India
-
Modi : లండన్లో రాహుల్ వ్యాఖ్యలు! భారత పార్లమెంట్ స్తంభన!
భారత పార్లమెంట్లో గత రెండు రోజులుగా విదేశీ గడ్డపై ప్రధాని నరేంద్ర మోడీ(Modi),
Date : 14-03-2023 - 5:12 IST -
TTE Urinates: మద్యం మత్తులో రైల్వే టీటీఈ.. మహిళపై మూత్ర విసర్జన!
మహిళ నిద్రిస్తున్న సమయంలో టీటీఈ (TTE) మూత్ర విసర్జన చేశాడని, ఆ తర్వాత ఆమె వెంటనే అలర్ట్ అయ్యింది
Date : 14-03-2023 - 4:50 IST -
Bengluru Crime: బెంగళూరులో దారుణం.. ప్లాస్టిక్ డ్రమ్ములో మహిళ మృతదేహం కలకలం
బెంగళూరు (Bengluru)లోని సర్ విశ్వేశ్వరయ్య టెర్మినల్ రైల్వే స్టేషన్ (SMVT) ప్రధాన గేటు వద్ద సోమవారం ఓ డ్రమ్ములో ఒక మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.
Date : 14-03-2023 - 1:19 IST -
Massive Fire Breaks Out: గుజరాత్లో భారీ అగ్నిప్రమాదం.. 10 గోడౌన్లు దగ్ధం
గుజరాత్లోని వాపి అనే ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం (Massive Fire Breaks Out) జరిగింది. ఈ ప్రమాదంలో 10 గోడౌన్లు దగ్దమయ్యాయని అధికారులు తెలిపారు.
Date : 14-03-2023 - 11:51 IST -
Russia President: సెప్టెంబర్ లో భారత్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్..!
భారత్లో జరగనున్న జీ-20 సదస్సులో రష్యా అధ్యక్షుడు (Russia President) వ్లాదిమిర్ పుతిన్ పాల్గొనవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ధృవీకరణ లేదు.
Date : 14-03-2023 - 9:15 IST -
Mumbai Slums: ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. 800 గుడిసెలు దగ్ధం
ముంబై (Mumbai)లోని మలాడ్ ప్రాంతంలోని అప్పా పాడా మురికివాడలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే 12 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి.
Date : 14-03-2023 - 6:20 IST -
Smart Cities: ఏప్రిల్ నాటికి దేశంలో మరో 22 స్మార్ట్ సిటీలు రెడీ
భారతదేశంలో మరో 22 స్మార్ట్ సిటీలు ఏప్రిల్ నాటికి సిద్ధం కానున్నాయి.కేంద్ర ప్రభుత్వ జాతీయ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఈ నగరాలను డెవలప్ చేశారు.
Date : 13-03-2023 - 8:00 IST -
Big Loan Deal: రిలయన్స్ కు రూ.24,600 కోట్ల లోన్ ఇచ్చేందుకు 10 బ్యాంకులు రెడీ
భారతదేశంలోనే అతిపెద్ద లోన్ డీల్ జరిగేందుకు వేదిక సిద్ధం అవుతోంది. అపర కుబేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ , రిలయన్స్ జియో
Date : 13-03-2023 - 3:07 IST -
Chess Board Station: చెస్ బోర్డ్ లా కనిపించే రైల్వే స్టేషన్ ను మీరు ఎప్పుడైనా చూసారా!
ఉత్తర భారత దేశములో ఒక ప్రధాన రైల్వే స్టేషన్, ఉత్తరప్రదేశ్ లక్నోలో ఉంది. నిర్మాణ శైలి పరంగా, చారిత్రకంగా ఈ రైల్వే ష్టేషన్ కు ఎంతో ఆకర్షణ ఉంది.
Date : 13-03-2023 - 12:17 IST -
NIA raids : మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో NIA సోదాలు
మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో NIA సోదాలు నిర్వహిస్తుంది. భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు
Date : 13-03-2023 - 7:02 IST -
Nitesh Rana: ఈడీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాజీనామా.. కారణమిదే..?
ఈడీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా (Nitesh Rana) శనివారం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా వెనుక వ్యక్తిగత కారణాలను నితీష్ రాణా పేర్కొన్నారు. 2015 నుండి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా రాణా అనేక హై ప్రొఫైల్ కేసులలో ED తరపున ప్రాతినిధ్యం వహించారు.
Date : 12-03-2023 - 10:42 IST -
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో దారుణం.. ఐదుగురు సజీవదహనం
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని కాన్పూర్ గ్రామీణ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రూరా పోలీస్ స్టేషన్ పరిధిలోని హరమావు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం అర్థరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో దంపతులు, ముగ్గురు పిల్లలు సజీవదహనమయ్యారు.
Date : 12-03-2023 - 10:13 IST -
Rajinikanth: రాజకీయాలకు దూరమైంది అందుకే.. కారణం చెప్పిన రజనీకాంత్..!
ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ (Rajinikanth) తన రాజకీయ జీవితానికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. కిడ్నీ సంబంధిత సమస్యల దృష్ట్యా తాను బహిరంగ సభల్లోనూ పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిందని, అందువల్లే రాజకీయాల నుంచి వైదొలిగానని తెలిపారు.
Date : 12-03-2023 - 9:21 IST -
Drugs : ఢిల్లీలో అంతర్జాతీయ నార్కోటిక్ డ్రగ్ రాకెట్ని ఛేదించిన పోలీసులు.. ముగ్గురు అరెస్ట్
ఢిల్లీలో అంతర్జాతీయ నార్కోటిక్ డ్రగ్ రాకెట్ని పోలీసులు ఛేదించారు. ఢిల్లీ పోలీసుల నేతృత్వంలోని ప్రత్యేక సెల్ బృందం
Date : 12-03-2023 - 8:57 IST -
Drone From Pakistan: పాక్ డ్రోన్ కలకలం.. 3 కిలోల డ్రగ్స్ స్వాధీనం
పంజాబ్లో పాకిస్థాన్ (Pakistan) చొరబాటు యథేచ్ఛగా కొనసాగుతోంది. డ్రోన్ల (Drones) ద్వారా పంజాబ్లో పాకిస్థాన్ నిరంతరం డ్రగ్స్ వ్యాపారం చేస్తోంది. ఇప్పుడు మరోసారి సరిహద్దుకు ఆనుకుని ఉన్న మైదానంలో పాకిస్తాన్ నుండి డ్రోన్ ద్వారా జారవిడిచిన మూడు కిలోల హెరాయిన్ను సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) సిబ్బంది శనివారం స్వాధీనం చేసుకున్నారు.
Date : 12-03-2023 - 8:25 IST -
Gold And Silver Price Today: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. దేశంలో బంగారం ధరలు (Gold Price Today) ఈ విధంగా ఉన్నాయి. ఆదివారం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.52,100గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.56,890గా నమోదైంది.
Date : 12-03-2023 - 8:10 IST -
900 Tourists: మంచులో చిక్కుకున్న 900 మంది యాత్రికులు.. ఎక్కడంటే..?
సిక్కిం (Sikkim)లో పర్యాటకులు తీవ్రమైన మంచులో చిక్కుకున్నారు. నాథులా, సోమ్గో లేక్ నుంచి రాజధాని గ్యాంగ్టక్ వైపు శనివారం సాయంత్రం బయల్దేరిన 89 వాహనాల్లో సుమారు 900 మంది పర్యాటకులు (900 Tourists) దట్టమైన మంచులో చిక్కుకున్నట్లు అధికారులు చెప్పారు.
Date : 12-03-2023 - 6:21 IST -
Voter Option : ఇక ఇంటి నుంచే ఓటు! సీఈసీ కీలక నిర్ణయం
ఇంటి నుంచి ఓటు వేసే వెసులబాటు కల్పిస్తూ(Voter Option) తొలిసారిగా
Date : 11-03-2023 - 5:58 IST -
Tihar Jail: తీహార్ జైలులో ఖైదీ నుంచి సర్జికల్ బ్లేడ్స్, డ్రగ్స్ స్వాధీనం
తీహార్ జైలు (Tihar Jail)లో అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన అధికారులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జైలులో బంధించిన ఖైదీ నుంచి 23 సర్జికల్ బ్లేడ్లు, స్మార్ట్ఫోన్లు, డ్రగ్స్, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
Date : 11-03-2023 - 1:09 IST -
Deputy CM Tejashwi Yadav: బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్కు సీబీఐ సమన్లు
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కష్టాలు పెరుగుతున్నాయి. సీబీఐ గతంలో లాలూ యాదవ్ను, ఆయన భార్య రబ్రీ దేవిని ప్రశ్నించగా, ఇప్పుడు తదుపరి నంబర్ లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ (Tejashwi Yadav)దే.
Date : 11-03-2023 - 11:47 IST