India
-
BJP : ‘మే మోదీ కా పరివార్ హూ’..బీజేపీ ప్రచార గీతం విడుదల
BJP Campaign Song: మరికాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission)లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్( Lok Sabha Elections Schedule) విడుదల చేయనుంది. ఈ క్రమంలోనే బీజేపీ(bjp) తన ప్రచారాస్త్రాన్ని బయటకు తీసింది. ఎన్నికల ప్రచార గీతాన్ని(Election campaign song) శనివారం ఉదయం విడుదల చేసింది. ప్రతిపక్ష నేతల విమర్శలనే ఆయుధంగా చేసుకుని సాగే ఈ పాటలో అన్ని రాష్ట్రాల ప్రజలను చూపించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సింబాలిక్ గా చూపిస్
Date : 16-03-2024 - 12:10 IST -
Rahul Gandhi: ఎలక్టోరల్ బాండ్స్ పథకం ప్రధాని మానస పుత్రిక: రాహుల్ గాంధీ
Electoral Bonds Scheme: ప్రపంచంలో అతిపెద్ద వసూళ్ల దందా ఎలక్టోరల్ బాండ్స్(Electoral Bonds) అని కాంగ్రెస్(Congress) నేత రాహుల్(Rahul Gandhi) గాంధీ మండిపడ్డారు. ఈ పథకాన్ని నరేంద్ర మోడీ(Narendra Modi) మానసపుత్రికగా అభివర్ణించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyay Yatra) చివరి అంకంలో భాగంగా ఆయన ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ‘‘రాజకీయ నిధుల సమీకరణ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని తెచ్చి
Date : 16-03-2024 - 11:59 IST -
Gramin Dak Sevaks: దేశంలోని పోస్టాఫీసు ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
పోస్టాఫీసుల్లో పనిచేస్తున్న 2.56 లక్షలకు పైగా గ్రామీణ డాక్ సేవకుల (Gramin Dak Sevaks) సేవా పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఈ పథకం తీసుకురాబడింది.
Date : 16-03-2024 - 11:59 IST -
PM Modi Letter : దేశ ప్రజలకు ప్రధాని మోడీ బహిరంగ లేఖ!
PM Modi open letter: త్వరలో ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) దేశ ప్రజలకు శుక్రవారం బహిరంగ లేఖ(pen letter) రాశారు. తమ హయాంలో భారత్(india) సాధించిన అభివృద్ధిని(Development) ప్రస్తావించిన ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా విజయం తమదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. We’re now on WhatsApp. Click to Join. ‘‘ప్రియమైన నా కుటుంబసభ్యులారా.. మన భాగస్వామ్యం దశాబ్దకాలం పూర్తి చేసుకునే దశలో ఉంది. 140 కోట్ల […]
Date : 16-03-2024 - 11:15 IST -
Ayodhya Ram Temple : అయోధ్య రామమందిరం నిర్మాణ పనుల కొత్త అప్డేట్స్
Ayodhya Ram Temple : ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామమందిర నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు ఒక డేట్ను ఫిక్స్ చేశారు.
Date : 16-03-2024 - 11:06 IST -
Narendra Modi: పీఎం-సూర్యఘర్కు కోటికిపైగా రిజిస్ట్రేషన్లు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం మాట్లాడుతూ రూఫ్టాప్ సోలార్ స్కీమ్ ‘పీఎం-సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’ (PM Surya Ghar Muft Bijli Yojana) కింద ఇప్పటికే కోటి మందికి పైగా కుటుంబాలు నమోదు చేసుకున్నాయని.. ఇది “అత్యుత్తమ వార్త” అని కొనియాడారు.”దేశంలోని అన్ని ప్రాంతాల నుండి రిజిస్ట్రేషన్లు వెల్లువెత్తుతున్నాయి. అస్సాం, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు మరియు ఉత్తరప్ర
Date : 16-03-2024 - 10:35 IST -
Electoral Bonds Data : ఎలక్టోరల్ బాండ్ల కు కేరాఫ్ గా మేఘా ఇంజినీరింగ్ సంస్థ..?
ఈ వివరాల ఫై అనేకమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు భారీ ఎత్తున బాండ్లు అందజేసిన వాటి వివరాలు తక్కువగా చూపించిందని ఆరోపిస్తున్నారు
Date : 16-03-2024 - 10:35 IST -
Arvind Kejriwal: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) శనివారం రూస్ అవెన్యూ కోర్టుకు చేరుకుని అక్కడ నుంచి బెయిల్ పొందారు.
Date : 16-03-2024 - 10:28 IST -
Lok Sabha Election 2024: ఈరోజే ఎన్నికల షెడ్యూల్.. ఏ సమయానికి అంటే..? నిబంధనలు ఇవే.!
ఎన్నికల సంఘం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు లోక్సభ ఎన్నికల 2024 (Lok Sabha Election 2024) తేదీలను ప్రకటించనుంది.
Date : 16-03-2024 - 8:31 IST -
Narendra Modi : మోదీ రోడ్షోకు అనుమతివ్వని తమిళనాడు పోలీసులు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోర్టు..
మార్చి 18న కోయంబత్తూరులో నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) రోడ్ షోకు తమిళనాడు పోలీసులు శుక్రవారం అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో తమిళనాడు బీజేపీ నేతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో.. సోమవారం కోయంబత్తూరులో ప్రధాని నరేంద్ర మోదీ 4 కిలోమీటర్ల రోడ్షోకు కొన్ని షరతులతో అనుమతి ఇవ్వాలని తమిళనాడు పోలీసులను మద్రాస్ హైకోర్టు (Madras High Court) ఆదేశించింది. శాంతిభద్రతల స
Date : 15-03-2024 - 8:43 IST -
Nitin Gadkar : మహాకాళేశ్వర ఆలయ రోప్వే కోసం రూ.189 కోట్లు
ఉజ్జయిని జంక్షన్ రైల్వే స్టేషన్- మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర దేవాలయం మధ్య ప్రస్తుతం ఉన్న రోప్వే అభివృద్ధి, నిర్వహణ కోసం రూ. 188.95 కోట్లను ఆమోదించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkar) శుక్రవారం ప్రకటించారు. ప్రతిపాదిత రోప్వే యాత్రికుల రాకపోకలను సులభతరం చేస్తుందని, ముఖ్యంగా పీక్ సీజన్లో ప్రయాణ సమయం 7 నిమిషాలకు తగ్గుతుందని మంత్రి చెప్పారు.
Date : 15-03-2024 - 8:31 IST -
Rahul Gandhi : వ్యవసాయ ఉత్పత్తులకు GST పరిధి నుండి మినహాయింపు
భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగమైన కాంగ్రెస్ సీనియర్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) రోడ్షో నాసిక్ నగరం నడిబొడ్డు గుండా వెళుతుండగా వేలాది మంది నివాసితులు ఆయనకు స్వాగతం పలికారు . ద్వారక నుండి షాలిమార్ వరకు 3 కిలోమీటర్ల రోడ్ షో సందర్భంగా గాంధీకి ద్వారక వద్ద ధోల్-తాషా, మహారాష్ట్ర సాంప్రదాయ లెజిమ్ ప్రదర్శనలతో స్వాగతం పలికారు. ప్రజలు, ఎక్కువగా పాత నగర ప్రాంతాల నుండి, రహదారి వెంట గుమి
Date : 15-03-2024 - 8:25 IST -
Aadhaar Card: ఆన్లైన్లో ఆధార్ కార్డ్ వివరాలను అప్డేట్ చేయండిలా..! ఎవరూ అప్డేట్ చేసుకోవాలంటే..?
జూన్ 14, 2024 వరకు ఉచితంగా ఆధార్ (Aadhaar Card) వివరాలను అప్డేట్ చేయడానికి కేంద్రం మరోసారి గడువును పొడిగించింది.
Date : 15-03-2024 - 2:30 IST -
BJP : మొదటి ఓటు మోడీకే.. బీజేపీ డిజిటల్ ప్రచారం షురూ..!
భారతీయ జనతా పార్టీ (బిజెపి) (BJP) ‘పెహ్లా ఓట్ మోడీ కో’ పేరుతో డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించింది, యువత, మొదటిసారి ఓటర్లను చేరుకోవడానికి.. రాబోయే 2024 పార్లమెంట్ ఎన్నికలలో వారి మద్దతును గెలుచుకునే లక్ష్యంతో డిజిట్ ప్రచారం ప్రారంభించింది బిజెపి. ఈ మేరకు ఒక ప్రత్యేక వెబ్ పోర్టల్ ప్రారంభించబడింది, ఇక్కడ మొదటి సారి ఓటర్లు తమను తాము నమోదు చేసుకోవచ్చు.. ప్రధాన మంత్రి నరేంద్ర మో
Date : 15-03-2024 - 2:25 IST -
Paytm : పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్లో కీలక మార్పులు..
పేటియం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)ని నిషేధించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గడువు శుక్రవారంతో ముగియడంతో, లక్షలాది మంది Paytm వినియోగదారులు.. వ్యాపారుల కోసం ఇక్కడ కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. అన్నింటిలో మొదటిది, Paytm పేమెంట్స్ బ్యాంక్లో సేవింగ్స్ బ్యాంక్ లేదా కరెంట్ ఖాతా ఉన్నవారు తమ ఖాతాలో డబ్బును జమ చేయలేరు. సెంట్రల్ బ్యాంక్ ప్రకారం, వడ్డీ, క్యాష్-బ్యాక్లు, పార్
Date : 15-03-2024 - 2:16 IST -
Elections Schedule : లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రేపే.. ఈసీ రెడీ
Elections Schedule : ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికల నగారా రేపు (శనివారం) మోగనుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) మీడియా సమావేశం నిర్వహించి ఎన్నిల షెడ్యూల్ను అనౌన్స్ చేయనుంది. న్యూఢిల్లీలోని జ్ఞాన్ భవన్లో ఈ ప్రెస్ మీట్ జరగనుంది. వేర్వేరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ ప్రెస్మీట్ను లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. ఈవివరాలను ‘భారత ఎన్నికల సంఘం ప్రతినిధి’ ‘ఎక్
Date : 15-03-2024 - 1:18 IST -
Electoral Bonds : రేపు ఎలక్టోరల్ బాండ్ల మరో లిస్టు.. ఈసీకి సుప్రీం ఆదేశం
Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని సమగ్రంగా అందించలేదంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)పై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.
Date : 15-03-2024 - 12:39 IST -
Droupadi Murmu: నేడు హైదరాబాద్కు రాష్ట్రపతి ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) శుక్రవారం హైదరాబాద్లో జరిగే ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవంలో పాల్గొననున్నట్లు రాష్ట్రపతి భవన్ తెలిపింది. హైదరాబాద్ శివార్లలో ఉన్న హార్ట్ఫుల్నెస్, లాభాపేక్షలేని సంస్థ ప్రధాన కార్యాలయం కన్హ శాంతి వనంలో మార్చి 14 నుండి 17 వరకు ఒక రకమైన ఆధ్యాత్మిక సమ్మేళనం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమం ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రంలో అన్ని విశ్వా
Date : 15-03-2024 - 11:17 IST -
Narendra Modi : నేడు హైదరాబాద్ కు ప్రధాని మోదీ
తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఉత్కంఠ నెలకొంది, బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress)లు ప్రధాన పోటీదారులుగా నిలిచాయి. వీలైనన్ని ఎక్కువ సీట్లు దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ జోరుగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ (Narendra Modi), హోంమంత్రి అమిత్షా (Amit Shah) రాష్ట్రాన్ని సందర్శించగా, ఈరోజు రెండు రోజుల పర్యటన నిమిత్తం మోదీ హైదరాబాద్కు రానున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో దాదా
Date : 15-03-2024 - 11:01 IST -
Population Census : జనగణనకు భారత్ రెడీ.. ఏమేం చేస్తారో తెలుసా ?
Population Census : మనదేశంలో చివరిసారిగా 2011లో జనగణన నిర్వహించారు.
Date : 15-03-2024 - 10:45 IST