South
-
Thalapathy Vijay: పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్న దళపతి విజయ్, త్వరలో పార్టీ ప్రకటన!
Thalapathy Vijay: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నటుడు దళపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఆయన రాజకీయ ప్రవేశంపై కొంతకాలంగా ఊహాగానాలు ఉన్నాయి. కానీ అతను ఎప్పుడూ మౌనంగా ఉండి సామాజిక సేవ చేయడంపై దృష్టి సారించాడు. అయితే ఇప్పుడు ఆయన ఎంట్రీ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన ప్రకటన చేయనున్నారు. ఇటీవలి నివేదికలు విజయ్ రాజకీయ ప్రయాణంలో గణనీయమ
Published Date - 04:45 PM, Sat - 27 January 24 -
Ilayaraja’s Daughter Bhavatharini : ఇళయరాజా ఇంట విషాద ఛాయలు ..
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja ) ఇంట విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఇళయరాజా కుమార్తె (Ilayaraja Daughter died), గాయని భవతారిణి (Bhavatharini)(47) క్యాన్సర్ (Liver cancer)తో కన్నుమూశారు. కొద్దీ రోజులుగా కాలేయ క్యాన్సర్ తో బాధపడుతున్న ఈమె. చికిత్స నిమిత్తం శ్రీలంక ( Sri Lanka) కు వెళ్లగా..అక్కడ ఆమె పరిస్థితి విషమించి ఈరోజు సాయంత్రం 5 గంటలకు మరణించారు. భవతరిణి మరణవార్త తెలిసి, సినీ రంగ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నార
Published Date - 09:43 PM, Thu - 25 January 24 -
Chandigarh Mayor Elections: జనవరి 30న చండీగఢ్ మేయర్ ఎన్నికలు
చండీగఢ్ మేయర్ ఎన్నికను జనవరి 30న నిర్వహించాలని పంజాబ్, హర్యానా హైకోర్టు బుధవారం చండీగఢ్ ప్రభుత్వాన్నిఆదేశించింది. అయితే ఎన్నికలను వాయిదా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్ వేసిన పిటిషన్
Published Date - 06:07 PM, Wed - 24 January 24 -
Tamil Nadu : విద్యార్థికి జ్యూస్లో మూత్రం కలిపి తాగించిన తోటి విద్యార్థులు
స్కూల్స్ , కాలేజీలలో విద్యార్థులు రెచ్చిపోతున్నారు..కొంతమంది ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే..మరికొంతమంది కోపం తో దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా తిరుచిరాపల్లి (Tiruchirappalli )లోని తమిళనాడు (Tamil Nadu) నేషనల్ లా యూనివర్శిటీ (National Law University)లో ఓ విద్యార్థికి మూత్రం (Urine) కలిపిన జ్యూస్ (Juice )తాగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. We’re now on WhatsApp. Click to Join. లా ఫైనల్ ఇయర్ చదువుతున
Published Date - 07:59 PM, Tue - 23 January 24 -
CM Siddaramaiah: మా గ్రామంలో రామ మందిరం నిర్మించాను: సీఎం సిద్ధరామయ్య
అధర్మం, అమానవీయ పనులు చేసి నాటకీయంగా పూజలు చేస్తే దేవుడు ఆ పూజను అంగీకరించడని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. సమస్త జీవితాలు సమానత్వంతో, ప్రేమతో జీవించాలన్నదే శ్రీరాముని ఆదర్శం. బిదరహళ్లి హోబలిలో హిరండహళ్లి శ్రీరామ ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన రామసీతా లక్ష్మణ ఆలయాన్ని, 33 అడుగుల ఎత్తైన ఏకశిలా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించి మహా కుంభాభిషేక కార్యక్రమంలో
Published Date - 09:40 PM, Mon - 22 January 24 -
Jai Ravana : దేశం మొత్తం రామస్మరణ చేస్తుంటే.. తమిళనాడులో మాత్రం రావణ జపం..ఎందుకు..?
సుమారు 500 సంవత్సరాల హిందువుల కల నెరవేరిందని.. దేశ చరిత్రలో అత్యంత అద్వితీయమైన, అద్భుతమైన, చిరస్మరణీయమైన ఘట్టం ముగిసిందని…చిన్న కుటీరంలో ఉన్న శ్రీ రాముడు ఈరోజు ఆలయంలోకి వచ్చారని హిందువులంతా సంబరాలు చేసుకుంటూ జై శ్రీ రామ్..అంటూ రామ స్మరణ చేస్తుంటుంటే..తమిళనాడు లో మాత్రం రావణ జపం చేస్తున్నారు. ఇప్పుడే అక్కడి సోషల్ మీడియాలో అదే ట్రెండ్ అవుతుంది. ఎందుకు ఇలా ట్రెండ్ అవుతుం
Published Date - 03:23 PM, Mon - 22 January 24 -
Ram Mandir: రామ మందిరంపై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
సనాతన ధర్మానికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే అధినేత ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై మాట్లాడారు.
Published Date - 03:37 PM, Thu - 18 January 24 -
PM Modi : మలయాళ నటుడు సురేష్ గోపి కూతురి వివాహానికి హాజరయిన ప్రధాని మోదీ..
మలయాళం స్టార్ నటుడు, కేరళ బీజేపీ నేత సురేష్ గోపి(Suresh Gopi) కూతురి వివాహానికి ప్రధాని మోదీ హాజరయ్యారు.
Published Date - 03:34 PM, Wed - 17 January 24 -
Viral : కూతురి ఇష్టాన్ని తీర్చేందుకు తండ్రి చేసిన సాహసం..
మనం గెలిచినప్పుడు పది మందికి చెప్పుకుని ఆనందపడే వ్యక్తి, అలాగే మనం ఓడిపోయినప్పుడు మళ్ళీ గెలుస్తావులేరా అని ప్రోత్సహించే వ్యక్తి బహుశా ఈ ప్రపంచంలో నాన్న ఒక్కడేనేమో!!.. బిడ్డను కని పెంచే బాధ్యత తల్లిది అయితే, పోషించే బాధ్యత తండ్రిది. తండ్రి మూలంగా పిల్లలకు సంఘంలో గుర్తింపు, హోదా ఇవన్నీ కూడా తండ్రి నుండే వస్తాయి. తన పిల్లలను పెంచేందుకు తండ్రి ఎన్నో కోల్పోతాడు..పిల్లల ఆనంద
Published Date - 03:21 PM, Mon - 15 January 24 -
Heartattack To Doctor: ఆపరేషన్ థియేటర్లో శస్త్రచికిత్స చేస్తున్న వైద్యుడికి గుండెపోటు.. తర్వాత ఏం జరిగిందంటే..?
నోయిడాలోని ఆపరేషన్ థియేటర్లో శస్త్రచికిత్స చేస్తున్న వైద్యుడికి గుండెపోటు (Heartattack To Doctor) రావడంతో జిల్లా ఆస్పత్రిలో గందరగోళ వాతావరణం నెలకొంది.
Published Date - 11:07 AM, Sat - 13 January 24 -
Siddaramaiah: జనవరి 22 తర్వాత అయోధ్యకు వెళ్లి పూజలుచేస్తాం: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
Siddaramaiah: జనవరి 22 తర్వాత అయోధ్యకు వెళ్లి పూజలు చేస్తానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. శుక్రవారం షిమోగా విమానాశ్రయంలో సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని నిర్మించి బీజేపీ రాజకీయాలు చేయబోతోందన్నారు. బీజేపీ దేవుడిని రాజకీయంగా వాడుకోవడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, రామచంద్రకు వ్యతిరేకం కాదు. జనవరి 22 తర్వాత తాను అయోధ్యను సందర్శిస్తానన
Published Date - 03:16 PM, Fri - 12 January 24 -
Vijayashanthi : హిందీ భాషా వివాదం.. విజయ్ సేతుపతికి విజయశాంతి సపోర్ట్.. ఏమన్నారంటే..
Vijayashanthi : ‘‘ఓ భాషగా హిందీని తమిళనాడులో ఎవరూ వ్యతిరేకించడం లేదు.
Published Date - 02:03 PM, Mon - 8 January 24 -
Yuva Nidhi Scheme : నిరుద్యోగ భృతికి 19వేల అప్లికేషన్లే.. ఎందుకు ?
Yuva Nidhi Scheme : నిరుద్యోగుల్లో డిగ్రీ పూర్తి చేసిన వారికి నెలకు రూ.3వేలు.. డిప్లొమా చదివిన వారికి నెలకు రూ.1,500 ఇస్తామన్నా యూత్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
Published Date - 08:03 PM, Tue - 2 January 24 -
Mangaluru: మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్త రికార్డ్
Mangaluru: డిసెంబర్ నెలలో 2.03 లక్షల మంది ప్రయాణికుల సంఖ్యతో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం అందరి ద్రుష్టిని ఆకర్షించింది. అక్టోబర్ 31, 2020 నాటి వాణిజ్య ఆపరేషన్ తేదీ (COD) నుండి ఒక నెలలో అత్యధిక ప్రయాణీకులను నిర్వహించింది. విమానాశ్రయం డిసెంబర్ 31, 2023న 7,548 మంది ప్రయాణీకులను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా కొత్త రోజువారీ రికార్డును నెలకొల్పింది. నవంబర్ 25, 2023న 7,468 మంది ప్రయాణికులతో ఉన్న మునుప
Published Date - 11:38 AM, Tue - 2 January 24 -
Sabarimala: శబరిమలలో భక్తుల సందడి, రికార్డు స్థాయిలో దర్శనం
Sabarimala: కొత్త సంవత్సరం తొలి రోజు కావడంతో శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సోమవారం తెల్లవారు జామున మూడు గంటలకు ఆలయం తెరుచుకోగా.. మధ్యాహ్నం వరకు సుమారు 20 వేల మంది అయ్యప్ప భక్తులు ఇరుముడులు సమర్పించినట్లు వెల్లడించారు. రాత్రి ఆలయం మూసివేసే సమయానికి ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా డీఐజీ థామ్సన్ ఆధ్వర్యంలో
Published Date - 05:59 PM, Mon - 1 January 24 -
5 Skeletons : ఇంట్లో ఐదు అస్తిపంజరాలు.. హత్యలా ? ఆత్మహత్యలా ?
5 Skeletons : 5 అస్తిపంజరాలు.. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా జైలు రోడ్డులో కలకలం రేపాయి. ప్రభుత్వ విశ్రాంత ఇంజినీర్ జగన్నాథ్ రెడ్డి (85) నివాసంలో ఇవి బయటపడ్డాయి.
Published Date - 05:08 PM, Fri - 29 December 23 -
Lagrange Point: జనవరి 6న గమ్యానికి ఆదిత్య ఎల్1.. లాగ్రాంజ్ పాయింట్ అంటే ఏమిటి..?
సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1 జనవరి 6న సూర్య-భూమి వ్యవస్థలోని లాగ్రాంజ్ పాయింట్ 1 (Lagrange Point)కి చేరుకుంటుందని గురువారం (డిసెంబర్ 28) ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ తెలిపారు.
Published Date - 12:30 PM, Fri - 29 December 23 -
Sabarimala : 39 రోజుల్లో 204 కోట్లు.. శబరిమల ఆలయానికి ఆదాయం వెల్లువ
Sabarimala : కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం గడిచిన 39 రోజుల్లో 204.30 కోట్ల ఆదాయం సంపాదించింది.
Published Date - 03:19 PM, Tue - 26 December 23 -
Karnataka: కర్ణాటకపై కరోనా ఎఫెక్ట్, రోజురోజుకు పెరుగుతున్న కేసులు
Karnataka: కర్ణాటకలో గత 24 గంటల్లో 125 కొత్త కోవిడ్ -19 కేసులు, మూడు కొత్త కరోనావైరస్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 436కి చేరుకుందని హెల్త్ బులెటిన్ తెలిపింది. ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో, 30 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 3,155 పరీక్షలు నిర్వహించబడ్డాయి. 2,072 RT-PCR, 1,083 ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు జరిగాయని సంబంధిత అధిక
Published Date - 10:14 PM, Mon - 25 December 23 -
Dog Bite: 25 మందిని కరిచిన కుక్క, ముగ్గురి పరిస్థితి విషమం
Dog Bite: కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలోని ఓ గ్రామంలో రేబిస్తో బాధపడుతున్నట్లు అనుమానిస్తున్న కుక్క 25 మందిని కరిచింది. కొప్పల్ జిల్లా అలవండి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఎనిమిది మంది రోగులు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, మిగిలిన వారు గ్రామ పిహెచ్సిలో చికిత్స పొందుతున్నారు. నాలుగేళ్ల బాలిక సహా ముగ్గురి పరిస్థితి వి
Published Date - 05:41 PM, Sat - 23 December 23