India
-
Paris Olympics : వినేష్ ఫోగట్ మాత్రమే కాదు, ఈ ఆరుగురు భారతీయ ఆటగాళ్లు కూడా పతకాలు కోల్పోయారు..!
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ తరఫున మొత్తం 117 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సమయంలో, భారతదేశం మొత్తం 6 పతకాలను గెలుచుకుంది, ఇందులో 1 రజతం , 5 కాంస్య పతకాలు ఉన్నాయి.
Date : 12-08-2024 - 10:56 IST -
Manish Sisodia Padayatra: మనీష్ సిసోడియా పాదయాత్ర, ఆగస్టు 14న ప్రారంభం
ఈరోజు సోమవారం పార్టీ ఎమ్మెల్యేలు, మంగళవారం పార్టీ కౌన్సిలర్లతో మనీష్ సిసోడియా సమావేశం కానున్నారు. ఆగస్టు 14న ఢిల్లీ ప్రజలతో మమేకమయ్యేందుకు పాదయాత్ర ప్రారంభించనున్నారు
Date : 12-08-2024 - 8:54 IST -
Adani: హిండెన్బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ కీలక ప్రకటన
అదానీ (Adani) గ్రూప్ ప్రతినిధి ఓ ప్రకటనలో, హిండెన్బర్గ్ ఆరోపణలు పూర్తిగా తప్పుదారి పట్టించేవి, దురుద్దేశపూర్వకమైనవి అని స్పష్టం చేసింది.
Date : 12-08-2024 - 12:47 IST -
Hospitals Services Halt : రేపు దేశవ్యాప్తంగా పలు వైద్యసేవల నిలిపివేత : ఫోర్డా
రేపు (సోమవారం) దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో కొన్ని వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ‘ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (FORDA)’ ప్రకటించింది.
Date : 11-08-2024 - 2:13 IST -
Vehicles PUC Certificates : ఆ సర్టిఫికెట్ లేకుండా పెట్రోలు బంకుకు వెళ్లారో.. భారీ ఫైన్!
ఆ సర్టిఫికెట్ లేకుండా పెట్రోలు బంకులోకి ఎంటర్ అయ్యారో మీపై భారీ ఫైన్ పడుతుంది.
Date : 11-08-2024 - 1:14 IST -
Lucknow: భారతీయుడినని చెప్పి థాయ్లాండ్కు వెళుతున్న బంగ్లాదేశీయుడు అరెస్ట్
భారతీయుడినని చెప్పి థాయ్లాండ్కు వెళుతున్న బంగ్లాదేశీయుడు అరెస్ట్ అయ్యాడు. నకిలీ టూరిస్ట్ వీసా సహాయంతో లక్నో నుండి థాయ్లాండ్కు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే అతని నకిలీ డాక్యుమెంట్ల గురించి లక్నో విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలిసింది. ఆరా తీయగా అసలు నిజం బయటపడింది.
Date : 11-08-2024 - 12:36 IST -
Railway Jobs : 1376 రైల్వే జాబ్స్.. అన్నీ పారామెడికల్ పోస్టులే
పెద్దసంఖ్యలో జాబ్స్ భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(Railway Jobs) నోటిఫికేషన్ను విడుదల చేసింది.
Date : 11-08-2024 - 11:00 IST -
Paris Olympics 2024 : ఏడు పతకాలు జస్ట్ మిస్.. ఆరు పతకాలతో సరిపెట్టుకున్న భారత్
కనీసం రెండంకెల పతకాలనైనా సాధించకుండానే పారిస్ ఒలింపిక్స్లో భారత ప్రస్థానం ముగిసింది.
Date : 11-08-2024 - 10:37 IST -
Natwar Singh Dies: మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
నట్వర్ సింగ్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ X లో నివాళులు అర్పించారు. నట్వర్ సింగ్ విదేశాంగ విధానానికి అపారమైన కృషి చేసారని కొనియాడారు. నట్వర్ సింగ్ శనివారం రాత్రి మరణించారు. గురుగ్రామ్లోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
Date : 11-08-2024 - 10:11 IST -
PM Modi: ప్రధాని చేతుల మీదుగా 109 రకాల విత్తనాలు
ప్రధాని చేతుల మీదుగా ఈ రోజు 109 రకాల విత్తనాలు విడుదల చేశారు. 109 రకాల విత్తనాలు 61 పంటలకు ఉంటాయి, ఇందులో 34 క్షేత్ర పంటలు మరియు 27 ఉద్యాన పంటలు ఉంటాయి. భారతదేశం కూడా బ్లాక్ రైస్ మరియు మిల్లెట్ వంటి సూపర్ ఫుడ్స్ను అభివృద్ధి
Date : 11-08-2024 - 9:33 IST -
Anantnag Encounter: అనంతనాగ్ ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీరమరణం
అనంతనాగ్ ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు, ఇద్దరు పౌరులతో సహా ఐదుగురు గాయపడ్డారుఈ ఎన్కౌంటర్లో ముగ్గురు సైనికులు, ఇద్దరు పౌరులు సహా ఐదుగురు గాయపడ్డారని ఓ అధికారి తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Date : 10-08-2024 - 11:44 IST -
Narendra Modi : వయనాడ్ విలయంలో చిక్కుకున్నవారికి అండగా నిలవాలి
కొండచరియలు విరిగిపడి శిథిలావస్థకు చేరిన వెల్లర్మల ప్రభుత్వ ఒకేషనల్ హయ్యర్ సెకండరీ పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించిన ప్రధాని చూరల్మల మీదుగా నడుస్తూ పరిశీలించారు. విపత్తు తర్వాత సైన్యం నిర్మించిన 190 అడుగుల పొడవున్న బెయిలీ వంతెన మీదుగా నడిచి , ఆర్మీ సిబ్బందితో సంభాషించారు.
Date : 10-08-2024 - 5:57 IST -
JP Nadda : రాజ్కోట్లో తిరంగా యాత్రను ప్రారంభించిన జేపీ నడ్డా
స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఆగస్టు 15 వరకు కొనసాగే "హర్ ఘర్ తిరంగా" అభియాన్ కింద దేశవ్యాప్తంగా ప్రచారానికి నాంది పలికిన బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా శనివారం గుజరాత్లోని రాజ్కోట్ నుండి తిరంగా యాత్రను ప్రారంభించారు.
Date : 10-08-2024 - 5:40 IST -
CM Siddaramaiah : అవినీతికి పాల్పడిన వారిని కర్ణాటక ప్రభుత్వం విడిచిపెట్టబోదు
బీజేపీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ప్రజలకు తెలియజేసేందుకు కాంగ్రెస్ 'జనందోళన' సదస్సులు నిర్వహించిందని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని గద్దె దించాలని చూస్తున్నారు’’ అని సీఎం సిద్ధరామయ్య అన్నారు.
Date : 10-08-2024 - 5:20 IST -
PM Modi: ప్రధాని మోదీకి హత్య బెదిరింపులు, ఇద్దరు యువకులు అరెస్టు
రాజస్థాన్కు చెందిన ఇద్దరు యువకులు ప్రధాని నరేంద్ర మోదీని చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. రాష్ట్ర పోలీసులతో కలిసి ఐబీ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా యువకులిద్దరూ చంపేస్తామని బెదిరించారు.
Date : 10-08-2024 - 4:18 IST -
PM Modi Wayanad Visit: ప్రధాని మోదీ వాయనాడ్ పర్యటన, థ్యాంక్స్ చెప్పిన రాహుల్
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం కేరళ చేరుకున్నారు. వాయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను ప్రధాని సందర్శిస్తున్నారు. బాధితులను కూడా కలవనున్నారు. ప్రస్తుతం బాధితులు నివసిస్తున్న సహాయ శిబిరాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు.
Date : 10-08-2024 - 2:21 IST -
SBI Jobs : ఎస్బీఐలో 1100 జాబ్స్.. దరఖాస్తులకు నాలుగు రోజులే గడువు
1100 పోస్టులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భర్తీ చేస్తోంది.
Date : 10-08-2024 - 12:26 IST -
Manish Sisodia : ‘‘స్వాతంత్య్రం వచ్చాక తొలి టీ’’.. భార్యతో కలిసి సిసోడియా తొలి పోస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 17 నెలల పాటు తిహార్ జైలులో గడిపిన ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఎట్టకేలకు శుక్రవారం విడుదలయ్యారు.
Date : 10-08-2024 - 10:43 IST -
Aman Sehrawat: భారత్కు ఆరో మెడల్.. రెజ్లర్ అమన్ సెహ్రావత్కు కాంస్యం
అమన్ సెహ్రావత్ పారిస్ ఒలింపిక్స్లో సత్తా చాటాడు.
Date : 10-08-2024 - 7:16 IST -
UPSC 2024 : సివిల్స్ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
దేశంలోని ప్రధాన కేంద్రాల్లో సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తారు.
Date : 09-08-2024 - 8:38 IST