India
-
Election Commissioners: బాధ్యతలు స్వీకరించిన నూతన ఎలక్షన్ కమిషనర్లు..!
సుదీర్ఘ రాజకీయ ఉత్కంఠ, గందరగోళం మధ్య ఎన్నికల కమిషనర్ల (Election Commissioners) నియామకానికి సంబంధించిన అధికారిక సమాచారం వెలుగులోకి వచ్చింది.
Date : 15-03-2024 - 10:12 IST -
Lottery King No 1 : రూ.1,368 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొన్న ‘లాటరీ కింగ్’ ఎవరు ?
Lottery King No 1 : ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలను అందించిన లిస్టులో ఆయన నంబర్ 1 ప్లేస్లో నిలిచాడు.
Date : 15-03-2024 - 8:04 IST -
UN Hails India: భారత్పై ప్రశంసలు కురిపించిన ఐక్యరాజ్యసమితి.. కారణాలివే..!
10 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో భారత్ సాధించిన ప్రగతిని ఇప్పుడు ఐక్యరాజ్యసమితి (UN Hails India) (UN) ఆమోదించింది.
Date : 15-03-2024 - 7:47 IST -
BJP 6060 Crores : రూ.12వేల కోట్లలో రూ.6వేల కోట్లు బీజేపీకే.. ప్రముఖ కంపెనీల విరాళాలు ఎంత ?
BJP 6060 Crores : ఎలక్టోరల్ బాండ్ల విరాళాల వివరాలను గురువారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ వేదికగా విడుదల చేసింది.
Date : 15-03-2024 - 7:39 IST -
Treatment Of Accident Victims: కేంద్రం కీలక నిర్ణయం.. రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స..!
రోడ్డు ప్రమాదాల బాధితుల (Treatment Of Accident Victims)కు ఇకపై చికిత్సలో నగదు సమస్య ఉండదు. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించే పైలట్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
Date : 15-03-2024 - 7:34 IST -
Petrol Diesel Price: దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఉపశమనం కల్పిస్తూ నరేంద్ర మోదీ సర్కార్ వాహనదారులకు గుడ్న్యూస్ చెప్పింది. లోక్సభ ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వం రెండు రూపాయల కోత విధించింది. తగ్గిన ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి.
Date : 14-03-2024 - 10:32 IST -
Mamata Banerjee is Injured : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కి తీవ్ర గాయం..హాస్పటల్ లో చేరిక
బంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (West Bengal CM Mamata Banerjee)కి తీవ్ర గాయమైంది (Injured ). దీంతో ఆమెను కోల్కతాలోని ఎస్ఎస్కెఎం హాస్పటల్ (SSKM Hospital ) లో చేర్పించారు. ఇంట్లో వ్యాయమం చేస్తుండగా ఆమె కిందపడినట్లు తెలుస్తుంది. ఈ ఘటన లో ఆమె నుదుటి తీవ్ర గాయమైంది. ఆ గాయానికి సంబంధించిన ఫొటోలను టీఎంసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన వారంతా దీదీ […]
Date : 14-03-2024 - 9:07 IST -
Narendra Modi : మోదీ హయాంలో ఈశాన్య రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందింది
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పాలనలో కేవలం 10 ఏళ్లలో ఈశాన్య ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందిందని, కేవలం 10 ఏళ్లలో అపారమైన దృష్టిని ఆకర్షించిందని, ప్రాజెక్టులను కైవసం చేసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం అన్నారు. ఐఐటీ గౌహతిలో విక్షిత్ భరత్ క్యాంపస్ లో మాట్లాడిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman).. ప్రధాని మోదీ పాలనా నమూనా కారణంగా కౌంటీలోని ఈ ప్ర
Date : 14-03-2024 - 6:40 IST -
Attacked : ఆర్మీ మేజర్, 16 మంది జవాన్లపై దాడి
Army Major, jawans attacked: ఆర్మీ మేజర్, 16 మంది జవాన్లపై సుమారు 35 మంది దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు( police) ధాబా యజమానితో సహా నలుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం వెతుకుతున్నారు. పంజాబ్(Punjab)లోని రోపార్ జిల్లా(Ropar District)లో ఈ సంఘటన జరిగింది. లడఖ్ స్కౌట్స్కు చెందిన మేజర్ సచిన్ సింగ్ కుంతల్, 16 మంది సైనికులు ఆదివారం లాహౌల్లో జరిగిన స్నో మారథాన్లో పాల్గొని […]
Date : 14-03-2024 - 6:09 IST -
Railway: దక్షిణ మధ్య రైల్వే స్క్రాప్ అమ్మకాలు.. రికార్డు స్థాయిలో 411 కోట్ల ఆదాయం
Railway: దక్షిణ మధ్య రైల్వే ‘మిషన్ జీరో స్క్రాప్’ లక్ష్య సాధనలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023-24లో స్క్రాప్ విక్రయం ద్వారా రూ 411.39 కోట్ల గణనీయమైన ఆదాయాన్ని నమోదు చేసింది. జోన్ తుక్కు అమ్మకంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వే బోర్డు నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించింది. గత ఆర్థిక సంవత్సరం అనగా 2022-23 లో స్క్రాప్ అమ్మకం ద్వారా సాధించిన ఆదాయం రూ. 391 కోట్ల కంటే అధికం. భారతీయ రైల్వ
Date : 14-03-2024 - 5:44 IST -
Supreme Court : అజిత్ పవార్ వర్గానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
Supreme Court: సుప్రీంకోర్టు అజిత్ పవార్(Ajit Pawar) నేతృత్వంలోని ఎన్సీపీ(NCP)కి షాక్ ఇచ్చింది. పోస్టర్లలో ఎక్కడా శరద్ పవార్(Sharad Pawar)పేరు(Name)తో పాటు ఫొటో(Photo)లను ఎందుకు వినియోగిస్తున్నారంటూ ప్రశ్నించింది. ఎన్సీపీ రెండువర్గాలుగా వీడి.. శరద్ పవార్పై అజిత్ పవార్ తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల కమిషన్ పార్టీ పేరుతో పాటు ఎన్నికల గుర్తును సైతం అజిత్ వర్గానిదేనన
Date : 14-03-2024 - 4:37 IST -
OTT platforms: 18 ఓటీటీ ప్లాట్ఫామ్స్పై కేంద్ర ప్రభుత్వ వేటు
OTT platforms: అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్ను ప్రోత్సహిస్తున్న 18 ఓటీటీ ప్లాట్ఫామ్స్(OTT platforms), 19 వెబ్సైట్లపై కేంద్ర ప్రభుత్వ(Central Govt)వేటువేసింది. నిషేధం(ban) విధిస్తున్నట్టుగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ(Union Ministry of Information and Broadcasting) గురువారం ప్రకటించింది. వీటితో పాటు మరో 10 యాప్లు, 57 సోషల్ మీడియా ఖాతాలను కూడా బ్లాక్ చేస్తున్నట్టు వివరించింది. ఆయా ప్లాట్ఫామ్స్ అసభ్యకరమైన కంటెంట్తో పా
Date : 14-03-2024 - 4:16 IST -
MP Preneet Kaur: కాంగ్రెస్ కు బిగ్ షాక్..బీజేపీలోకి సిట్టింగ్ ఎంపీ
పంజాబ్ లో కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. పాటియాలా ఎంపీ ప్రణీత్ కౌర్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆమె అధికారిక లేఖ ద్వారా వెల్లడించారు. అనంతరం ఆమె బీజేపీలో చేరారు.
Date : 14-03-2024 - 4:08 IST -
Ferocious Dogs : ప్రమాదకర జాతి శునకాల జాబితా విడుదల చేసిన కేంద్రం
Ferocious Dogs: ప్రమాదకర జాతికి చెందిన శునకాల(Dogs) జాబితాను ఈరోజు కేంద్రం రిలీజ్ చేసింది. ఆ లిస్టులో 23 రకాల కుక్కలు ఉన్నాయి. దాంట్లో ఫిట్బుల్ టెర్రియర్, అమెరికన్ బుల్డాగ్, రాట్వీలర్, మాస్టిఫ్స్ జాతి కుక్కలు ఉన్నాయి. పెంపుడు కుక్కలుగా ఉన్న ఆ 23 రకాల జాతి (Ferocious Dogs) శునకాలను దూరంగా ఉంచాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం తన ఉత్తర్వుల్లో సూచించింది. ఈ 2
Date : 14-03-2024 - 4:01 IST -
New Election Commissioners: నూతన ఎన్నికల కమిషనర్లుగా సుఖ్బీర్ సంధు, జ్ఞానేశ్ కుమార్!
New Election Commissioners India : కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission)లో ఖాళీ అయిన కమిషనర్ల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రధాని మోడీ(pm modi) నేతృత్వంలోని ఎంపిక కమిటీ గురువారం సమావేశమైంది. కొత్త ఎన్నికల కమిషనర్ల(New Election Commissioners) ఎంపికపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాకముందే కమిటీ సభ్యుల్లో ఒకరైన కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ ఛౌదరీ పేర్లను బయటపెట్టారు. ఈసీలుగా మాజీ బ్యూరోక్రాట్లు పంజాబ్(Punjab)కు చెంద
Date : 14-03-2024 - 2:50 IST -
CAA: సీఏఏ అంశంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
Amit Shah: సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం(Central Govt) అమల్లోకి తెచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)(CAA)పై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ సహా తృణమూల్, సీపీఐ, ఆప్, సమాజ్వాదీ, డీఎంకే తదితర పార్టీలు ఈ చట్టాన్ని ఇప్పటికే వ్యతిరేకించాయి. తమ రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేయబోమని స్పష్టం చేస్తున్నాయి. ఈ చట్టాన్ని కేంద్రం వెంటనే
Date : 14-03-2024 - 2:24 IST -
Sudha Murty : రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన సుధా మూర్తి
Sudha Murty: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి(NR Narayana Murthy) భార్య సుధా మూర్తి(Sudha Murty) ఈరోజు రాజ్యసభ ఎంపీగా(Rajya Sabha MP) ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కర్(Jagdeep Dhankar)తన ఛాంబర్లో ఆమె చేత ప్రమాణం చేయించారు. లీడర్ ఆఫ్ ద హౌజ్ పీయూష్ గోయల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుధా మూర్తి వయసు 73 ఏళ్లు. ఇన్ఫోసిస్లో మాజీ చైర్మెన్గా చేశారు. అనేక పుస్త
Date : 14-03-2024 - 2:10 IST -
BJP: గుజరాత్లో ఐదుగురు సిట్టింగ్ ఎంపీలకు నో ఛాన్స్.. రెండు జాబితాల్లో 67 మందికి మొండిచేయి..!
సార్వత్రిక ఎన్నికలకు అధికార బీజేపీ (BJP) సమాయాత్తమవుతోంది. వరుసగా రెండు సార్లు అధికారం చేజిక్కించుకున్న కమలం పార్టీ.. మూడోసారి కూడా కేంద్రంలో అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది.
Date : 14-03-2024 - 1:59 IST -
One Nation One Election: ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్రపతికి కోవింద్ కమిటీ నివేదిక
దేశవ్యాప్తంగా లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాలపై కోవింద్ ప్యానెల్ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. తొలి దశలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని, 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ ప్యానెల్ సిఫారసు చేసింది.
Date : 14-03-2024 - 1:31 IST -
4 killed In Fire: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. ఊపిరాడక నలుగురు మృతి
ఢిల్లీలోని షహ్దారాలోని శాస్త్రి నగర్ ప్రాంతంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో మొత్తం నలుగురు (4 killed In Fire) మరణించారు.
Date : 14-03-2024 - 11:50 IST