India
-
PM Modi: రాష్ట్రాలే పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గించాలి!
ఇంధన ధరల పెరుగుదలపై తొలిసారిగా ప్రధాని మోడీ స్పందించారు. ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు.
Date : 27-04-2022 - 2:21 IST -
Coronavirus: దేశంలో కొత్త కరోనా కేసులివే!
కరోనా మూడో వేవ్ ముగిసినా.. దాని ప్రభావం కొంతమేర ఉంది.
Date : 27-04-2022 - 1:00 IST -
BJP : బీజేపీని కలవరపెడుతున్న 74 వేల పోలింగ్ బూత్ లు, 100 లోక్ సభ నియోజకవర్గాలు
2024లో కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ పక్కా స్కెచ్ తో ముందుకెళుతోంది.
Date : 27-04-2022 - 11:29 IST -
Prashant Kishor : కాంగ్రెస్ ను తిరస్కరించిన ‘పీకే’
కాంగ్రెస్ ఆహ్వానాన్ని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నిరాకరించారు. ఆ పార్టీతో కలిసి పనిచేసేందుకు ఆయన ఇష్టపడడంలేదు. ఆ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్దీప్ సూర్జేవాలా ధ్రువీకరించారు
Date : 26-04-2022 - 4:48 IST -
PM Modi : మోడీ రెండో టర్మ్ మూడో వార్షికోత్సవానికి రెడీ
ప్రధానిగా మోడీ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత మూడో వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి బీజేపీ సిద్ధం అవుతోంది.
Date : 26-04-2022 - 2:48 IST -
Kendriya Vidyalaya : ‘కేవీ’ల్లో ఎంపీ కోటా కట్ వెనుక కథ
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల ప్రక్రియను కేంద్రం పూర్తిగా మార్చేసింది. ఇప్పటి వరకు కేంద్ర విద్యాశాఖ మంత్రికి, ఎంపీలకు ఉన్న ప్రత్యేక కోటాను రద్దు చేసింది. ఆ మేరకు మంగళవారం కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నోటీసులు జారీ చేసింది.
Date : 26-04-2022 - 1:55 IST -
Jignesh Mevani: బెయిల్ వచ్చిన గంటలోనే ఎమ్మెల్యే మళ్లీ అరెస్ట్.. ఎందుకంటే..
గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి అస్సాం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Date : 25-04-2022 - 6:35 IST -
Palm Oil Price: రాబోయే రోజుల్లో వంట నూనె దొరకదు.!
రాబోయే రోజుల్లో నూనెల ధరలు సామన్యులకు అందనంత ఎత్తుకు పెరగనున్నాయి.
Date : 25-04-2022 - 5:01 IST -
Prashant Kishor : రాష్ట్రాల పీసీసీలపై `పీకే` పెత్తనం?
సాధారణ ఎన్నికలు 2024 కంటే ముందుగా వచ్చే మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల పరిస్థితిపై ఏఐసీసీ తర్జనభర్జన పడుతోంది. కానీ, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించి కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏ మాత్రం మాట్లాడడంలేదు.
Date : 25-04-2022 - 1:44 IST -
Cyber Crime: సైబర్ కేసు దర్యాప్తు.. వెరీ కాస్ట్లీ గురూ!!
మన హైదరాబాద్ పరిధిలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తెలిసో.. తెలియకో.. చేసిన పొరపాటుకు ఎంతోమంది అమాయకులు సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి... జేబులకు చిల్లులు పెట్టించుకుంటున్నారు.
Date : 25-04-2022 - 1:00 IST -
Karnataka CM : కర్ణాటకలో సీఎంను మార్చే యోచనలో బీజేపీ.. ఆర్ఎస్ఎస్ ఏం చెప్పిందంటే..?
కర్ణాటకలో బీజేపీ.. పార్టీ పరంగా ఇప్పటికీ పటిష్టంగా లేదు. అందుకే నాలుగుసార్లు పవర్ లోకి వస్తే.. అందులో ఒకసారి.. ఆపరేషన్ కమలను అమలు చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్, జనతాదళ్ నాయకులు..
Date : 25-04-2022 - 10:45 IST -
Palm Oil and Price Hike: సామాన్యుడి నెత్తిన ధరల బండ.. పామాయిల్ ఎగుతులపై ఇండోనేషియా నిషేధం
ధరల మంట సామాన్యుడి కడుపు కాలేలా చేస్తోంది. పెరుగుతున్న నిత్యావసరాలు, ఇతరత్రాల ధరలను చూసి పస్తులుండాల్సిన పరిస్థితి కల్పిస్తోంది.
Date : 25-04-2022 - 9:35 IST -
Delhi Crime : ఢిల్లీ వెళ్తున్నారా జాగ్రత్త.. రోడ్డుమీద కనిపిస్తే లాక్కెళుతున్నారు. షాకింగ్ రిపోర్ట్ ఇదే!
ఢిల్లీలో గత నెలలో సుమారు 752 స్నాచింగ్ ఘటనలు నమోదయ్యాయి . అంటే సగటున రోజుకు 24 కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో 597 నమోదయ్యాయినట్లు పోలీసుల డేటాలో చూపిస్తుంది.
Date : 25-04-2022 - 9:00 IST -
Modi In J&K:ఆర్టికల్ 370 రద్దు తో కశ్మీరీలకు సాధికారత
గతంలో తమ పూర్వీకులు ఎదుర్కొన్న సమస్యలు, కష్టాలను ఎదుర్కోవడానికి కశ్మీర్ యువత సిద్ధంగా లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
Date : 24-04-2022 - 4:12 IST -
PM Modi:ప్రధాని నరేంద్రమోదీ కశ్మీర్ కు వెళ్లకుండా జమ్మూలోనే పర్యటించడానికి కారణమేంటి?
జమ్మూకశ్మీర్ అనేది ఎప్పటికీ మన దేశానికి సెంటిమెంటే. అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాజకీయ పార్టీల ప్రసంగాల్లో దీని ప్రస్తావన కచ్చితంగా ఉంటుంది.
Date : 24-04-2022 - 11:17 IST -
Venkaiah Naidu:ఉపరాష్ట్రపతికి తప్పని తిప్పలు..వెంకయ్య పేరుతో నకిలీ మెసేజ్ లు..!!
సోషల్ మీడియాలో కేటుగాళ్లు పెరిగిపోతున్నారు. ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు.
Date : 24-04-2022 - 10:02 IST -
Rajnath Singh:ఉగ్రవాదులకు రక్షణమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్..!!
దేశంలో ఏదోక రకంగా అల్లర్లకు పాల్పడుతూ.
Date : 24-04-2022 - 9:51 IST -
PM Modi: జమ్మూకాశ్మీర్ పై మోడీ పాగా
ఆర్టికల్ 370 రద్దు తరువాత తొలిసారిగా ప్రధాని మోడీ జమ్మూకాశ్మీర్ లో ఆదివారం పర్యటించనున్నారు.
Date : 24-04-2022 - 9:10 IST -
Mumbai: ఎంపీ నవనీత్ నివాసం వద్ద టెన్షన్ టెన్షన్
ముంబయిలో హైడ్రామా ఓ రేంజ్ లో నడిపించేలా స్కెచ్ వేశారు ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవిరాణా దంపతులు.
Date : 23-04-2022 - 2:35 IST -
Sonia Final Call: కాంగ్రెస్ సీనియర్లలో `పీకే` చిచ్చు
కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత కిషోర్ చిచ్చు మొదలైయింది. ఆయన ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసిన సోనియా కమిటీ నివేదికను తయారు చేసింది. ఆమెకు శనివారం ఆ నివేదికను కమిటీ అందచేసింది.
Date : 23-04-2022 - 2:15 IST