India
-
Kapil Sibal: సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబల్
కపిల్ సిబల్కు 1,066 ఓట్లు రాగా, ప్రదీప్ రాయ్కు 689 ఓట్లు వచ్చాయి. ఇది కాకుండామూ డవ ప్రత్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు ఆదిష్ అగర్వాల్ మూడవ స్థానంలో నిలిచారు.
Date : 17-05-2024 - 10:10 IST -
Working Women: పురుషులతో సమానంగా మహిళలు.. వేగంగా పట్టణ శ్రామిక మహిళల సంఖ్య..!
దేశం మారుతోంది. సగం జనాభా స్వయం సమృద్ధిగా మారుతోంది.
Date : 17-05-2024 - 9:15 IST -
Lok Sabha Elections : లోక్సభ ఎన్నికల 4 దశల్లో భారీగా 67 శాతం ఓటింగ్
లోక్ సభ ఎన్నికల తొలి నాలుగు దశల పోలింగ్కు సంబంధించిన కీలక వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
Date : 16-05-2024 - 6:46 IST -
Supreme Court : కేజ్రీవాల్కు మినహాయింపు ఇవ్వలేదు.. బెయిల్ మంజూరుపై ‘సుప్రీం’ క్లారిటీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసే విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఇవ్వలేదని సుప్రీం కోర్టు తెలిపింది.
Date : 16-05-2024 - 5:30 IST -
Covaxin : కొవాగ్జిన్ టీకాతోనూ సైడ్ ఎఫెక్ట్స్.. బనారస్ హిందూ వర్సిటీ స్టడీ రిపోర్ట్
కొవిషీల్డ్ (ఆస్ట్రాజెనెకా) కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పలువురిలో సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తాయంటూ ఇటీవల వచ్చిన నివేదికలు కలకలం క్రియేట్ చేశాయి.
Date : 16-05-2024 - 1:35 IST -
Varanasi Lok Sabha : ప్రధాని మోడీపై పోటీ.. 25వేల ఒక రూపాయి నాణేలతో నామినేషన్
ఆయన దగ్గర ఆస్తిపాస్తులు లేవు. కానీ చిల్లర బాగా ఉంది.
Date : 16-05-2024 - 1:07 IST -
Phase 5 Polling : మే 20న ఐదో విడత పోలింగ్.. కీలక అభ్యర్థులు, స్థానాలివే
లోక్సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ మే 20న(సోమవారం) జరగనుంది.
Date : 16-05-2024 - 12:36 IST -
Prashant Kishor : బీహార్లో ఫ్రంట్ ఉండదు.. బీహార్ ఎన్నికలపై పీకే కీలక వ్యాఖ్యలు
దేశంలో ప్రస్తుతం లోక్సభ ఎన్నికల వాతావరణం నెలకొంది. నాలుగు దశల్లో పోలింగ్ జరిగింది.
Date : 15-05-2024 - 8:25 IST -
Narendra Modi : ఈ నకిలీ శివసేన.. కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయం
మహారాష్ట్రలోని దిండోరిలో కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేనపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు.
Date : 15-05-2024 - 7:48 IST -
CAA : సీఏఏ కింద 14 మందికి భారత పౌరసత్వం
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని అమలు చేసిన తర్వాత తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం 300 మంది శరణార్థులకు భారత పౌరసత్వం ఇచ్చింది.
Date : 15-05-2024 - 7:15 IST -
JP Nadda : వారికోసం కేంద్రంలో ‘బలహీనమైన ప్రభుత్వాన్ని’ మమతా బెనర్జీ కోరుకుంటున్నారు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చొరబాటు విషయంలో రాజీపడి మైనారిటీలను మభ్యపెడుతున్నారని ఆరోపించిన బిజెపి చీఫ్ జెపి నడ్డా, రాష్ట్రంలో టిఎంసి దశాబ్దాల పాలనలో పశ్చిమ బెంగాల్లో ఒకదాని తర్వాత మరొకటి కుంభకోణం జరిగిందని అన్నారు.
Date : 15-05-2024 - 7:05 IST -
H-1B : తొలగించబడిన H-1B హోల్డర్ల కోసం మార్గదర్శకాలు
US పౌరసత్వం, వలస సేవలు (USCIS) వారి ఉద్యోగాల నుండి తొలగించబడిన H-1B వీసాదారుల కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
Date : 15-05-2024 - 6:35 IST -
Amit Shah : పీఓకే భారతదేశంలో భాగమవడం వాస్తవమే
దేశంలోని కొన్ని రాజకీయ పార్టీల నుండి వ్యతిరేకత ఉన్నప్పటికీ, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) భారతదేశంలో అంతర్భాగంగా మారిన సంఘటన ఇప్పుడు వాస్తవమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం అన్నారు.
Date : 15-05-2024 - 6:20 IST -
Mobile Recharge: మొబైల్ వినియోగదారులకు షాక్ ఇవ్వడానికి రెడీ అయిన టెలికాం కంపెనీలు..!
లోక్సభ ఎన్నికల తర్వాత కోట్లాది మంది మొబైల్ వినియోగదారులకు టెలికాం కంపెనీలు బిగ్ షాక్ ఇవ్వనున్నాయి.
Date : 15-05-2024 - 5:13 IST -
Muslim State : బెంగాల్ను ముస్లిం రాష్ట్రంగా మార్చేందుకు దీదీ ప్లాన్ : కేంద్రమంత్రి
దేశంలో ఇస్లామిక్ పాలనను అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులు ఉన్నట్టుగా కనిపిస్తోందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కామెంట్ చేశారు.
Date : 15-05-2024 - 5:00 IST -
BJP : బీజేపీ 400 సీట్లు గెలిస్తే..పీవోకే భారత్లో విలీనం ఖాయంః హిమంత్ బిశ్వశర్మ
Himant Biswasharma: ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మాట్లాడుతూ..మరోసారి కేంద్రంలో బీజేపీ(bjp) అధికారంలోకి వేస్తే మోడీ ప్రభుత్వం(Modi Govt) విప్లవాత్మ నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలిస్తే గానుక పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) భారత్లో విలీనం ఖాయమని ఆయన అన్నారు. అంతేకాక.. బాబా విశ్వనాథ ఆలయాన్న
Date : 15-05-2024 - 4:41 IST -
Sisodia : ఈనెల 30 వరకు మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
Manish Sisodia: ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా(Manish Sisodia) జ్యుడిషియల్ కస్టడి(Judicial custody)ని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది(extended). ఢిల్లీ లిక్కర్ కుంభకోణం మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆరోపణలను సిసోడియా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మరో ఐదు రోజులపాటు.. ఈ నెల 30 వరకు కస్టడీ పొడగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయముర్తి కావేరి బవేజా తెలిపారు. తీహార్ జైల్లో ఉన్న
Date : 15-05-2024 - 2:43 IST -
UN Apology : భారత్కు ఐక్యరాజ్యసమితి క్షమాపణలు.. ఎవరీ వైభవ్ అనిల్ కాలే ?
UN Apology : భారతదేశానికి ఐక్యరాజ్యసమితి క్షమాపణలు చెప్పింది.
Date : 15-05-2024 - 2:06 IST -
Smart phone : స్మార్ట్ ఫోన్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
Indian Computer: ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ–ఇన్) దేశంలోని స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలోని లోపాల (ఫ్లాస్) కారణంగా మీ ఫోన్ హ్యాకింగ్ కు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ లోపాలను ఆధారంగా చేసుకుని హ్యాకర్లు చాలా సులభంగా మీఫోన్ ను తమ కంట్రోల్ లోకి తీసుకోవచ్చని, ఫోన్ లోని మీ వ్యక్తిగత సమాచారాన్ని
Date : 15-05-2024 - 1:58 IST -
Bomb Threat Emails : కాన్పూర్, లక్నోలోని స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. అక్కడి నుంచే ఈమెయిల్స్!
బెంగళూరు, ఢిల్లీ, నోయిడా, జైపూర్, అహ్మదాబాద్లలోని స్కూళ్లకు కొన్నిరోజుల క్రితం బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి.
Date : 15-05-2024 - 1:30 IST