నెట్టింది. దీంతో ఇరువురి మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇద్దరూ కలిసి రెండోసారి అల్పాహారం చేశారు. డీకే ముఖ్యమంత్రి అయ్యేది హైకమాండ్ నిర్ణయంపైనే అని సిద్ధరామయ్

    Date : 02-12-2025 - 5:42 IST
  • Chennai Metro Train Stuck

    Chennai Metro Train Stuck : ఆగిన మెట్రో.. టన్నెల్ నుంచి ప్రయాణికులు బయటకు

    Chennai Metro Train Stuck : చెన్నై మెట్రో రైలు సేవలకు ఈ రోజు ఉదయం సాంకేతిక అంతరాయం ఏర్పడింది. సెంట్రల్ మెట్రో స్టేషన్ మరియు హైకోర్టు స్టేషన్ మధ్య సబ్వే (భూగర్భ మార్గం) పై ఉన్నట్టుండి ఒక మెట్రో రైలు ఆగిపోయింది

    Date : 02-12-2025 - 10:22 IST
  • Pinarayi Vijayan

    ED Notice : కేరళ సీఎంకు ED నోటీసులు

    ED Notice : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు మసాలా బాండ్ల జారీ కేసు విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి నోటీసులు అందాయి

    Date : 01-12-2025 - 11:39 IST
  • Tamil Nadu

    Tamil Nadu: త‌మిళ‌నాడులో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 8 మంది దుర్మ‌ర‌ణం!

    గాయపడిన వారిని చికిత్స కోసం శివగంగై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలువురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నందున మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

    Date : 30-11-2025 - 6:26 IST
  • A320 Software Upgrade

    A320 Software Upgrade : సోలార్ రేడియేషన్‌ సమస్య.. 6వేల విమానాలపై ఎఫెక్ట్!

    సోలార్ రేడియేషన్ వల్ల ఎయిర్‌బస్ 320 మోడళ్లకు చెందిన విమానాల్లోని కీలక కంప్యూటర్లలో సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వేలాది విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. భారత్‌లోని ఇండిగో, ఎయిరిండియా వంటి ఎయిర్‌లైన్స్‌‌లో కూడా ఈ సమస్య కారణంగా ప్రభావితమయ్యాయి. ఈ క్రమంలోనే సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ అవసరం అయ్యింది. ముందస్తు చర్యల్లో భాగంగా పలు విమానాలను నిలిపివేసి దీనిని అ

    Date : 29-11-2025 - 11:21 IST
  • Rains In Tamilanadu

    Cylcone Ditwah: తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

    Cylcone Ditwah: భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం..'దిత్వా' తుఫాన్ బంగాళాఖాతం మీదుగా బలపడుతూ ప్రస్తుతం తమిళనాడు-పుదుచ్చేరి తీరం వైపు వేగంగా కదులుతోంది

    Date : 29-11-2025 - 10:31 IST
  • Rape Case Against Congress

    Rape Case Filed on Rahul: రాహుల్ పై రేప్ కేసు నమోదు

    Rape Case Filed on Rahul: కేరళ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం రేపిన కేసు వెలుగులోకి వచ్చింది. పాలక్కాడ్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామకూటత్తిల్పై ఒక యువతి అత్యాచార ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేయించింది

    Date : 28-11-2025 - 12:15 IST
  • Dhwajarohan In Ayodhya

    Ayodhya Ram Temple : ప్రధాని చేతుల మీదుగా వైభవంగా ధ్వజారోహణం!

    అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు ముగిశాయి. దీనికి సంకేతంగా అయోధ్యంలో ధ్వజారోహణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. అయోధ్య ఘట్టంలో ఈ వేడుక ఓ మైలురాయిగా నిలవనుంది. ఈ చారిత్రక వేడుక కోసం 100 టన్నుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా ఆలయం, పరిసరాలను అలంకరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్వజారోహణం ఎగురువేశారు. సరిగ్గా అభిజిత్ లగ్నంలో ఈ వేడుక జరిగింది. మొత్తం 7 వేల మంది అతిథులు ఈ కార

    Date : 25-11-2025 - 2:42 IST
← 1 2 3 4 5 … 80 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd