Today XPoSAT : ఖగోళం గుట్టువిప్పనున్న ఇస్రో.. కాసేపట్లో XPoSAT ప్రయోగం
Today XPoSAT : న్యూఇయర్ 2024 మొదటిరోజున భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో కొత్త ఎత్తుకు చేరుకోనుంది.
-
Congress: 2024 లోక్సభ ఎన్నికలు.. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయనున్న రాష్ట్రాలు ఇవే..!
2024 లోక్సభ ఎన్నికలకు కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. దీనికి ముందు కాంగ్రెస్ (Congress) మరో పర్యటనకు సిద్ధమైంది.
Published Date - 12:20 PM, Sun - 31 December 23 -
ITR Filing: ఈరోజే లాస్ట్ ఛాన్స్.. లేకుంటే భారీగా ఫైన్..!
2022-23 ఆర్థిక సంవత్సరం, 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు (ITR Filing) చేయడానికి గడువు నేటితో ముగుస్తుంది.
Published Date - 11:45 AM, Sun - 31 December 23 -
Mumbai Billionaire: లోకల్ ట్రైన్ లో ప్రయాణించిన కోటీశ్వరుడు.. వీడియో వైరల్..!
ముంబై లోకల్ ట్రైన్ లక్షలాది మంది ప్రజలకు జీవనాధారంగా పరిగణించబడుతుంది. అయితే ఒక కోటీశ్వరుడు (Mumbai Billionaire) లోకల్ ట్రైన్ లో ప్రయాణం చేస్తే చూసేవారికి ఆశ్చర్యం కలుగుతుంది.
Published Date - 10:35 AM, Sun - 31 December 23 -
Massive Fire In Maharashtra: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం
మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం (Massive Fire In Maharashtra) చోటుచేసుకుంది. ఛత్రపతి శంభాజీనగర్లోని ఓ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Published Date - 08:59 AM, Sun - 31 December 23 -
Ayodhya Aarti : అయోధ్య రామయ్య హారతి పాస్ల బుకింగ్ ఇలా..
Ayodhya Aarti : జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభం కాబోతోంది.
Published Date - 08:18 AM, Sun - 31 December 23 -
Myanmar – Mizoram : మరోసారి మిజోరంలోకి మయన్మార్ సైనికులు.. ఎందుకు ?
Myanmar - Mizoram : భారత్ పొరుగుదేశం మయన్మార్లో అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరింది.
Published Date - 07:35 AM, Sun - 31 December 23 -
Karnataka: కర్ణాటకలో మిస్సింగ్ కేసుల కలకలం
కర్ణాటకలో మిస్సింగ్ కేసులు దినదినాన పెరుగుతున్నాయి. గత ఐదేళ్లుగా తప్పిపోయిన 1,200 మంది చిన్నారుల జాడ ఇంకా తెలియరాలేదు. అందులో 347 మంది బాలురు మరియు 853 మంది బాలికలు ఉన్నారు.
Published Date - 10:17 PM, Sat - 30 December 23 -
Priyanka Gandhi; పెరుగుతున్న ధరలపై కేంద్రాన్ని ప్రశ్నించిన ప్రియాంక
దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణంపై ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గత 19 నెలల్లో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 29 శాతం తగ్గింది.
Published Date - 10:08 PM, Sat - 30 December 23 -
Vinesh Phogat: ఫుట్పాత్పై వినేష్ ఫోగట్ ఖేల్ రత్న, అర్జున అవార్డులు
డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు సన్నిహితుడైన సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో తనకు దక్కిన అవార్డులను తిరిగి ఇచ్చేస్తానని వినేష్ మూడు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.
Published Date - 09:35 PM, Sat - 30 December 23 -
Desi Entry : ఆటో నడుపుతున్న ఆస్ట్రేలియా కొత్త డిప్యూటీ హైకమిషనర్.. ఎందుకు ?
Desi Entry : పక్కా దేశీ ఎంట్రీ అంటే ఇదే.. !! నికోలస్ మెక్కాఫ్రీ.. ఈయన ఇండియాకు ఆస్ట్రేలియా కొత్త డిప్యూటీ హైకమిషనర్.
Published Date - 05:36 PM, Sat - 30 December 23 -
1st Flight To Ayodhya : ఇండిగో పైలట్ ‘జై శ్రీరామ్’ నినాదం.. అయోధ్యకు బయలుదేరిన తొలి విమానం
1st Flight To Ayodhya : ఇవాళ ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.
Published Date - 04:32 PM, Sat - 30 December 23 -
Corona Cases: దేశంలో కరోనా కొత్త కేసులు 743 నమోదు
భారతదేశంలో శనివారం 743 తాజా COVID-19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ఇది 225 రోజులలో అత్యధిక ఒకే రోజు పెరుగుదల. అయితే క్రియాశీల కేసుల సంఖ్య 3,997 గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉదయం 8 గంటలకు అప్డేట్ చేయబడిన మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఏడు కొత్త మ
Published Date - 02:08 PM, Sat - 30 December 23 -
Ayodhya Railway Station : అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ
ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన రైల్వేస్టేషన్ (Ayodhya Railway Station)ను ప్రధాని మోడీ (PM Modi) శనివారం ప్రారంభించారు. ఉదయం అయోధ్య కు చేరుకున్న ప్రధానికి రాష్ట్ర గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘన స్వ
Published Date - 01:19 PM, Sat - 30 December 23 -
3D Ram Mandir : అయోధ్య రామమందిరం 3డీ ప్రతిమల సేల్స్ జూమ్
3D Ram Mandir : అయోధ్య రామమందిరంపై ఇప్పుడు దేశమంతటా చర్చ జరుగుతోంది.
Published Date - 12:01 PM, Sat - 30 December 23 -
Delhi: ఢిల్లీపై పొగమంచు ఎఫెక్ట్, రైలు, విమాన ప్రయాణాలకు బ్రేక్
Delhi: శనివారం ఉదయం దేశ రాజధానిని దట్టమైన పొగమంచు కమ్ముకోవడం రైలు, విమానయాన ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 11.8 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఆదివారం ఉదయం వరకు పంజాబ్, హర్యానా, చండీగఢ్ మరియు ఢిల్లీలో చాలా ప్రాంతాలలో మూడు రోజుల ప�
Published Date - 11:30 AM, Sat - 30 December 23