South
-
కర్ణాటకలో పురుగులు పట్టిన బియ్యంతో విద్యార్థులకు భోజనం!
Mid Day Meal : కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేసిన బియ్యంలో పురుగులు కనిపించడం తీవ్ర సంచలనం సృష్టించింది. బిసరల్లి, ముద్దెనహళ్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేని బియ్యం సరఫరా కావడంతో.. 2.8 లక్షల మందికి పైగా విద్యార్థుల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. నాసిరకం సరుకులను ప్రైవేట్ కాంట్రాక్టర్లు సరఫరా చేసి ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నార
Date : 15-12-2025 - 5:10 IST -
Ex-MLA: విమానంలో ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన కర్ణాటక మాజీ ఎమ్మెల్యే!
అనారోగ్యంగా ఉందని, వణుకుతోందని ఫిర్యాదు చేసిన, స్పృహ తప్పి పల్స్ కోల్పోయిన ఆ సహ-ప్రయాణికురాలికి నింబాల్కర్ కార్డియోపల్మనరీ రిససిటేషన్ (CPR) చేసి ఆమెను తిరిగి స్పృహలోకి తెచ్చారు.
Date : 14-12-2025 - 2:55 IST -
Ashwin: రవిచంద్రన్ అశ్విన్ పోస్ట్.. సన్నీ లియోన్ ఫోటోతో కన్ఫ్యూజ్ అయిన ఫ్యాన్స్!
తాజాగా ఆయన డిసెంబర్ 8, 2025న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్లో విజయాన్ని అందించే ప్రదర్శనతో చర్చలోకి వచ్చారు.
Date : 10-12-2025 - 4:44 IST -
TVK Meeting : విజయ్ సభకు తుపాకీతో వచ్చిన వ్యక్తి!
TVK Meeting : తమిళనాడు రాజకీయాల్లో నూతన శక్తిగా ఆవిర్భవించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ చీఫ్ విజయ్ కాస్త గ్యాప్ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటున్న నేపథ్యంలో పుదుచ్చేరిలో ఉద్రిక్తత నెలకొంది
Date : 09-12-2025 - 1:05 IST -
Goa Club Owners : గోవా క్లబ్ యజమానులకు ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీస్.. అసలీ కలర్ నోటీసులు అంట ఏంటి?
గోవా నైట్క్లబ్ అగ్ని ప్రమాదం కేసులో 25 మంది మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన మరుసటి రోజు ఉదయమే క్లబ్ యజమానులు.. సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా దేశం విడిచి పారిపోయారు. ప్రమాదం జరిగిన కొద్ది గంటల్లోనే ముంబై నుంచి థాయిలాండ్కు వెళ్లినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో విదేశాల్లో దాక్కున్న వీరిని పట్టుకునేందుకు గోవా పోలీసులు సీబీఐ ద్వారా ఇంటర్పోల్న
Date : 09-12-2025 - 12:24 IST -
Special Trains: ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ గుడ్న్యూస్!
గోరఖ్పూర్ నుండి ఆనంద్ విహార్, ఎల్టిటికి డిసెంబర్ 7 నుండి 9 వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. బీహార్లో పాట్నా-ఆనంద్ విహార్, దర్భంగా-ఆనంద్ విహార్ మధ్య సేవలు నిర్వహించబడతాయి.
Date : 07-12-2025 - 6:30 IST -
Sabrimala Temple: శబరిమల ఆలయంలో భక్తులపై దాడి!
పరిస్థితి చేయిదాటిపోతుందని భావించిన ఆలయ భద్రతా సిబ్బంది, పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వారు నిరసన తెలుపుతున్న భక్తులను శాంతింపజేయడానికి ప్రయత్నించారు.
Date : 05-12-2025 - 7:02 IST -
Karnataka Cm Siddaramaiah : మరోసారి చిక్కుల్లో సిద్ధరామయ్య..?
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి చిక్కుల్లో పడ్డారు. గతంలో ఖరీదైన వాచ్ ధరించి.. తీవ్ర విమర్శలతో వార్తల్లో నిలిచిన సిద్ధూ.. తాజాగా మరోసారి మరో ఖరీదైన చేతి గడియారం పెట్టుకుని కనిపించారు. ఇప్పుడు ఇది కాస్తా కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఇంతకీ ఆయన ధరించిన వాచ్ ఏ కంపెనీది. దాని ధర ఎంత. ఇప్పుడు సిద్ధూ వాచ్ ఎందుకు వివాదం అవుతోంది అనే విషయాలు ఈ స్టోరీలో చూద్దాం. కర్ణా
Date : 03-12-2025 - 5:30 IST -
Palmyra Palm Trees : కల్లు గీత పై నిషేధం..ఇప్పుడు కొత్తగా 2.24 కోట్ల తాటి చెట్ల పెంపకం ఎక్కడ అంటే!
పర్యావరణ పరిరక్షణ కోసం తమిళనాడు ప్రభుత్వం ఓ భారీ మిషన్ చేపట్టింది. తమిళనాడు ఆకుపచ్చని భవిష్యత్ కోసం.. తాటి వనాల విప్లవాన్ని చేపట్టింది. ఏకంగా 2.24 కోట్ల చెట్లు నాటింది. గ్రీన్ తమిళనాడు మిషన్ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఏకంగా 16,600 మంది వాలంటీర్లు పాల్గొని.. మొక్కలు నాటారు. ఒక్కో చెట్టు 120 ఏళ్లకు పైగా జీవించే సామర్థ్యం ఉండటం విశేషం. మన దేశంలో తాటి చెట్లకు అతిపెద్ద నిలయంగా ఉన
Date : 03-12-2025 - 10:47 IST -
DK vs Siddaramaiah : డీకే సీఎం అయ్యేది అప్పుడే..అంటూ సిద్దరామయ్య సంచలనం!
కర్ణాటకలో సీఎం పదవిపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెర దించే ప్రయత్నాలు చేపట్టింది కాంగ్రెస్ అధిష్ఠానం. ఇందులో భాగంగా ఇద్దరు నేతలను కలిసి మాట్లాడుకోవాలని బంతి వాళ్ల కోర్టులోకే నెట్టింది. దీంతో ఇరువురి మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇద్దరూ కలిసి రెండోసారి అల్పాహారం చేశారు. డీకే ముఖ్యమంత్రి అయ్యేది హైకమాండ్ నిర్ణయంపైనే అని సిద్ధరామయ్
Date : 02-12-2025 - 5:42 IST -
Chennai Metro Train Stuck : ఆగిన మెట్రో.. టన్నెల్ నుంచి ప్రయాణికులు బయటకు
Chennai Metro Train Stuck : చెన్నై మెట్రో రైలు సేవలకు ఈ రోజు ఉదయం సాంకేతిక అంతరాయం ఏర్పడింది. సెంట్రల్ మెట్రో స్టేషన్ మరియు హైకోర్టు స్టేషన్ మధ్య సబ్వే (భూగర్భ మార్గం) పై ఉన్నట్టుండి ఒక మెట్రో రైలు ఆగిపోయింది
Date : 02-12-2025 - 10:22 IST -
ED Notice : కేరళ సీఎంకు ED నోటీసులు
ED Notice : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు మసాలా బాండ్ల జారీ కేసు విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి నోటీసులు అందాయి
Date : 01-12-2025 - 11:39 IST -
Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం!
గాయపడిన వారిని చికిత్స కోసం శివగంగై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలువురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నందున మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Date : 30-11-2025 - 6:26 IST -
A320 Software Upgrade : సోలార్ రేడియేషన్ సమస్య.. 6వేల విమానాలపై ఎఫెక్ట్!
సోలార్ రేడియేషన్ వల్ల ఎయిర్బస్ 320 మోడళ్లకు చెందిన విమానాల్లోని కీలక కంప్యూటర్లలో సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వేలాది విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. భారత్లోని ఇండిగో, ఎయిరిండియా వంటి ఎయిర్లైన్స్లో కూడా ఈ సమస్య కారణంగా ప్రభావితమయ్యాయి. ఈ క్రమంలోనే సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అవసరం అయ్యింది. ముందస్తు చర్యల్లో భాగంగా పలు విమానాలను నిలిపివేసి దీనిని అ
Date : 29-11-2025 - 11:21 IST -
Cylcone Ditwah: తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు
Cylcone Ditwah: భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం..'దిత్వా' తుఫాన్ బంగాళాఖాతం మీదుగా బలపడుతూ ప్రస్తుతం తమిళనాడు-పుదుచ్చేరి తీరం వైపు వేగంగా కదులుతోంది
Date : 29-11-2025 - 10:31 IST -
Rape Case Filed on Rahul: రాహుల్ పై రేప్ కేసు నమోదు
Rape Case Filed on Rahul: కేరళ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం రేపిన కేసు వెలుగులోకి వచ్చింది. పాలక్కాడ్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామకూటత్తిల్పై ఒక యువతి అత్యాచార ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేయించింది
Date : 28-11-2025 - 12:15 IST -
Ayodhya Ram Temple : ప్రధాని చేతుల మీదుగా వైభవంగా ధ్వజారోహణం!
అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు ముగిశాయి. దీనికి సంకేతంగా అయోధ్యంలో ధ్వజారోహణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. అయోధ్య ఘట్టంలో ఈ వేడుక ఓ మైలురాయిగా నిలవనుంది. ఈ చారిత్రక వేడుక కోసం 100 టన్నుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా ఆలయం, పరిసరాలను అలంకరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్వజారోహణం ఎగురువేశారు. సరిగ్గా అభిజిత్ లగ్నంలో ఈ వేడుక జరిగింది. మొత్తం 7 వేల మంది అతిథులు ఈ కార
Date : 25-11-2025 - 2:42 IST -
TVK Vijay : ప్రతి ఇంటికి బైక్ ఉండాలి – విజయ్ కోరిక
TVK Vijay : తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నూతన పార్టీ తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ అధికార డీఎంకే (DMK) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు
Date : 23-11-2025 - 3:17 IST -
DK Shivakumar: కర్ణాటక సీఎం ఊహాగానాలకు ముగింపు పలికిన డీకే శివకుమార్
వ్యక్తిగతంగా గ్రూప్ రాజకీయాలు చేయడం తన స్వభావం కాదని, కాంగ్రెస్కు చెందిన 140 మంది ఎమ్మెల్యేలు తమవారేనని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Date : 21-11-2025 - 6:29 IST -
Jan Suraaj Party : మాకూ రూ.1000 ఇవ్వండి.. ప్రశాంత్ కిషోర్ విజ్ఞప్తి!
బిహార్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత.. జన్ సురాజ్ పార్టీ మరో కొత్త ప్రణాళికను చేపట్టింది. బిహార్లోని ప్రతీ ఒక్కరు తమ పార్టీకి ఏడాదికి రూ.వెయ్యి ఇవ్వాలని ఆ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ బిహార్ వాసులకు విజ్ఞప్తి చేశారు. ఇక త్వరలోనే మరో యాత్ర చేయనున్నట్లు వెల్లడించిన ప్రశాంత్ కిషోర్.. డబ్బులు ఇవ్వని వారిని తాను ఈ యాత్రలో కలవనని స్పష్టం చేశారు. ఇక తన ఆస్తుల్లో 90 శాతాన్ని పార్టీ
Date : 21-11-2025 - 5:11 IST