India
-
Rajya Sabha Elections: రాజ్యసభకు ఎవరెవరు ఎన్నికయ్యారు?
కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లోక్సభకు 6 పర్యాయాలు పూర్తి చేసిన సోనియా ఎగువ సభకు చేరడం ఇదే తొలిసారి.
Published Date - 07:53 AM, Wed - 21 February 24 -
Longest Railway Tunnel : దేశంలోనే పొడవైన రైలు సొరంగం.. ప్రారంభించిన ప్రధాని మోడీ
Longest Railway Tunnel : దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం ‘T-50’ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు.
Published Date - 06:32 PM, Tue - 20 February 24 -
Sonia Gandhi: రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ ఏకగ్రీవం
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీకి చెందిన చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా రాష్ట్రం నుంచి ఎగువ సభకు ఏకగ్రీవంగా
Published Date - 05:40 PM, Tue - 20 February 24 -
Supreme Court : బీజేపీకి షాక్.. ఆ నగరం మేయర్ను మార్చేసిన సుప్రీంకోర్టు
Supreme Court : సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
Published Date - 05:20 PM, Tue - 20 February 24 -
Good News : ట్యాక్స్ పేయర్లకు గుడ్న్యూస్.. రూ.లక్ష వరకు పన్ను నోటీసులు విత్డ్రా
Good News : కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది.
Published Date - 03:30 PM, Tue - 20 February 24 -
Marathas Reservation : మరాఠాలకు10 శాతం రిజర్వేషన్.. బిల్లుకు కేబినెట్ ఆమోదం
Marathas Reservation : ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 01:47 PM, Tue - 20 February 24 -
Election Schedule 2024 : మార్చి 9 తర్వాత లోక్సభ ఎన్నికల షెడ్యూల్.. డేట్స్ ఫిక్స్ !
Election Schedule 2024 : 2024 సార్వత్రిక ఎన్నికల నగారా మరికొద్ది రోజుల్లో మోగనుంది.
Published Date - 12:26 PM, Tue - 20 February 24 -
Bharat Jodo Nyay Yatra: న్యాయ్ యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొంటారా..? తాజా అప్డేట్ ఇదే..!
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర (Bharat Jodo Nyay Yatra) ఈ రోజుల్లో ఉత్తరప్రదేశ్లో జరుగుతోంది. ఈ యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొంటుందా లేదా అనే విషయంపై తాజా అప్డేట్ వచ్చింది.
Published Date - 10:47 AM, Tue - 20 February 24 -
Powerful Passports: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ఇదే.. భారత్ స్థానం ఎంతంటే..?
భారతీయ పాస్పోర్ట్ (Powerful Passports) బలం కొంత తగ్గింది. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్కు ఇది నిరుత్సాహకరం.
Published Date - 09:22 AM, Tue - 20 February 24 -
Ambani Family: అంబానీ కుటుంబానికి చెందిన అల్లుడు, కోడళ్లు ఏం చేస్తారో తెలుసా..?
దేశంలోని అత్యంత ధనిక అంబానీ కుటుంబం (Ambani Family)లోకి మరో కోడలు త్వరలో రాబోతోంది. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్ను పెళ్లి చేసుకోబోతున్నారు.
Published Date - 07:54 AM, Tue - 20 February 24 -
Farmers Vs Govt : రైతులతో కేంద్రం చర్చలు విఫలం.. 21 ఢిల్లీలోకి ప్రవేశిస్తామన్న రైతు సంఘాలు
Farmers Vs Govt : ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకొని పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు కొంటామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను రైతు సంఘాల నేతలు తిరస్కరించారు.
Published Date - 07:49 AM, Tue - 20 February 24 -
LS Polls: పార్లమెంట్ ఎన్నికల ముగింట కాంగ్రెస్ కు భారీ షాకులు.. చేజారుతున్న కీలక నేతలు
LS Polls: బీజేపీలో చేరేందుకు మాజీ సీఎం కమల్నాథ్ తన కుమారుడు, ఎంపీ నకుల్నాథ్తో కలిసి ఢిల్లీ చేరుకొన్నారని ఓవైపు ప్రచారం జరుగుతుండగా.. ఇందుకు బలం చేకూర్చేలా కీలక పరిణామం చోటుచేసుకొన్నది. కమల్నాథ్కు విధేయులుగా భావించే మధ్యప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం ఢిల్లీ చేరుకొన్నారు. చింధ్వారా రీజియన్కు చెందిన వీరంతా కమల్నాథ్తో కలిసి కమలం పార్టీ
Published Date - 10:53 PM, Mon - 19 February 24 -
Ashwin Ramaswami : అమెరికా ఎన్నికల బరిలో 24ఏళ్ల ‘రామస్వామి’.. ఇక రికార్డులు బ్రేక్!
Ashwin Ramaswami : అశ్విన్ రామస్వామి పేరు ఇప్పుడు అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఉన్న భారత వర్గాల్లో మార్మోగుతోంది.
Published Date - 04:17 PM, Mon - 19 February 24 -
Tata Vs Pakistan : పాక్ జీడీపీని దాటేసిన టాటాగ్రూప్.. మార్కెట్ విలువ ఎంతో తెలుసా ?
Tata Vs Pakistan : టాటా గ్రూప్.. మరోసారి మనదేశ గౌరవాన్ని పెంచింది. ది గ్రేట్ అనిపించుకుంది.
Published Date - 03:53 PM, Mon - 19 February 24 -
Narendra Modi : మళ్లీ నేనే వస్తానని విదేశాలకూ తెలుసు
కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ధీమా వ్యక్తం చేశారు. ప్రధానిగా మళ్లీ తానే ఎన్నికవుతానని విదేశాలకూ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఈ ఏడాది జులై, ఆగస్టు, సెప్టెంబరులో తమ వద్ద పర్యటించాలని వివిధ దేశాలు నాకు ఆహ్వానం పంపించాయి. మోదీ మళ్లీ ప్రధాని అవుతారని వారికి తెలుసు’ అని ఆయన పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో 370 సీట్లు సాధించాలని బీ
Published Date - 02:15 PM, Mon - 19 February 24 -
Arvind Kejriwal: ఈడీ విచారణకు కేజ్రీవాల్ ఆరోసారి డుమ్మా
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరుసగా ఆరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు గైర్హాజరయ్యారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఆరోసారి పంపిన సమన్లపై కేజ్రీవాల్ స్పందించలేదు.
Published Date - 01:58 PM, Mon - 19 February 24 -
Top News Today: దేశవ్యాప్తంగా చర్చనీయ అంశాలు
పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తరుపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో ప్రచారం చేయనున్నారు
Published Date - 01:44 PM, Mon - 19 February 24 -
BJP’s Mass Joining: బీఎస్పీ, ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేల తిరుగుబాటు తప్పదా?
బీఎస్పీ, ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేల తిరుగుబాటు తప్పదా?, బీజేపీ రాజకీయ చదరంగంలో ఆ పార్టీకి కష్టాలు తప్పవా? తాజాగా బీజేపీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
Published Date - 09:30 AM, Mon - 19 February 24 -
MSP 5 Years : ఐదేళ్లు పంటలకు ‘మద్దతు’ ధర.. కేంద్రం ప్రపోజల్.. ‘చలో ఢిల్లీ’ ఆపేసిన రైతులు
MSP 5 Years : రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు కొంటాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ ప్రకటించారు.
Published Date - 07:40 AM, Mon - 19 February 24 -
Kejriwal: లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్ లో ఒంటరిగానే పోటీ చేస్తాం: కేజ్రీవాల్
Kejriwal: లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లో ఒంటరిగా పోటీ చేయడం ఆప్, కాంగ్రెస్ల పరస్పర నిర్ణయమని, వాటి మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రతిపక్ష కూటమి భారతదేశంలోని అన్ని పుకార్లను తిప్పికొట్టారు. పంజాబ్లో ఒంటరిగా పోటీ చేయాలనే ఆప్ నిర్ణయంపై విలేకరులతో మాట్లాడిన కేజ్రీవాల్, కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీని భోజనం కోసం కలిసిన కేజ
Published Date - 06:56 PM, Sun - 18 February 24