India
-
Kejriwal : మరోసారి అరవింద్ కేజ్రీవాల్కు నిరాశే..!
Arvind Kejriwal: మరోసారి సీఎం అరవింద్ కేజ్రీవాల్కు నిరాశే ఎదురైంది. తన బెయిల్ పిటిషన్(Bail Petition)ను అత్యవసరంగా విచారించాలని కేజ్రీవాల్ చేసిన విజ్జప్తిని బుధవారం ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) తిరస్కరించింది. ట్రయల్ కోర్టు బెయిల్ ఆర్డర్ను సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర స్టే విధించిన విషయం తెలిసిందే. ఈడీ పిటిషన్పై కేజ్రీవాల్ ఇచ్చిన సమాధానం అర్ధరాత్రి అందిందని..
Date : 10-07-2024 - 9:16 IST -
Om Birla : ఓం బిర్లా నాయకత్వంలో బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్కు భారత ప్రతినిధి బృందం
రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్లో గురువారం ప్రారంభమయ్యే రెండు రోజుల 10వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ సమావేశానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి (IPD) నాయకత్వం వహిస్తున్నారు.
Date : 10-07-2024 - 6:00 IST -
NEET UG Result : ఈ ఏడాది నీట్ రిజల్ట్లో పెద్ద వ్యత్యాసమేం లేదు : ఎన్టీఏ
ఈసారి వెలువడిన నీట్ యూజీ ఫలితాలపై(NEET UG Result) సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న వేళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) కీలక వ్యాఖ్యలు చేసింది.
Date : 10-07-2024 - 4:20 IST -
Baba Ramdev : బాబా రామ్దేవ్కు రూ. 50 లక్షల జరిమానా విధించిన హైకోర్టు
Baba Ramdev: కర్పూరం ఉత్పత్తులకు సంబంధించిన కేసులో బాబా రామ్ దేవ్కు బాంబే హైకోర్టు రూ.50 లక్షల జరిమాని విధించింది. అయితే కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంతో ఈ చర్య తీసుకుంది. పతంజలి ఆయుర్వేదానికి వ్యతిరేకంగా హైకోర్టులో ట్రేడ్మార్క్ ఉల్లంఘన కేసు దాఖలైంది. ఈ కేసు కూడా కర్పూరం ఉత్పత్తులకు సంబంధించినది. ఆగస్టు 30, 2023న కర్పూరం ఉత్పత్తులను విక్రయించకుండా పతంజలిని కోర్టు నిషేధించింది.
Date : 10-07-2024 - 3:09 IST -
Supreme Court : ముస్లిం మహిళలు సైతం భరణంకు అర్హులే
మతంతో సంబంధం లేకుండా వివాహిత మహిళలందరికీ వర్తించే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లోని సెక్షన్ 125 ప్రకారం ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం కోరవచ్చని సుప్రీంకోర్టు బుధవారం తీర్పునిచ్చింది.
Date : 10-07-2024 - 1:08 IST -
Earthquake : మహారాష్ట్రలో భూకంపం.. ఐదు జిల్లాల్లో ప్రకంపనలు
ఇవాళ తెల్లవారుజామున మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో తీవ్ర భూకంపం సంభవించింది.
Date : 10-07-2024 - 11:34 IST -
IAS Trainee – VIP : ట్రైనీ ఐఏఎస్ వీఐపీ డిమాండ్లు.. రాష్ట్ర సర్కారు యాక్షన్
సివిల్ సర్వీసెస్.. దేశంలోనే అత్యున్నత ప్రభుత్వ సర్వీసులు. వీటికి ఎంపికయ్యే వారే ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతారు.
Date : 10-07-2024 - 10:54 IST -
Pakistan Terrorist: భారత్లో భారీ ఉగ్రదాడికి పాక్ ప్లాన్.. టార్గెట్ ఆగస్టు 15..?
భారత్పై పాకిస్థాన్ పన్నుతున్న పెద్ద కుట్రలో (Pakistan Terrorist) కథువా దాడి ఓ భాగమని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
Date : 10-07-2024 - 10:15 IST -
Bypolls Today : 13 అసెంబ్లీ స్థానాల్లో బైపోల్స్.. 7 రాష్ట్రాల్లో పోలింగ్ షురూ
ఏడు రాష్ట్రాలలోని 13 అసెంబ్లీ స్థానాలకు(13 Assembly Seats) బైపోల్లో భాగంగా ఇవాళ పోలింగ్ జరుగుతోంది.
Date : 10-07-2024 - 8:54 IST -
PM Modi: ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం..!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)ని రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్తో సత్కరించారు.
Date : 09-07-2024 - 11:24 IST -
Neet : నీట్ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరి అరెస్టు : సీబీఐ
NEET-UG case : నీట్-యూజీ పేపర్ లీక్ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. బీహార్లోని పట్నాకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకోగా..వీరిలో ఒకరు నీట్ అభ్యర్థి కావడం గమనార్హం. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 11కి చేరినట్లు సీబీఐ అధికారులు మంగళవారం వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న వారిలో నలందకు చెందిన నీట్-యుజీ అభ్యర్థి సన్నీతో పాటు రంజ
Date : 09-07-2024 - 9:51 IST -
8326 Jobs : టెన్త్ అర్హతతో 8,326 జాబ్స్.. అప్లై చేసుకోండి
మొత్తం 8326 పోస్టులతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) భారీ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
Date : 09-07-2024 - 5:12 IST -
Patanjali : 14 రకాల ఉత్పత్తుల విక్రయాలను నిలిపేశాం..సుప్రీం కోర్టులో పతంజలి అఫిడివిట్
Patanjali Affidavit In Supreme Court : లైసెన్స్ రద్దు అయిన 14 రకాల ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేశామని పతంజలి(Patanjali) ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టు(Supreme Court)లో అఫిడవిట్(Affidavit) దాఖలు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 5,606 ఫ్రాంచైజీ స్టోర్లకు 14 ఉత్పత్తుల అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు పతంజలి మంగళవారం సుప్రీంకోర్టుకు అఫిడవిడ్ సమర్పించింది. ఈ ఉత్పత్తులను వెనక్కి పంపించాలని స్టోర్లకు సూ
Date : 09-07-2024 - 5:05 IST -
Zelensky : పుతిన్-మోడీల భేటి పై స్పందించిన జెలెన్స్కీ
Putin-Modi Meeting: ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశాల కోసం భారత ప్రధాని నరేంద్రమోడి(Narendra Modi) రష్యా(Russia) పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే మోడీ పర్యటనపై ఉక్రేయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ(Zelensky) స్పందించారు. రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్(Putin)తో ఆయన సమావేశం “భారీ నిరాశ మరియు శాంతి ప్రయత్నాలకు వినాశకరమైన దెబ్బ” అని అభివర్ణించారు. అయితే గత నెలలో జీ7 శికరాగ్ర సమావేశం సందర్భ
Date : 09-07-2024 - 2:50 IST -
Narendra Modi : పుతిన్పై కీలక వ్యాఖ్యలు చేసిన మోదీ
తన మూడో టర్మ్లో భారత్ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అన్నారు. మాస్కోలో జరిగిన ఒక భారతీయ కమ్యూనిటీ ఈవెంట్ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మూడవసారి తన ప్రభుత్వం యొక్క అనేక లక్ష్యాలలో మూడవ స్థానంలో ఉండటం యాదృచ్చికమని అన్నారు.
Date : 09-07-2024 - 2:06 IST -
RBI : 2023-24లో రెండింతలు పెరిగిన కొత్త ఉద్యోగాల సంఖ్య
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2023-24లో భారత ఆర్థిక వ్యవస్థలో 46.6 మిలియన్ల కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 2022-23లో దేశంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 596.7 మిలియన్ల నుండి 643.3 మిలియన్లకు పెరిగింది.
Date : 09-07-2024 - 1:49 IST -
Russian Army Shoes : రష్యా ఆర్మీ బూట్లు.. మన దేశంలోనే తయారవుతాయి తెలుసా ?
ప్రపంచంలోనే సైనికశక్తిలో నంబర్ 2 దేశం రష్యా. అణ్వాయుధాల సంఖ్య విషయంలో ప్రపంచంలోనే నంబర్ 1 దేశం రష్యా.
Date : 09-07-2024 - 12:29 IST -
Indians In Russian Army : రష్యా సైన్యంలోని భారతీయులు ఇక స్వదేశానికి.. మోడీకి పుతిన్ ఓకే
రష్యా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఓ కీలక అంశంపై ప్రెసిడెంట్ పుతిన్ను ఒప్పించారు.
Date : 09-07-2024 - 11:32 IST -
Indians Serving In Russian Army: రష్యా అధ్యక్షుడు పుతిన్కి ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి.. ఉక్రెయిన్ యుద్ధంలో ఉన్న భారతీయులు స్వదేశానికి..!
రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా ఆర్మీలో (Indians Serving In Russian Army) పనిచేస్తున్న భారతీయులను స్వదేశానికి రప్పించే అంశాన్ని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వద్ద ప్రస్తావించారు.
Date : 09-07-2024 - 10:14 IST -
NEET UG Paper Leak : ‘నీట్’ పేపర్ లీక్ నిజమేనన్న సుప్రీంకోర్టు.. సీబీఐకి కీలక ఆదేశాలు
మే 5న జరిగిన నీట్-యూజీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైన మాట వాస్తవమేనని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.
Date : 08-07-2024 - 6:25 IST