India
-
Bank Holidays: జూన్ నెలలో బ్యాంకుల సెలవుదినాలు ఇవే..
వచ్చే నెల(జూన్)లో వివిధ బ్యాంకులకు ఏకంగా 10 రోజుల పాటు సెలవులు ఉన్నాయి.
Date : 25-05-2024 - 8:00 IST -
Phase 6 Polling: ఆరో విడత పోలింగ్ షురూ.. బరిలో మేనకాగాంధీ, ఖట్టర్, ముఫ్తీ, కన్హయ్య
లోక్సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.
Date : 25-05-2024 - 7:18 IST -
Mamata Banerjee : కొంతమంది న్యాయమూర్తుల తీర్పులకు ప్రాథమిక అర్హత లేదు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం మళ్లీ కలకత్తా హైకోర్టు న్యాయవ్యవస్థలోని కొన్ని విభాగాలపై 'బేసిక్ మెరిట్' అంటూ దాడి చేశారు. ‘‘కోర్టులు, న్యాయవ్యవస్థపై మాకు అపారమైన గౌరవం ఉంది.
Date : 24-05-2024 - 7:30 IST -
Siddaramaiah : ప్రజ్వల్ రేవణ్ణ గురించి ఆయన కుటుంబానికి అన్నీ తెలుసు
సెక్స్ వీడియోల కేసులో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కుటుంబానికి అతడి గురించి అన్నీ తెలుసని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం అన్నారు.
Date : 24-05-2024 - 6:54 IST -
IMD: ఆదివారం అర్ధరాత్రి తీవ్ర తుఫాను బెంగాల్ తీరాన్ని తాకే అవకాశం
ఆదివారం (మే 26) అర్ధరాత్రి సమయంలో సాగర్ ద్వీపం , ఖేపుపరా మధ్య పశ్చిమ బెంగాల్ , బంగ్లాదేశ్ తీరాలను తీవ్ర తుఫాను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది.
Date : 24-05-2024 - 6:14 IST -
IMD Warns: దేశంలో వేడిగాలుల బీభత్సం.. 9 మంది మృతి..!
దేశంలో వేడిగాలుల బీభత్సం పెరుగుతోంది. గత 10 రోజులుగా పాదరసం 49 డిగ్రీలను తాకుతున్న రాజస్థాన్లో వేడిగాలుల కారణంగా కనీసం 9 మంది మరణించారు.
Date : 24-05-2024 - 9:07 IST -
COVID Wave In Singapore: వారం రోజుల్లోనే 25,000 కంటే ఎక్కువ కొత్త కేసులు.. మాస్క్లు ధరించాలని విజ్ఞప్తి..!
అమెరికా, సింగపూర్ తర్వాత ఇప్పుడు భారత్లోనూ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
Date : 24-05-2024 - 7:53 IST -
Narendra Modi : హర్యానా రైతులు కాంగ్రెస్ ద్రోహానికి గురయ్యారు
రాష్ట్ర రైతులను, యువతను మోసం చేసి హర్యానాను దోపిడి యంత్రంగా మార్చిందని, కాంగ్రెస్ పాలన తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మండిపడ్డారు.
Date : 23-05-2024 - 9:36 IST -
H. D. Deve Gowda : నా సహనాన్ని పరీక్షించొద్దు..
కర్ణాటకలో సెక్స్ వీడియో కుంభకోణంలో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న తన మనవడు, జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ గురువారం గట్టి వార్నింగ్ ఇచ్చారు.
Date : 23-05-2024 - 9:27 IST -
Result Day : వార్తా ఛానెళ్లకు ఈ రోజు చాలా ముఖ్యమైనది.. ఎందుకంటే..?
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజు దగ్గర పడుతున్న కొద్దీ, ప్రజలు టీవీలో ఫలితాలను చూసేందుకు సిద్ధంగా ఉండటంతో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
Date : 23-05-2024 - 6:23 IST -
Prashant Kishore : బీజేపీలో పీకేకు పదవి.. ‘ఎక్స్’లో జైరాం రమేష్ పోస్ట్.. ప్రశాంత్ భగ్గు
ఫేక్ న్యూస్ ఎవరినీ వదలడం లేదు. సీనియర్ రాజకీయ నాయకులు కూడా దాని బారిన పడుతున్నారు.
Date : 23-05-2024 - 6:03 IST -
Amit Shah : ఇండియా కూటమి గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారా?: అమిత్ షా
Lok Sabha Elections 2024 : కేంద్రహోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపిలోని సిద్ధార్ధనరగ్లో గురువారం జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మరోసారి విపక్ష ఇండియా కూటమి(Alliance of India)పై విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమి కలగూరగంపగా తయారైందని దుయ్యబట్టారు. We’re now on WhatsApp. Click to Join. అంతేకాక లోక్ సభ ఎన్నికల్లో ఎన్నికల్లో మీకు మెజారిటీ లభి
Date : 23-05-2024 - 2:22 IST -
Revanna : రేవణ్ణ దౌత్య పాస్పోర్టును రద్దు చేయండి.. ప్రధాని మోడీకి సిద్ధరామయ్య లేఖ
JDS MP Prajwal Revanna: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్యపరమైన పాస్పోర్టు(Diplomatic Passport)కు సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్టు రద్దు చేయమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) ప్రధాని మోడీ(PMinister Modi)కి లేఖ(letter) రాశారు. We’re now on WhatsApp. Click to Join. ”ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అసభ్య వీడ
Date : 23-05-2024 - 1:07 IST -
AAP : స్వాతి మలివాల్పై దాడి కేసు..నేడు కేజ్రీవాల్ తల్లిదండ్రులను ప్రశ్నించనున్న పోలిసులు
Kejriwal’s parents: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) నివాసంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్(Bibhav Kumar) ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్(Swati Maliwal)పై దాడి చేశాడంటూ ఆరోపణ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్వాతి ఫిర్యాదుతో ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బిభవ్ కుమార్ను కూడా అరెస్ట్ చేశారు. We’re now on WhatsApp. Click to Join. అయితే, ఈ […]
Date : 23-05-2024 - 12:09 IST -
Threat Call : ప్రధాని మోడీని చంపేస్తా.. ఎన్ఐఏ కంట్రోల్ రూమ్కు ఫోన్ కాల్
తమిళనాడులోని చెన్నై నగరం పురశైవాకం ఏరియాలో ఉన్న నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఆఫీస్ కంట్రోల్ రూంకు ఒక బెదిరింపు కాల్ వచ్చింది.
Date : 23-05-2024 - 11:12 IST -
Lok Sabha Elections : పురుషులు 8,360 మంది.. మహిళలు 797 మంది.. లోక్సభ సీట్ల కేటాయింపులో వివక్ష
ఈ లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 543 స్థానాల్లో మొత్తం 8,360 మంది పోటీచేస్తున్నారు.
Date : 23-05-2024 - 8:58 IST -
Swati Maliwal Case: రేపు కేజ్రీవాల్ ఇంటికి ఢిల్లీ పోలీసులు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఢిల్లీ పోలీసులు గురువారం తన తల్లిదండ్రులను విచారించేందుకు వస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే ఢిల్లీ పోలీసులు తన తల్లిదండ్రులను ఎందుకు ప్రశ్నించాలనుకుంటున్నారో కేజ్రీవాల్ చెప్పనప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ దాడి కేసుకు సంబంధించి
Date : 23-05-2024 - 12:26 IST -
Kolkata : 2010 తర్వాత జారీ అయిన ఓబీసీ సర్టిపికెట్ల పై కలకత్తా హైకోర్టు సంచల తీర్పు
OBC certificates : 2010 తర్వాత జారీ అయిన ఓబీసీ సర్టిఫికెట్ల(OBC certificates)ను రద్దు చేస్తూ.. కోలకత్తా హైకోర్టు(Kolkata High Court) ఈరోజు (బుధవారం) సంచలన తీర్పు ఇచ్చింది. 2012 నాటి పశ్చిమ బెంగాల్ వెనుకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే వీటిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలుగా పేర్కొన్న 42 క్లాసులన
Date : 22-05-2024 - 8:44 IST -
Bomb threat : కేంద్ర హోంశాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు
Central Home Ministry: దేశంలో పలు పాఠశాలలకు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు(Bomb threat) వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు కేంద్ర హోంశాఖకే(Central Home Ministry) బెదిరింపులు రావడం కలకలం రేపుతుంది. అమిత్షా( Amit Shah)నియంత్రణలోని హోంశాఖను పేల్చేస్తామంటూ కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు ఈమెయిల్ చేసినట్లు మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనపై మధ్యాహ్నం 3 గంటల సమయంలో పో
Date : 22-05-2024 - 6:41 IST -
POK : ఈ పదేళ్లలో పీఓకేను స్వాధీనం చేసుకునేందుకు బీజేపీ ఏం చేసింది?: ఒవైసీ
MP Asaduddin Owaisi: లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. పీఓకే అంశంపై స్పందించారు. పీఓకే(POK) భారత్లో అంతర్భాగమని తాము కూడా చెబుతున్నామని అన్నారు. పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలనే అంటున్నామన్నారు. కానీ బీజేపీ ఎన్నికల సమయంలోనే ఈ అంశాన్ని తెరపైకి ఎందుకు తీసుకువస్తోంద
Date : 22-05-2024 - 5:09 IST