HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >The Biggest Expressway That Started How Much Did It Cost

Expressway: ప్రారంభమైన అతిపెద్ద ఎక్స్ ప్రెస్ వే.. ఎంత ఖర్చు అయ్యిందంటే?

ఎప్పటికప్పుడు మన దేశం ముందు ముందుకు వెళ్లటానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికీ పలు రంగాలలో మన దేశం ముందడుగులో ఉంది.

  • By Anshu Published Date - 07:55 PM, Sun - 12 February 23
  • daily-hunt
Javjf8kg Delhi Mumbai Expressway 625x300 11 February 23
Javjf8kg Delhi Mumbai Expressway 625x300 11 February 23

Expressway: ఎప్పటికప్పుడు మన దేశం ముందు ముందుకు వెళ్లటానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికీ పలు రంగాలలో మన దేశం ముందడుగులో ఉంది. రవాణా పరంగా, వాణిజ్యపరంగా, ఇతర రంగాల పరంగా దేశం బాగా అభివృద్ధి చెందుతుంది. రవాణా పరంగా ఇప్పటికే హైవే లాంటి రహదారులు ఏర్పాటు చేసి ప్రయాణికులకు తక్కువ సమయంలో గమ్యానికి చేరుకునే విధంగా చేశారు.

అయితే తాజాగా ఏకంగా ఎక్స్ప్రెస్ వే నే ప్రారంభమైంది. ఢిల్లీ నుండి ముంబై కు ఎక్స్ప్రెస్ వే ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ ఎక్స్ప్రెస్ వే లో ఢిల్లీ – దౌసా – లాల్ సోట్ మధ్య పూర్తయిన తొలిదశ హైవే ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంను రాజస్థాన్లోని దౌసాలో నిర్వహించారు. ఇక దీనితోపాటు రూ.18,100 కోట్లతో నిర్మించనున్న మరో నాలుగు జాతీయ రహదారుల ప్రాజెక్టుల శంకుస్థాపన కూడా చేశారు.

ఇక ఈ కార్యక్రమంకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తో పాటు తదితరులు కూడా పాల్గొన్నారు. ఇక నరేంద్ర మోడీ ఢిల్లీ నుండి ముంబై ఎక్స్ప్రెస్ వే అభివృద్ధిలో బలమైన స్తంభంగా నిలవఉందని తెలిపాడు. ఇక 247 కిలోమీటర్ల మేర ఈ రహదారిను 8 లేన్లుగా రూ.10,400 కోట్ల ఖర్చుతో నిర్మించారు. ఇక ఇకపై ఈ రహదారి వెంబడి ఢిల్లీ నుంచి జైపూర్ కు మూడున్నర గంటల్లోనే చేరుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం ఐదు గంటల సమయం పడుతుంది.

ఇక ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం 2019 మార్చి 9న శంకుస్థాపన చేసింది. ఢిల్లీ తో పాటు ఐదు రాష్ట్రాలను కలుపుతూ 1386 కిలోమీటర్ల మేర మార్గం వెళుతుంది. ఇక మధ్యలో కొన్ని పట్టణాలను కూడా కలుపుతుంది. ఇక ఈ మార్గం పూర్తిగా సిద్ధమైన తర్వాత ఢిల్లీ, ముంబై ల మధ్య ఉన్న దూరం 180 కి.మీ వరకు తగ్గుతుంది. ఇక ఈ మార్గం నిర్మాణం కోసం ఐదు రాష్ట్రాల్లోని 15 వేల హెక్టార్ల భూమిని తీసుకున్నారు. ఇక ఈ ఏడాది చివర్లో ఈ ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Delhi to Mumbai
  • Delhi-Mumbai
  • Expressway

Related News

    Latest News

    • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd