South
-
First Private Train : దేశంలోనే తొలి ప్రైవేటు రైలు.. ఏ రూట్లలో నడుస్తుందో తెలుసా ?
First Private Train : మన దేశంలో ప్రైవేటు రైళ్ల పరుగులకు తొలి బీజం పడబోతోంది. ఎక్కడో తెలుసా ?
Published Date - 11:28 AM, Tue - 7 May 24 -
Beers Sales: మద్యం ప్రియులకు బిగ్ షాక్.. బెంగళూరులో బీర్ల కొరత, కారణమిదే
Beers Sales: రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో బెంగళూరు వాసులు వేడిని తట్టుకునేందుకు చల్లని బీర్ల వైపు మొగ్గుచూపడంతో డిమాండ్ పెరగడంతో ఎక్సైజ్ శాఖ అనూహ్యంగా అమ్మకాల లెక్కలతో సతమతమవుతోంది. ఏప్రిల్- మే నెలల్లో చివరి 11 రోజుల్లో 17 లక్షల లీటర్ల కోల్డ్ బీర్లు అమ్ముడయ్యాయని, మూడు సంవత్సరాల క్రితం 14.4 లక్షల లీటర్లు అమ్ముడుపోయిన గత రికార్డులను బద్దలు కొట్టిందని వెల్లడైంద
Published Date - 12:40 PM, Mon - 6 May 24 -
Woman Stabs Daughter: మార్కుల విషయమై కత్తులతో పొడుచుకున్న తల్లీకూతుళ్లు.. కూతురు మృతి
కర్ణాటకలో బెంగళూరులోని బనశంకరికి చెందిన సాహితీకి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయి. అయితే తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని తల్లి పద్మజ.. కుమార్తెతో వాగ్వాదానికి దిగింది.
Published Date - 03:12 PM, Tue - 30 April 24 -
Prajwal Revanna : దేవెగౌడ మనవడు ప్రజ్వల్పై జేడీఎస్ వేటు.. ఎందుకో తెలుసా ?
Prajwal Revanna : మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై జేడీఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.
Published Date - 01:45 PM, Tue - 30 April 24 -
Poonam Kaur : దేవెగౌడ మనవడు ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యాలపై పూనమ్ కౌర్ వీడియో మెసేజ్
Poonam Kaur : మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు, జేడీఎస్ పార్టీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యాలపై ప్రముఖ నటి పూనమ్ కౌర్ స్పందించారు.
Published Date - 01:12 PM, Tue - 30 April 24 -
PM Modi : స్వాతంత్య్రం వచ్చిన మర్నాడే రామమందిరం కట్టి ఉండాల్సింది : ప్రధాని మోడీ
PM Modi : కర్ణాటకలోని సిర్సిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 03:29 PM, Sun - 28 April 24 -
Weight Loss Surgery: యువకుడి ప్రాణం తీసిన శస్త్రచికిత్స.. విచారణకు ఆదేశించిన మంత్రి
తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బరువు తగ్గించే శస్త్రచికిత్సలో 26 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
Published Date - 02:25 PM, Fri - 26 April 24 -
Lok Sabha Election: రేపే రెండో దశ పోలింగ్.. లిస్ట్లో ఏయే రాష్ట్రాలు ఉన్నాయంటే..?
లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ముగిసింది. ఏప్రిల్ 19న మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది.
Published Date - 01:10 PM, Thu - 25 April 24 -
IRCTC Tour: ఈ సమ్మర్లో 10 రోజుల ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే..!
ఐఆర్సీటీసీ పర్యాటకుల కోసం సౌత్ ఇండియా ట్రావెల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ ప్యాకేజీ ద్వారా పర్యాటకులు దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ ప్రదేశాలను సందర్శిస్తారు.
Published Date - 10:50 AM, Thu - 25 April 24 -
Railway Department: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. తాగునీటి వృథాను అరికట్టేందుకు మాస్టర్ ప్లాన్..!
రైళ్లలో తాగునీటి వృథాను ఆదా చేసేందుకు రైల్వే శాఖ ఒక ముఖ్యమైన చొరవ తీసుకుంది.
Published Date - 08:52 AM, Thu - 25 April 24 -
Water Crisis : అక్కడ లోక్సభ అభ్యర్థులకు ‘జల’దరింపు !
Water Crisis : అది మన దేశానికి ఐటీ హబ్. కానీ తాగునీటి కోసం అల్లాడిపోతోంది.
Published Date - 09:15 AM, Sun - 21 April 24 -
DK: కర్ణాటకలో గవర్నర్ పాలన విధించాలని బీజేపీ కుట్ర పన్నుతోంది: డీకే శివకుమార్
DK: కర్ణాటకలో గవర్నర్ పాలన విధించాలని బీజేపీ కుట్ర పన్నుతోందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. హుబ్బళ్లిలోని తన కళాశాల ఆవరణలో నగర పాలక సంస్థ కౌన్సిలర్ కుమార్తె హత్య తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ప్రతిపక్ష బీజేపీ చేసిన ఆరోపణపై ఆయన స్పందించారు. బీజేపీ మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తోంది. కర్ణాటకలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని… తాము గవర్న
Published Date - 12:28 AM, Sat - 20 April 24 -
Navy Chief Dinesh Tripathi: భారత నౌకాదళ చీఫ్గా వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి.. ఎవరీ త్రిపాఠి..?
ప్రస్తుత నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ స్థానంలో దినేష్ త్రిపాఠి బాధ్యతలు చేపట్టనున్నారు.
Published Date - 12:30 PM, Fri - 19 April 24 -
Mansoor Ali Khan : నటుడు మన్సూర్ అలీఖాన్ ను హత్య చేసేందుకు కుట్ర..?
పండ్లరసంలో ఎవరో విషం కలిపి ఇచ్చారని మస్సూర్ అలీఖాన్ ప్రకటన విడుదల చేశారు
Published Date - 09:54 AM, Fri - 19 April 24 -
Rama Navami: రామనవమి వేడుకలో హింసాత్మక ఘటన.. 20 మందికి గాయాలు
Sri Rama Navami: పశ్చిమ బెంగాల్(West Bengal)లోని ముర్షిదాబా(Murshidabad)లోని రెజీనగర్ ప్రాంతంలో రామనవమి ఊరేగింపు సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. శోభాయాత్ర(Shobhayatra) నిర్వహిస్తున్న వారిపై పలువురు రాళ్లదాడి(Stone pelting)చేశారు. దీంతో దాదాపు 20 మంది గాయపడ్డారు. మరియు ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. కాగా, ఊరేగింపు ముగిసే సమయానికి క్రూడ్ బాంబు పేలినట్లు వార్తలు వచ్చాయి. అయితే, పోలీసులు ధృవీకరించలేదు. We
Published Date - 11:09 AM, Thu - 18 April 24 -
ADR: లోక్సభ ఎన్నికలు..ఫేజ్ 2లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 21% మందిపై క్రిమినల్ కేసులు.. ఏడీఆర్ నివేదిక
ADR Report On Candidates Criminal Cases: అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ADR) మరియు నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదికలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో క్రిమినల్ కేసుల భయంకరమైన ప్రాబల్యం ఉందని పేర్కొంది. నివేదిక ప్రకారం, లోక్సభ ఎన్నికల్లో ఫేజ్ 2లో పోటీ చేస్తున్న 1192 మంది అభ్యర్థులలో 21% మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో 167 మంది (14%) తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొం
Published Date - 04:16 PM, Tue - 16 April 24 -
1400 KG Gold Seized : 1400 కేజీల బంగారం సీజ్.. ఎవరిది ? ఎక్కడిది ?
1400 KG Gold Seized : 100 కేజీలు కాదు.. 200 కేజీలు కాదు.. ఏకంగా 1425 కేజీల బంగారు బిస్కెట్లను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది.
Published Date - 10:04 AM, Mon - 15 April 24 -
HD Kumaraswamy : మాజీ ప్రధాని కుమారుడితో నువ్వానేనా ? ఆ స్థానంలో పోటీ రసవత్తరం !
HD Kumaraswamy : మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ కుమారుడు కుమారస్వామి ఈసారి పోటీ చేస్తున్న మాండ్య లోక్సభ స్థానం వైపే అందరి చూపు ఉంది.
Published Date - 03:02 PM, Sun - 14 April 24 -
Rahul Gandhi Buys Mysore Pak: ఆ సీఎం కోసం మైసూర్ పాక్ కొన్న రాహుల్ గాంధీ..!
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi Buys Mysore Pak).. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మధ్య కూడా అలాంటిదే జరుగుతోంది.
Published Date - 02:23 PM, Sat - 13 April 24 -
Siddaramaiah: ‘‘ఆపరేషన్ లోటస్.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల ఆఫర్’’
Siddaramaiah: భారతీయ జనతా పార్టీ(bjp)పై కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) సిద్ధరామయ్య (Siddaramaiah) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు దక్షిణాది రాష్ట్రంలో ‘ఆపరేషన్ కమలం’ (Operation Lotus) చేపట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఆఫర్ చేసిందని ఆరోపించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధరామయ్య ఈ వ
Published Date - 11:23 AM, Sat - 13 April 24