HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄India

India

  • Arvind Kejriwal

    Arvind Kejriwal: గుజరా‌త్‌లో గెలుపు మాదే: కేజ్రీవాల్

    గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

    Published Date - 02:54 PM, Thu - 3 November 22
  • Rahul ‘pothuraju' avatar

    Rahul ‘pothuraju’ avatar: పోతురాజు` అవ‌తార‌మెత్తిన రాహుల్‌

    భార‌త్ జోడో యాత్ర‌లో `పోతురాజు` అవ‌తారం ఎత్తారు రాహుల్ గాంధీ. కొర‌ఢాతో కొట్టుకుని జ‌నాన్ని ఆక‌ర్షించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్ర‌తి రోజూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ అన్ని వర్గాలతో మమేకమవుతున్నారు. భార‌త్ జోడో యాత్ర 57వ రోజు సంగారెడ్డి వ‌ద్ద కొన‌సాగుతోంది.

    Published Date - 01:20 PM, Thu - 3 November 22
  • Gujarat

    Gujarat Election: గుజ‌రాత్ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల, డిసెంబ‌ర్ 1,5 తేదీల్లో ఎన్నిక‌లు

    గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్ ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. రెండు విడ‌త‌లుగా డిసెంబర్ 1, 5 తేదీల్లో జరుగుతాయని వెల్ల‌డించింది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువ‌డ‌తాయ‌ని ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. ఆ రాష్ట్రంలో 4.9 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయడానికి అర్హులు.

    Published Date - 01:01 PM, Thu - 3 November 22
  • Election Commission

    Gujarat Assembly Elections : నేడు గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల తేదీల‌ను ప్ర‌క‌టించనున్న ఈసీ

    గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలను ఈరోజు (గురువారం) మధ్యాహ్నం ప్రకటించేందుకు భారత ఎన్నికల సంఘం...

    Published Date - 08:37 AM, Thu - 3 November 22
  • Crpf (1)

    IG RANK : దేశచరిత్రలోనే తొలిసారిగా CRPFలో ఇద్దరు మహిళలకు ఐజీ ర్యాంక్..!!

    దేశచరిత్రలోనే తొలిసారిగా సీఆర్పీఎఫ్ లో ఇద్దరు మహిళా అధికారులకు ఐజీలుగా పదోన్నతులు అందించింది. ఈ ఇద్దరు మహిళా అధికారులు బీహార్ సెక్టార్, ఆర్ఏఎఫ్ కు నాయకత్వం వహించనున్నారు. దేశంలోనే అతిపెద్ద పారామిలటరీ దళం సీఆర్పీఎఫ్కు చెందిన ఈ ఇద్దరు మహిళాల అదికారులు తొలిసారిగా ఐజీ పదోన్నతి పొందారు. వీరిలో సీమా ధుండియా సీఆర్పీఎఫ్ బీహార్ సెక్టార్ ఐజీగా నియమితులయ్యారు. మరొకరిని ఆర్ఏ

    Published Date - 05:58 AM, Thu - 3 November 22
  • Morbi

    Morbi Bridge : యాక్ట్ ఆఫ్ గాడ్ పేరుతో తప్పించుకునే యత్నం ?

    మోర్బీ బ్రిడ్జి దుర్ఘటన ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తోంది. మరమ్మతులు చేపట్టిన సంస్థ అనుభవరాహిత్యం, అధికారుల నిర్లక్ష్యం కలిసి.. వందల మందిని బలితీసుకున్నాయా.. ? యాక్ట్ ఆఫ్ గాడ్ పేరిట అసలు దొంగలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా..? గుజరాత్‌లోని మోర్బీలో మచ్చు నదిపై కేబుల్‌ బ్రిడ్జి కూలిన ఘటనలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనుభవం లేని కంపెనీకి మరమ్మ

    Published Date - 04:29 AM, Thu - 3 November 22
  • Cropped (1)

    man says wife beats: భార్య కొడుతోందని ప్రధానికి ఫిర్యాదు.!

    తన భార్య కొడుతూ వేధిస్తోందని ఓ వ్యక్తి ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశాడు.

    Published Date - 04:22 PM, Wed - 2 November 22
  • Jagan Modi

    pm vizag tour: ప్ర‌ధాని విశాఖ షెడ్యూల్ ఖ‌రారు, మ‌ళ్లీ జ‌న‌సేనానికి జ‌ల‌క్‌!

    ముసుగులో గుద్దులాట మాదిరిగా జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య ఏపీలో పొత్తు కొనసాగుతోంది. ఆ రెండు పార్టీల లీడ‌ర్లు మాత్రం పొత్తు ఉందని చెబుతారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో ఎక్క‌డా క‌లిసి ప‌నిచేయ‌రు. పైగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఎప్ప‌టిక‌ప్పుడు అవ‌మానించేలా ఏపీ బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు పాల్గొనే వేదిక‌ల‌పై ప‌వ‌న్ కు చోటు దొర‌క‌డంలేదు.

    Published Date - 04:09 PM, Wed - 2 November 22
  • Pk1

    PK Floating Party: న‌వంబ‌ర్ 12న `పీకే` కొత్త పార్టీ

    రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ న‌వంబ‌ర్ 12వ తేదీన పార్టీని ప్ర‌క‌టించ‌డానికి సిద్ధం అవుతున్నారు. ప్ర‌స్తుతం పాద‌యాత్ర చేస్తోన్న ఆయ‌న ఈనెల 11వ తేదీన కీల‌క స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌డం ద్వారా కొత్త‌ పార్టీ ప్ర‌క‌ట‌నకు అనుకూలంగా నిర్ణ‌యం తీసుకోబోతున్నారు. ఆ విష‌యాన్ని పాద‌యాత్ర సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌కటించారు.

    Published Date - 03:18 PM, Wed - 2 November 22
  • Hemant Soren

    Jharkhand : మైనింగ్ కేసులో సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ సమన్లు జారీ…రేపు విచారణకు ఆదేశం..!!

    జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు కష్టాలు తప్పేలా లేవు. మైనింగ్ కేసులో హేమంత్ సోరెన్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. గురువారం విచారణకు ఆదేశించింది. మైనింగ్ కేసులో నిందితుడు అయిన పంకజ్ మిశ్రా ఇంటిపై ఈడీ దాడి చేసిన సమయంలో బ్యాంక్ పాస్ బుక్ తోపాటు సీఎం హేమంత్ సోరెక్ కు సంబంధించిన చెక్ బుక్ ను స్వాధీనం చేసుకుంది. దీనిలో భాగంగానే ఈడీ గురువారం విచారణకు రావాలంటూ హేమంత్ సోరెన్ కు సమన్

    Published Date - 09:29 AM, Wed - 2 November 22
  • Police

    Delhi : గ్రేటర్ నోయిడాలో రైతులపై పోలీసుల లాఠీఛార్జ్..!!

    గ్రేటర్ నోయిడాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లోపల భారతీయ కిసాన్ పరిషత్ కు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతులపై లాఠీచార్జీ చేసిన పోలీసులు టియర్ గ్యాస్ ఉపయోగించారు. ఈ ఘటనలో మహిళా రైతులు గాయపడ్డారు. గ్రేటర్ నోయిడాలోని దాద్రీ సమీపంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్

    Published Date - 07:45 PM, Tue - 1 November 22
  • Pm Modi (1)

    PM Modi : మోర్బీ ప్రమాద బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ..!!

    గుజరాత్ లోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి వంతెన కూలిన ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. ఘటనాస్థలాన్ని కూడా ఆయన పరిశీలించారు. అనంతరం రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న అధికారులతో ప్రధాని సంభాషించారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్నవారి ఆరోగ్య పరిస్థితిపై మోదీ వాకబు చేశారు. మెరుగైన

    Published Date - 07:32 PM, Tue - 1 November 22
  • Salman Khan

    Salman Khan: సల్మాన్‌ ఖాన్ కు సెక్యూరిటీ పెంపు.!

    బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు రక్షణ పెంచుతూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    Published Date - 06:06 PM, Tue - 1 November 22
  • Ashok Gehlot Modi

    Ashok Gehlot: గులాం న‌బీ బాట‌న గెహ్లాట్‌?

    రాజ్య‌స‌భ వేదిక‌గా కాంగ్రెస్ సీనియ‌ర్ పొలిటీషియ‌న్ గులాం న‌బీ ఆజాద్ ను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు.

    Published Date - 02:49 PM, Tue - 1 November 22
  • Kisan Credit Card

    Credit Card: ఈ క్రెడిట్ కార్డు వాడే వారికి బంపరాఫర్..!

    ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడే వారికి తీపికబురు.

    Published Date - 02:03 PM, Tue - 1 November 22
  • Cropped (1)

    PF Withdrawal: గుడ్ న్యూస్.. పీఎఫ్ విత్‌డ్రా రూల్స్ మార్చిన ఈపీఎఫ్‌వో..!

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

    Published Date - 01:29 PM, Tue - 1 November 22
  • Morbi Hospital (1)

    Gujarat : మోర్బిలో ప్రధాని పర్యటన. లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ఆసుపత్రికి రంగులు..!!

    గుజరాత్ లోని మోర్బిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించనున్నారు. కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మరణించినవారి కుటుంబాలతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు మోదీ. అయితే మోదీ పర్యటన నేపథ్యంలో మోర్బీ సివిల్ ఆసుపత్రిలో మరమ్మత్తులు చేపట్టారు అధికారులు. ఆసుపత్రికి రంగులు వేశారు. తమ లోపాలను కప్పిపుచ్చుకునేందుకే ఆసుపత్రిలో మరమ్మత్తులు చే

    Published Date - 11:22 AM, Tue - 1 November 22
  • Morbi

    Morbi Bridge Effect : రాష్ట్రంలోని కేబుల్ వంతెనలపై నివేదిక కోరిన బెంగాల్ సర్కార్..!!

    గుజరాత్ లోని మెర్బీ కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటన నేపథ్యంలో…తమ రాష్ట్రంలోని అధికారులను అలెర్ట్ చేసిన బెంగాల్ సర్కార్. రాష్ట్రంలోని అన్ని కేబుల్ బ్రిడ్జిల పరిస్థితిపై అధికారుల నుంచి వివరాణాత్మక నివేదికను కోరింది. రాష్ట్ర సచివాలయం నబన్నకు చెందిన వర్గాల సమాచారం ప్రకారం, ఈ కేబుల్ వంతెనలు ప్రధానంగా తెరాయ్ దూర్ ప్రాంతాల అడవులు, ఉత్తర బెంగాల్‌లోని డార్జిలింగ్ కొండలపై ఎక్క

    Published Date - 06:34 AM, Tue - 1 November 22
  • Gehlat

    Jaipur : మోర్బీ ఘటన నేపథ్యంలో…కాంగ్రెస్ చేపట్టిన గుజరాత్ పరివర్తన్ సంకల్ప్ యాత్ర వాయిదా..!!

    రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోమవారం గుజరాత్ లోని మోర్బీకి చేరుకున్నారు. మచ్చు నదిపై వంతెన కూలిన ఘటనలో 140మంది మరణించారు. ఈ విషాదాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ గుజరాత్ లో జరగాల్సిన పరివర్తన్ సంకల్ప్ యాత్రను వాయిదా వేసింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను అశోక్ గెహ్లాట్ తో పాటు గుజరాత్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ రఘు శర్మ పరామర్

    Published Date - 05:36 AM, Tue - 1 November 22
  • Health Minister

    Gujarat : కేబుల్ బ్రిడ్జి కూలినప్పుడు.. బర్త్ డే సెలబ్రేషన్స్ లో బిజీగా ఉన్న గుజరాత్ ఆరోగ్యశాఖమంత్రి..!

    గుజరాత్ లో విషాద ఘటన జరిగిన సంగతి తెలిసిందే. కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో 140పైగా మంది మరణించారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తోపాటు దేశంలోని సామాన్యుల దగ్గరి నుంచి నాయకుల వరకు ప్రతిఒక్కరూ విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఎంతో దిగ్భ్రాంతిని కలిగించింది. అయితే కేబుల్ బ్రిడ్జి కూలిన సమయంలో గుజరాత్ ఆరోగ్యశాఖమం

    Published Date - 05:25 AM, Tue - 1 November 22
← 1 … 486 487 488 489 490 … 582 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd