India
-
One Nation One Election: ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్రపతికి కోవింద్ కమిటీ నివేదిక
దేశవ్యాప్తంగా లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాలపై కోవింద్ ప్యానెల్ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. తొలి దశలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని, 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ ప్యానెల్ సిఫారసు చేసింది.
Published Date - 01:31 PM, Thu - 14 March 24 -
4 killed In Fire: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. ఊపిరాడక నలుగురు మృతి
ఢిల్లీలోని షహ్దారాలోని శాస్త్రి నగర్ ప్రాంతంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో మొత్తం నలుగురు (4 killed In Fire) మరణించారు.
Published Date - 11:50 AM, Thu - 14 March 24 -
Pratibha Patil Hospitalised : హాస్పటల్ లో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్..
భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ (Pratibha Patil) అస్వస్థతకు గురికావడం తో మహారాష్ట్రలోని పుణెలో ఉన్న భారతీ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్తో ఆమె బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ప్రతిభా పాటిల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నా
Published Date - 11:15 AM, Thu - 14 March 24 -
Ahmednagar To Ahilyanagar: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. అహల్యానగర్గా మారిన అహ్మద్నగర్..!
మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా పేరును అహల్యానగర్ (Ahmednagar To Ahilyanagar)గా మారుస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 11:11 AM, Thu - 14 March 24 -
Amit Shah: పౌరసత్వ సవరణ చట్టంపై స్పందించిన కేంద్ర మంత్రి అమిత్ షా.. సీఏఏను వెనక్కి తీసుకోమని స్పష్టం..!
పౌరసత్వ సవరణ చట్టం (CAA) విషయంలో ప్రతిపక్షాలన్నీ రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు.
Published Date - 10:46 AM, Thu - 14 March 24 -
Govt Bans Dogs: ఈ కుక్కలు డేంజర్.. నిషేధం విధించిన కేంద్రం
విదేశీ జాతికి చెందిన 23 కుక్కల పెంపకంపై నిషేధం (Govt Bans Dogs) ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
Published Date - 07:55 AM, Thu - 14 March 24 -
BJP’s 2nd List of LS Candidates : బీజేపీ రెండో జాబితా రిలీజ్..తెలంగాణ అభ్యర్థులు ఎవరంటే..!!
లోక్ సభ (Lok Sabha) ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ బిజెపి (BJO)..రెండో జాబితా (2nd List) ను బుధువారం రిలీజ్ చేసింది. ఇప్పటికే మొదటి జాబితాలో 195 మందిని ప్రకటించిన బిజెపి..రెండో జాబితాలో 72 మందిని (Candidates ) ప్రకటించారు. ఈ రెండో జాబితాలో తెలంగాణ నుండి ఆరుగురు అభ్యర్థులకు చాన్స్ ఇచ్చారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి గోడెం నగేశ్, పెద్దపల్లి గోమాస శ్రీనివాస్, మెదక్ ఎం రఘునందన
Published Date - 08:46 PM, Wed - 13 March 24 -
Aadhar : ఆధార్ అప్డేట్పై కేంద్రం కీలక నిర్ణయం..
10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఆధార్ కార్డులు, ఎప్పుడూ అప్డేట్ చేయని వ్యక్తులకు ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటనలో పెద్ద ఉపశమనం అందించింది. ఈ చర్య దేశవ్యాప్తంగా మిలియన్ల మంది పౌరులకు అప్డేట్ ప్రక్రియను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆధార్ కార్డ్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేయడానికి ప్రభుత్వం గడువును జూన్ 14 వరకు పొడిగించింది. ప్రారంభంలో మార్చి 14న సెట్ చేయబడిం
Published Date - 05:54 PM, Wed - 13 March 24 -
Uniform Civil Code Bill : ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి
Uniform Civil Code Bill: వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకే తరహా నిబంధనల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లు (UCC)కు ఉత్తరాఖండ్ అసెంబ్లీ(Uttarakhand Assembly)ఇటీవలే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ బిల్లుకు తాజాగా రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఉత్తరాఖండ్ యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) బుధవారం సంతకం చేశారు. రాష్ట్రపతి ఆమోదంత
Published Date - 03:56 PM, Wed - 13 March 24 -
5 Poll Promises : మహిళలకు ఏడాదికి లక్ష.. జాబ్స్లో 50 శాతం కోటా.. కాంగ్రెస్ హామీల వర్షం
5 Poll Promises : లోక్సభ ఎన్నికలు సమీపించిన వేళ మహిళలకు ప్రత్యేకంగా ఐదు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
Published Date - 03:34 PM, Wed - 13 March 24 -
Nayab Singh Saini: విశ్వాస పరీక్షలో విజయం సాధించిన హర్యానా నూతన సీఎం
Nayab Singh Saini: హర్యానా సీఎం నాయాబ్ సింగ్ సైనీ(Nayab Singh Saini) రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బలపరీక్ష(floor test)లో నెగ్గారు. మూజువాణీ ఓటు ద్వారా విశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు. మనోహర్ లాల్ ఖట్టర్(Manohar Lal Khattar) రాజీనామాతో.. అనూహ్య రీతిలో సైనీ(Saini) సీఎం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో ఆయన బలపరీక్ష ఎదుర్కొన్నారు. జేజేపీ వర్గానికి చ
Published Date - 03:20 PM, Wed - 13 March 24 -
Fake Cancer Drugs : రూ.100 ఇంజెక్షన్ రూ.3 లక్షలకు సేల్.. ఫేక్ మెడిసిన్ మాఫియా గుట్టురట్టు
Fake Cancer Drugs : నకిలీ మందుల మాఫియా గుట్టు రట్టయింది.
Published Date - 02:27 PM, Wed - 13 March 24 -
CAA: సీఏఏ పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఘాటు వ్యాఖ్యలు
Arvind Kejriwal: వివాదస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)(CAA)-2019పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం(BJP Govt) నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల ఢిల్లీ(Delhi) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) బుధవారం ఘాటుగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. “బంగ్లాదేశ్, పాకిస్థాన్, అప్ఘనిస్థాన్లో భారీ సంఖ్యలో మైనారిటీలు ఉన్నారు. వీరిని భారత్లోకి అనుమతిస్తే భారీగా వస్తారు. వీళ్లకి ఉపాధి ఎవర
Published Date - 02:18 PM, Wed - 13 March 24 -
Income Tax Officer: ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ కావాలని ఉందా..? అయితే ఈ అర్హతలు ఉండాల్సిందే..!
ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం చాలా మందికి కల. గణితంపై పట్టు ఉన్న యువత ఆదాయపు పన్ను అధికారులు (Income Tax Officer) కావడానికి ఆసక్తి చూపుతున్నారు.
Published Date - 02:00 PM, Wed - 13 March 24 -
Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్ల లెక్కపై ఎస్బీఐ కీలక ప్రకటన
Electoral Bonds : 2019 సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు 22,217 ఎలక్టోరల్ బాండ్లను జారీ చేశామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రకటించింది.
Published Date - 01:50 PM, Wed - 13 March 24 -
Ayodhya Ramaiah : అయోధ్య రామయ్య దర్శనం కోసం రోజూ లక్షన్నర మంది
Ayodhya Ramaiah : యూపీలోని అయోధ్యలో ఇటీవల రామ్లల్లా మందిరాన్ని(Shri Ram Janmabhoomi Mandir) ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆలయానికి భక్తుల(Devotees) తాకిడి పెరిగింది. రామ్లల్లాను ప్రతి రోజూ సుమారు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు దర్శించుకుంటున్నారని శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర( ram janmbhoomi teerth kshetra )తెలిపింది. ఇవాళ తన ఎక్స్ అకౌంట్లో ఆ విషయాన్ని చెప్పింది. భారీ సంఖ్యలో రామ
Published Date - 01:26 PM, Wed - 13 March 24 -
Rameshwaram Cafe: కేఫ్లో పేలుడు ఘటన.. ప్రధాన నిందితుడు అరెస్ట్
Rameshwaram Cafe: కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru )లోని ప్రఖ్యాత రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe)లో పేలుడు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) తాజాగా అరెస్ట్ చేసింది. ఈ విషయాన్ని ఎన్ఐఏ వర్గాలు బుధవారం వెల్లడించాయి. నిందితుడిని బళ్లారికి చెందిన షబ్బీర్గా గుర్తించినట్లు తెలిపాయి. ఎన్ఐఏ అధికారులు ప్రస్తతుం నిందితుడిని కస్టడ
Published Date - 12:30 PM, Wed - 13 March 24 -
Water Crisis: బెంగళూరులో మరింత తీవ్రమైన నీటి సంక్షోభం
Water Crisis: కాంగ్రెస్ పాలిత కర్ణాటక(Karnataka) రాజధాని బెంగళూరు నగరం (Bengaluru)లో నీటి సంక్షోభం (Water Crisis) మరింత తీవ్రమైంది. తాగు నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగానే బోర్లు ఎండిపోవడంతో నగరంలో ఈ పరిస్థితి నెలకొంది. స్కూళ్లలో విద్యార్థులకు తాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి ఏర్పడిందంటే నగరంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నీటి కొరత వల్ల పాఠశాలలను మూ
Published Date - 12:06 PM, Wed - 13 March 24 -
Floor Test : అసెంబ్లీలో నేడు బలపరీక్షను ఎదుర్కోనున్న హర్యానా కొత్త సీఎం
Floor Test: హర్యానా రాజకీయాల్లో మంగళవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి (Haryana Chief Minister) పదవికి మనోహర్ లాల్ ఖట్టర్(Manohar Lal Khattar) ఊహించని విధంగా రాజీనామా(resignation) చేయడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు అనివార్యమైంది. దీంతో స్వతంత్రుల మద్దతుతో రాష్ట్రంలో బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. read also: AP Politics : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నలుగురు బర్రెలక్కలు..! బీజేపీ(bjp) కొత్త శాసనసభా
Published Date - 11:41 AM, Wed - 13 March 24 -
PM Modi: రిషి సునాక్కు మోడీ ఫోన్..’స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’
Modi called Rishi Sunak : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak)తో భారత ప్రధాని నరేంద్ర మోడీ(Pm Modi) ఫోన్లో మాట్లాడారు. భారత్-యూకేల ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’ గురించి ప్రత్యేకంగా చర్చించారు. ఈ ‘ఫ్రీ ట్రైడ్ అగ్రిమెంట్’ (FTA)ను వీలైనంత త్వరగా చేసుకోవాలని నిర్ణయించారు. ఇది ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఇరువురు నేతలూ అభిప్రాయపడ్
Published Date - 11:32 AM, Wed - 13 March 24