HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄India

India

  • Modi DA

    Gujarat Elections : ఈ ఎన్నికలు 5ఏళ్ల కోసం కాదు..రాబోయే 25ఏళ్ల కోసం: ప్రధాని మోదీ

    ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా బొటాడ్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గుజరాత్ ఎన్నికలు వచ్చే ఐదేళ్లకోసం కాదని 25ఏళ్ల తర్వాత గుజరాత్ ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తాయన్నారు. బొటాడ్ తో సంబంధం ఉన్న జససంఘ్ కాలం నాటిదని…బోటాడ్ ప్రజలు ఎప్పుడూ మా వెంటే ఉన్నారన్నారు. నేను గుజరాత్ లో అన్ని ప్రాంతాలకు వెళ్లి ప్రజలను చూస్తున్నారు. నా పర్య

    Date : 20-11-2022 - 6:25 IST
  • Rbi

    RBI Governor : భారత్ లో ఆర్థికమాంద్యం వచ్చే అవకాశం లేదు..!!

    ప్రపంచంలోని ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్ పరిస్థితి చాలా భిన్నంగా ఉందన్నారు ఆర్ బిఐ గవర్నర్ శక్తికాంత దాస్. భారత్ లో ఆర్థిక మాంద్యం వచ్చే పరిస్థితి లేదన్నారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేటును పెంచాయని దీనికారణంతో హార్డ్ ల్యాండింగ్ సంభవించిందన్నారు. భారత్ పరిస్థితి చాలా భిన్నంగా ఉన్నప్పటికీ మాంద్యం వచ్చే ఛాన

    Date : 20-11-2022 - 6:00 IST
  • Jpg

    BJP suspends: ఏడుగురు ఎమ్మెల్యేలపై బీజేపీ వేటు.. కారణమిదే..?

    గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. 27 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ పనితీరుపైనే అందరి చూపు పడింది.

    Date : 20-11-2022 - 3:19 IST
  • New Project 2022 11 20t113929.398

    Mangaluru Auto Explosion: మంగళూరులో ఆటోరిక్షా పేలుడు ఉగ్రవాద చర్యే..!

    తీరప్రాంత కర్ణాటకలోని మంగళూరులో శనివారం జరిగిన ఆటో రిక్షా పేలుడు ప్రమాదవశాత్తూ జరిగినది కాదని,

    Date : 20-11-2022 - 1:05 IST
  • Quiz Time

    KBC 1 Crore Questions : కౌన్ బనేగా కరోడ్ పతిలో అడిగే కోటి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా?

    బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న కౌన్ బనేగా కరోడ్ పతిలో చాలా మంది తమ లక్ ను పరీక్షించుకునేందుకు పోటీ పడుతుంటారు. ఈ షోలో అడిగే అనేక ప్రశ్నలకు సరైన సమాధాలు చెబుతూ ఒక్కో దశకు దాచుకుంటూ లక్షల నుంచి కోటి రూపాయల వరకు గెలుస్తారు. వెయ్యి రూపాయల ప్రశ్నతో మొదలవుతుంది ఈ గేమ్. 7 కోట్లవరకు చేరకుంటుంది. కొంతమంది కంటెస్టెంట్స్ తక్కువ మొత్తంతో బయటకు వెళ్తారు. అయ

    Date : 20-11-2022 - 10:39 IST
  • Priyanka Gandhi

    Bharat jodo yatra : తమ్ముడికి మద్దతుగా అక్క…తొలిసారిగా భారత్ జోడో యాత్రలో ప్రియాంకగాంధీ..!!

    కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇవాళ మధ్యప్రదేశ్ నుంచి ప్రారంభం కానుంది. ఈ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వారం నుంచి ఈ యాత్రలో తన సోదరుడికి మద్దతుగా పాల్గొనున్నారు. ఈ యాత్రలో తొలిసారిగా ప్రియాంకగాంధీ చేరనున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం…ప్రియాంక గాంధీ తన సోదరుడితో కలిసి నవంబర్ 23 నుంచి 25 వరకు యాత్రలో పాల్గొనున్నారు. ప్రజల్

    Date : 20-11-2022 - 10:24 IST
  • Gang Star

    Gangstar : కెనడా నుంచి ఢిల్లీ పోలీసులను బెదిరించిన గ్యాంగ్ స్టర్…”నేను పంజాబ్ లోకి అడుగుపెడితే”….!!

    గ్యాంగ్ స్టర్ లఖ్ బీర్ సింగ్…పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకుని ప్రస్తుతం కెనడాలో తలదాచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీపోలీస్ స్పెషల్ సెల్ ను బెదిరిస్తూ సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేశాడు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ లో ఉన్న పోలీసు అధికారల ఫోటోలు మా దగ్గర ఉణ్నాయి. ఏ అధికారి అయినా పంజాబ్ లో అడుగుపెట్టాడో దాని పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో చూడాల్సి వస్తుందంటూ హెచ్చ

    Date : 20-11-2022 - 10:06 IST
  • Ed

    Court Notice to ED : సత్యేందర్ జైన్ తీహార్ జైలు వీడియో ఎలా లీక్ అయ్యింది? ఈడీకి కోర్టు నోటిసులు..!!

    ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న కేబినెట్ మంత్రి సత్యేందర్ జైన్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ఎలా లీక్ అయ్యిందంటూ కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ వీడియో లీక్ కు సంబంధించిన పూర్తి సమాచారం అందించాలని ఈడీని కోరింది. వీడియో లీక్ అయిన తర్వాత ఈడీ పై ధిక్కార చర్యలు తీసుకోవాలని సత్యేందర్ జైన్ తరపు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఆఫిడవిట్ ఇచ్చినప్పటి

    Date : 20-11-2022 - 9:49 IST
  • Assam Cm

    Assam CM : నీ ముఖంలో గాంధీ-పటేల్ కనించాలి, సద్దాం హుస్సేన్ కాదు.రాహుల్ గాంధీపై వివాదస్పద వ్యాఖ్యలు..!!

    అస్సా సీఎం హిమంత బిస్వాశర్మ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా వేదికపై నుంచి మాట్లాడిన హిమంత బిస్వా రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడ్ యాత్ర నేపథ్యంలో ఆయన్ను టార్గెట్ చేశారు హిమంత బిస్వాశర్మ. రాహుల్ జీ మీ ముఖంలో ప్రజలు మహాత్మాగాంధీ,సర్దార్ వ

    Date : 20-11-2022 - 9:39 IST
  • crime

    Two minor sisters: దారుణం.. అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసి అత్యాచారం..!

    మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఇద్దరు మైనర్ సోదరీమణులను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

    Date : 19-11-2022 - 10:02 IST
  • Cropped

    2 Crores And SUV Car: ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థికి రూ. 2 కోట్లు, ఎస్‌యూవీ కారు కూడా..!

    ఎన్నికలు వస్తే అన్నీ మరిచిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు.

    Date : 19-11-2022 - 7:12 IST
  • Chidambaram

    Chidambaram: భ‌యం గుప్పిట్లో భార‌త‌దేశం: కేంద్ర మాజీ మంత్రి చిదంబ‌రం

    భార‌త‌దేశం భ‌యం గుప్పిట్లో బ‌తుకుతోంద‌ని కేంద్ర మాజీ మంత్రి చిదంబ‌రం ఆందోళ‌న చెందారు.రాజకీయ పార్టీలతో పాటు సమాజంలోని మూలస్తంభాలన్నీ భయంతో అల్లాడుతున్నాయని అన్నారు. ఒక ప్రైవేటు ఛాన‌ల్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న గత కొన్ని ఏళ్లుగా భారతదేశం వ్యాప్తంగా భయం ప‌ట్టుకుంద‌ని పేర్కొన్నారు.

    Date : 19-11-2022 - 5:11 IST
  • Whatsapp Image 2022 11 19 At 3.10.50 Pm

    Modi South Indian Look: సౌతిండియా లుక్ లో మోడీ.. ఫొటో వైరల్

    భారత ప్రధాని మోడీ ఏ రాష్ట్రంలో పర్యటిస్తే, ఆయా రాష్ట్రాల కల్చర్ ను ప్రతిబింబించేలా ప్రత్యేక వస్త్రాధారణతో ఆకట్టుకుంటున్నారు.

    Date : 19-11-2022 - 4:51 IST
  • Rocket

    Private Rocket Launch: చరిత్ర సృష్టించిన హైదరాబాద్ స్టార్టప్.. ప్రయోగం విజయవంతం..!

    ఒకప్పుడు కేవలం 10 మంది సభ్యులతో చిన్న స్టార్టప్.

    Date : 19-11-2022 - 3:21 IST
  • Jpg

    Private Tuitions Ban: ప్రైవేట్ ట్యూషన్స్ బ్యాన్.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..!

    ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రవేట్ ట్యూషన్స్ నిర్వహించడాన్ని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం నిషేధించింది.

    Date : 19-11-2022 - 3:15 IST
  • USA

    Rajastan : దారుణం…ఓ జంట ప్రైవేట్ పార్ట్స్ కోసి దారుణ హత్య..!!

    రాజస్థాన్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ నిర్జన ప్రదేశంలో రెండు శవాలు లభ్యమయ్యాయి. ఉదయ్ పూర్ లోని గోగుండా పీఎస్ పరిధిలో ఈ జంట శవాలను పోలీసులు గుర్తించారు. పరువు హత్యా లేకా శత్రువుల దాడా అనేది తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ జంటను గుర్తించిను పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..రాహుల్ మీనా ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. ఇంక

    Date : 19-11-2022 - 9:41 IST
  • Gang Raped

    Kerala : కదలుతున్న కారులో మోడల్ పై గ్యాంగ్ రేప్…నలుగురు నిందితులు అరెస్ట్..!!

    కొచ్చిలో దారుణం జరిగింది. కదులుతున్న కారులో మోడల్ పై సామూహితక అత్యాచారం జరిగింది. 19 ఏళ్ల మోడల్ పై గురువారం అర్థరాత్రి అత్యాచారం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకున్నట్లు ఎర్నాకుళం సౌత్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు పురుషులతోపాటు ఒక మహిళను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మోడల్ కొచ్చిన్ షిప్ యార్డ్ లో ఉన్న బార్ కు వెళ్లినట్లు తెల

    Date : 19-11-2022 - 7:33 IST
  • Supreme Court

    Supreme Court : కోర్టుల పరువు తీసే ధోరణి పెరుగుతోందంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం..!!

    కోర్టుల పరువు తీసే ధోరణి పెరుగుతోందని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్ లో ఓ కేసుకు సంబంధించి హైకోర్టు న్యాయమూర్తిని పరువు తీశారని ఆరోపిస్తూ ఇతరులతో సహా ఇద్దరు న్యాయవాదులకు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, అభయ్ ఎస్. ఓకా ధర్మాసనం మౌఖికంగా వ్యాఖ్యానిస్తూ.. కోర్టు పరువు తీసే ధోరణి ఉందని, ఈ ధోరణి పెరుగుతోందని పే

    Date : 19-11-2022 - 7:24 IST
  • Rajastan

    Rajastan : ఖర్గేకు రక్తంతో లేఖ రాసి పంపించిన కాంగ్రెస్ నేత..!!

    కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజస్తాన్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు రక్తంతో రాసిన లేఖను పంపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వంపై వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నాడు. సెప్టెంబర్ లో ఏం జరిగిందో మీకు తెలుసనని లేఖలో పేర్కొన్నారు. డిసెంబర్ ల రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రతో రాజస్థాన్ కు రానున్నారు. రాజస్థాన్ విషయంలో మీరు వీలై

    Date : 19-11-2022 - 7:00 IST
  • Jammu

    Jammu Kashmir:కశ్మీర్ లో విషాదం..చలి తట్టుకోలేక వీరమరణం పొందిన ముగ్గురు సైనికులు..!!

    జమ్మూకశ్మీర్ లోని కుప్వారా సెక్టార్ లో విషాదం నెలకొంది. భారీగా కురుస్తున్న హిమపాతం కారణంగా ముగ్గురు సైనికులు వీరమరణం పొందారు. వీరు 56ఆర్ ఆర్ కు చెందిన సైనికులు. డ్యూటీలో ఉండగా ఈ విషాదం నెలకొంది. సైనికుల భౌతికకాయాలను బయటకు తీసినట్లు కుప్వారా పోలీసులు తెలిపారు. వీరమరణం పొందిన సైనికుల పేర్లు సౌవిక్ హజ్రా, ముఖేశ్ కుమార్, మనోజ్ లక్ష్మణ్ రావు. ముగ్గురి భౌతికాయాలను 168 ఎంహెచ్ డ్

    Date : 19-11-2022 - 6:36 IST
← 1 … 510 511 512 513 514 … 611 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd