India
-
PM Modi: తన మంత్రులందరినీ ఎనిమిది గ్రూపులుగా విడగొట్టిన మోదీ
ప్రజలు చర్చించుకునేలా నిర్ణయాలు తీసుకునే మోదీ మరో నూతన నిర్ణయాన్ని తీసుకున్నారు.
Date : 15-11-2021 - 11:28 IST -
UP Elections: యూపీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగనున్న కాంగ్రెస్
2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ తెలిపారు.
Date : 14-11-2021 - 11:10 IST -
Sonu Sood: రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించిన సోనూసూద్
సోనూసూద్ ఈ పేరు తెలియని వారు ఉండరనే చెప్పొచ్చు. కరోనా, లాక్ డౌన్ సమయంలో తాను చేసిన సహాయ కార్యక్రమాలు చూసి తాను రాజకీయాల్లోకి రావాలని అయన అభిమానులు ఆశించారు.
Date : 14-11-2021 - 10:45 IST -
Delhi Smog: ఢిల్లీలో పాక్షిక లాక్ డౌన్, సంపూర్ణ లాక్ డౌన్ దిశగా అడుగులు
దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకూ వాయు కాలుష్యం పెరుగుతోంది.
Date : 14-11-2021 - 12:14 IST -
Maoists: గడ్చిరోలిలో భారీ ఎన్ కౌంటర్. 26 మంది మావోయిస్టులు హతం, మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యులు
మహారాష్ట్రలోని గడ్చిరోలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, జవాన్లకు ఎదురు కాల్పులు జరిగాయి.
Date : 14-11-2021 - 12:10 IST -
CJI English: ఇంగ్లీష్ పాండిత్యంపై సుప్రీమ్ సీజే సెటైర్
ఢిల్లీ పొల్యూషన్ మీద చర్చ జరుగుతున్న సమయంలో ఇంగ్లీషు మీద ఆసక్తి కరమైన సంఘటన సుప్రీమ్ కోర్టులో చోటుచేసుకుంది.
Date : 14-11-2021 - 11:37 IST -
Election Survey: ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సర్వే. ఏయే రాష్ట్రాల్లో ఎవరెవరు గెలుస్తారో క్లియర్ పిక్చర్ మీకోసం
దేశంలో మోదీ ప్రభుత్వ పాలనపై ప్రజలు విసిగిపోయారని, ఆయన్ని గద్దె దించుతారని ప్రతిపక్షాలు చెపుతోన్నా తాజాగా చేసిన సర్వేలు మాత్రం మోదీకే పాజిటివ్ గా ఉన్నాయి.
Date : 14-11-2021 - 8:08 IST -
Aryan Khan Case: ఆర్యన్ ఖాన్ అరెస్ట్ పై అంతర్జాతీయ మీడియాతో మాట్లాడటానికి నిరాకరించిన షారుఖ్
ఆర్యన్ ఖాన్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) అరెస్టు చేసినప్పటి నుండి నటుడు షారూఖ్ ఖాన్ ఎటువంటి బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు.
Date : 14-11-2021 - 12:44 IST -
Delhi Pollution: కాలుష్యంపై ఢిల్లీ ప్రభుత్వానికి సీజేఐ రమణ కీలక ఆదేశాలు…?
ఢిల్లీలో వాయుకాలుష్యంపై దాఖలైన పిటిషన్ను శనివారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
Date : 14-11-2021 - 12:29 IST -
Bharat BioTech : భారత్ బయోటెక్ ఎండీ వ్యాఖ్యలను ఖండించిన డబ్ల్యూహెచ్ఓ!
న్యూఢిల్లీ: కోవాక్సిన్కు వ్యతిరేకంగా చేసిన ప్రచారమే WHO నుంచి ఆమోదం పొందకుండా ఉండటానికి కారణమని భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా చేసిన ఆరోపణలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఖండించింది.
Date : 13-11-2021 - 3:46 IST -
బీఎస్ఎఫ్ పరిధిపై కేంద్రం, పంజాబ్ డిష్యూం డిష్యూం!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పరిపాలన సాగించాలని ఫెడరల్ వ్యవస్థ చెబుతోంది. ఆ మేరకు భారత రాజ్యాంగం స్పష్టం నిబంధనలను పెట్టింది.
Date : 13-11-2021 - 3:40 IST -
Kangana Ranaut : కంగనా చేసిన టాప్ కాంట్రవర్సీలు ఇవే
బాలీవుడ్ నటి కంగనా తన నటన కంటే కాంట్రవర్సీ స్టేట్మెంట్ తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం విషయంలో కంగనా చేసిన కామెంట్స్ తో తాను మళ్ళీ వార్తల్లో నిలిచారు. ఈ మధ్యకాలంలో కంగనా చేసిన క్రేజీ కాంట్రవర్సీలు ఇవే
Date : 13-11-2021 - 11:16 IST -
Lunar Eclipse: 580 ఏళ్ల తరువాత పాక్షిక చంద్రగ్రహణం.. ఏ రోజో తెలుసా!
ఈ నెల 19న పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం కూడా అవుతుంది. చివరిసారిగా ఇంత సుదీర్ఘమైన పాక్షిక గ్రహణం ఫిబ్రవరి 18, 1440న సంభవించింది.
Date : 12-11-2021 - 5:05 IST -
Salman Khurshid : సల్మాన్ హిందూ`ఉగ్రవాదం`పై కమల`నాదం`
అయోధ్యపై పుస్తకం రాసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ సల్మాన్ ఖుర్షీద్ వివాదస్పద లీడర్ గా మారాడు. ఆ పుస్తకంలో సనాతన ధర్మం, హిందుత్వం గురించి ప్రస్తావించాడు.
Date : 12-11-2021 - 2:14 IST -
ADR report: టాప్ 3 `బ్లాక్ మనీ` పార్టీలు మనవే!
ఆసక్తికరంగా, దక్షిణాదిలోని పార్టీలు.. టిఆర్ఎస్, టిడిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, డిఎంకె మరియు జెడి(ఎస్) - గుర్తుతెలియని మూలాల నుండి అత్యధిక విరాళాలను పొందడం చర్చనీయాంశంగా మారింది.
Date : 12-11-2021 - 12:58 IST -
PadmaShri: పాక్ సైనికుడుకి పద్మశ్రీ : లెఫ్టినెంట్ కల్నల్ క్వాజీ సజ్జాద్ కథ
బంగ్లాదేశ్ను విముక్తి చేయడంలో భారత్కు సహకరించిన పాక్ మాజీ సైనికుడిని పద్మశ్రీ అవార్డు వరించింది.
Date : 12-11-2021 - 10:51 IST -
Kangana: ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చింది 1947లో కాదంటున్న కంగనా రనౌత్
వివాదాస్పద వ్యాఖ్యలతో వరుసగా వార్తల్లో నిలుస్తున్న సినీ నటి కంగనా రనౌత్ మరోసారి సంచలనమైన కామెంట్స్ చేసింది.
Date : 12-11-2021 - 12:03 IST -
Covid : దేశంలో హెచ్చుతగ్గులతో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది!
దేశంలో స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 11,89,470 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13,091 కొత్త కేసులు వెలుగుచూశాయి. నిన్నటి కంటే 14శాతం మేర కేసులు పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 340 మరణాలు సంభవించాయి. దాంతో మొత్తం కేసులు 3.44 కోట్లకు చేరగా.. 4.6లక్షలకు పైగా మరణాలు నమోదయ్యాయని గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి అదుప
Date : 11-11-2021 - 4:10 IST -
CBI : చట్టం, రాజకీయం నడుమ `సీబీఐ` ఔట్
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్నప్పుడు రాష్ట్రంలోకి సీబీఐకి ప్రవేశం లేకుండా చర్యలు తీసుకున్నాడు.
Date : 11-11-2021 - 1:20 IST -
Farmers’ Protest: మారో యాక్షన్ ప్లాన్ కి సిద్దమైన దేశంలోని రైతులు…?
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ దేశ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
Date : 11-11-2021 - 1:01 IST