India
-
Ministers Resign : మంత్రులందరూ రాజీనామా
Ministers Resign : గుజరాత్లో గత కొంతకాలంగా పార్టీ అంతర్గత అసంతృప్తి, ప్రాంతీయ సమతుల్యత, కొత్త నేతలకు అవకాశం కల్పించాలనే ప్రయత్నం నేపథ్యంలో ఈ మార్పులు జరుగుతున్నాయి
Date : 16-10-2025 - 7:10 IST -
Naxalism : నక్సలిజంపై పోరులో ల్యాండ్మార్క్ డే – అమిత్
Naxalism : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సలిజం నిర్మూలన దిశగా మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా ఇవాళ 170 మంది నక్సలైట్లు అధికారుల ఎదుట లొంగిపోయారు
Date : 16-10-2025 - 6:30 IST -
Us President : మోదీ తనకు మాటిచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..!
రష్యా నుంచి ఆయిల్ దిగుమతి ఆపేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు మాటిచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. మా దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానే ఇంధన ఎంపికల్లో ప్రాధాన్యం ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఆయిల్, గ్యాస్ కొనుగోలు చేసే దేశాల్లో భారత్ కీ
Date : 16-10-2025 - 5:19 IST -
PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్
ప్రధాని నరేంద్ర మోదీ వాయుసేన విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9.55 గంటలకు కర్నూలు చేరుకున్నారు. అక్కడినుంచి సైనిక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. కాసేపట్లో భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత శివాజీ స్ఫూర్తికేంద్రాన్ని సందర్శిస్తారు. శ్రీశైలం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.20కి కర్నూలు చేరుకుంటారు. అక్కడ జీఎస్టీ స
Date : 16-10-2025 - 10:54 IST -
Finance : మాజీ సైనికోద్యోగుల పిల్లల పెళ్లికి రూ.లక్ష
Finance : దేశ సేవలో జీవితాన్ని అర్పించిన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గొప్ప బహుమతి ప్రకటించింది. రక్షణ శాఖ తాజాగా పెన్షన్ అర్హత లేని మాజీ సైనికోద్యోగులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని 100 శాతం పెంచే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది
Date : 16-10-2025 - 10:41 IST -
Maoist Ashanna : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. లొంగిపోనున్న ఆశన్న టీమ్!
Maoist Ashanna : దశాబ్దాలుగా సాయుధ పోరాటం సాగించిన నేతలు ఇప్పుడు చట్టబద్ధ జీవితానికి మళ్లడం మావోయిస్టు ప్రాంతాల్లో పెద్ద మార్పుగా భావించబడుతోంది. ప్రభుత్వ పునరావాస విధానాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు, భద్రతా హామీలు వంటి చర్యలు మావోయిస్టు
Date : 15-10-2025 - 7:27 IST -
Bihar Elections : 25 ఏళ్ల సింగర్ కు బీజేపీ ఎమ్మెల్యే టికెట్
Bihar Elections : బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కళా ప్రపంచం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన మరో కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఫోక్ సింగర్ మైథిలి ఠాకూర్ (Folk Singer Maithili Thakur) బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు
Date : 15-10-2025 - 7:22 IST -
Bihar : బిహార్ లో 57 మందితో JDU తొలిజాబితా
Bihar : బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. పాలక జనతాదళ్ (యూనైటెడ్) తమ తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 57 మంది పేర్లను ఈ లిస్టులో విడుదల చేసింది
Date : 15-10-2025 - 6:42 IST -
PM Modi : రూ. 13వేల కోట్ల పనులకు రేపు ప్రధాని శ్రీకారం
PM Modi : ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వేగం పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (Modi) రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ. 13వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు
Date : 15-10-2025 - 3:56 IST -
Employees : ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా, దీపావళి పండగల నేపథ్యంలో.. ఇటీవల కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రస్తుతం 55 శాతంగా ఉన్న డీఏను మరో 3 శాతం పెంచి దీనిని 58 శాతానికి చేర్చింది. ఇక్కడ పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (DR) కూడా 3 శాతం పెరిగింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి అదనంగా రూ. 10,083.96 కోట్ల అదనపు భారం పడుతుంది. ఈ నిర్ణయంతో సుమారు 49.19 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.72 లక్షల మంది [&helli
Date : 15-10-2025 - 3:32 IST -
EPFO Alert : EPFO ఖాతాదారులకు అలర్ట్
EPFO Alert : EPFO అధికారులు చెబుతున్నదేమిటంటే, ఈ నిర్ణయం ఉద్యోగుల భవిష్యత్ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్నదని. చాలా మంది ఉద్యోగులు ఉద్యోగం కోల్పోయిన
Date : 15-10-2025 - 1:37 IST -
Goa Minister and former CM Ravi Naik : గుండెపోటుతో గోవా మాజీ సీఎం కన్నుమూత
Goa Minister and former CM Ravi Naik : గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత వ్యవసాయశాఖ మంత్రి రవి నాయక్ మరణం రాష్ట్ర రాజకీయ వర్గాలను విషాదంలో ముంచేసింది. 79 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు
Date : 15-10-2025 - 1:22 IST -
Bihar Election 2025 : నేను ఎన్నికల్లో పోటీ చేయట్లేదు -ప్రశాంత్ కిశోర్
Bihar Election 2025 : బిహార్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారిన జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రత్యక్షంగా పోటీ చేయబోనని ఆయన స్పష్టంచేశారు.
Date : 15-10-2025 - 12:10 IST -
South Central Railway : టికెట్ లేని ప్రయాణం.. రూ. కోటి ఫైన్ వసూలు
South Central Railway : సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) పరిధిలో టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై అధికారులు విస్తృత స్థాయిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీ సంఖ్యలో నిబంధనలు ఉల్లంఘించిన ప్రయాణికులు దొరికారు. మొత్తం 16 వేల మంది టికెట్ లేకుండా
Date : 15-10-2025 - 9:26 IST -
Bhopal Infra Nightmare: : 30 అడుగుల మేర కుంగిన రోడ్డు!
Bhopal Infra Nightmare: రహదారి నిర్మాణంలో ఉపయోగించిన రిటైనింగ్ వాల్ (retaining wall) దెబ్బతినడం వల్ల నేల కుంగిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు
Date : 14-10-2025 - 6:00 IST -
Bihar Elections : బిహార్ ఎలక్షన్స్.. బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్
Bihar Elections : బిహార్ అసెంబ్లీ మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో BJP మరియు జనతా దళ్ (యూనైటెడ్) ఇప్పటికే సీట్ల కేటాయింపుపై ఒప్పందం కుదుర్చుకున్నాయి
Date : 14-10-2025 - 4:20 IST -
Maoist : మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలక పరిణామం
Maoist : వేణుగోపాలరావు లొంగిపోవడం మావోయిస్టు ఉద్యమానికి భారీ దెబ్బగా పరిగణిస్తున్నారు. గడ్చిరోలి, చత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అరణ్యప్రాంతాల్లో ఆయనకు ఉన్న ప్రభావం గణనీయమైనది. ఈ పరిణామం
Date : 14-10-2025 - 12:36 IST -
EPFO : ఉద్యోగులకు ఊరట కల్గించేలా EPFO కీలక ప్రకటన
EPFO : PF (Provident Fund) ఖాతాలో డబ్బు ఉంచడం ద్వారా ప్రభుత్వమే అత్యధిక వడ్డీ రేటు — 8.25% వార్షిక వడ్డీ ఇస్తుంది.
Date : 14-10-2025 - 11:45 IST -
NHAI Offer : వాహనదారులకు NHAI బంపరాఫర్
NHAI Offer : జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారుల సౌకర్యం కోసం NHAI (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) కొత్తగా ఒక వినూత్న పథకాన్ని ప్రారంభించింది
Date : 14-10-2025 - 9:00 IST -
Cough syrup : ఈ మూడు దగ్గు సిరప్లు డేంజర్ – WHO
Cough syrup : ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా భారత్లో తయారవుతున్న మూడు కంపెనీల కఫ్ సిరప్లను వాడొద్దని హెచ్చరిక జారీ చేసింది
Date : 14-10-2025 - 8:34 IST