India
-
GST Council : పండుగల సీజన్లో వినియోగదారులకు గిఫ్ట్.?
GST Council : దేశవ్యాప్తంగా పండగ వాతావరణం దగ్గరపడుతున్న ఈ సమయంలో, వినియోగదారులు, వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
Published Date - 04:59 PM, Wed - 3 September 25 -
Controversial Comments : హరీష్ వివాదస్పద వ్యాఖ్యలు.. జిల్లా ఎస్పీ కాంగ్రెస్ నేతల పెంపుడు కుక్కలా అంటూ..
Controversial Comments : కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే బీ.పి. హరీష్ వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి హాట్టాపిక్ అయ్యారు. దావణగెరె జిల్లా ఎస్పీ ఉమా ప్రసాంత్ను కాంగ్రెస్ నేతల పెంపుడు కుక్కలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించడంతో పెద్ద దుమారం రేగింది.
Published Date - 03:30 PM, Wed - 3 September 25 -
Sutlej River : మరోసారి భారత్ మానవతా దృక్పథం..పాకిస్థాన్కు ముందస్తు హెచ్చరిక
భారత విదేశాంగ శాఖ ద్వారా ఇస్లామాబాద్కు ఈ సమాచారాన్ని నిన్ననే పంపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సట్లెజ్ నది వరద ఉద్ధృతికి లోనవుతుందని, పాక్లో ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించకూడదనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు భారత అధికారులు స్పష్టం చేశారు.
Published Date - 11:52 AM, Wed - 3 September 25 -
S-400 : భారత రక్షణ వ్యవస్థలో కొత్త అధ్యాయం..ఎస్-400 కొనుగోళ్లకు రష్యాతో చర్చలు
ఈ వ్యవస్థల తయారీదారు రోసోబోరోనెక్స్పోర్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న చర్చల గురించి, రష్యా సైనిక-సాంకేతిక సహకార సంస్థ చీఫ్ దిమిత్రి షుగేవ్ స్పష్టం చేశారు. భారతదేశం ఇప్పటికే ఎస్-400 వ్యవస్థలను వినియోగిస్తున్నప్పటికీ, భవిష్యత్తు ముప్పులను దృష్టిలో ఉంచుకుని మరిన్ని యూనిట్లు అవసరమవుతున్నాయని ఆయన చెప్పారు.
Published Date - 10:11 AM, Wed - 3 September 25 -
Maratha Quota : మరాఠా కోటాపై మహా సర్కార్ కీలక నిర్ణయం
Maratha Quota : ప్రభుత్వం, ఉద్యమ నాయకుల మధ్య జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు మనోజ్ జరాంగే ప్రకటించారు
Published Date - 08:36 PM, Tue - 2 September 25 -
Modi : చనిపోయిన నా తల్లిని అవమానించారు- ప్రధాని ఆవేదన
Modi : "తల్లి అంటే మన ఆత్మగౌరవం" అని మోదీ అన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ సభలో రాజకీయాలకు సంబంధం లేని, ఇప్పటికే మరణించిన తన తల్లిని అవమానించడం కేవలం తన తల్లికి మాత్రమే కాకుండా, దేశంలోని ప్రతి తల్లి, సోదరి, కుమార్తెకు జరిగిన అవమానమని ఆయన అన్నారు
Published Date - 06:55 PM, Tue - 2 September 25 -
Air India : ఎయిరిండియా గుడ్న్యూస్.. ఆ ప్రయాణికుల కోసం భారీ డిస్కౌంట్లు
ఈ కొత్త ఆఫర్లో భాగంగా, దేశీయ మరియు అంతర్జాతీయ ప్రయాణాల పై ప్రయాణికులు మరింత తక్కువ ధరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికుల వయసు 60 ఏళ్లు లేదా అంతకు పైగా ఉంటే వారు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందగలుగుతారు.
Published Date - 03:42 PM, Tue - 2 September 25 -
Oil purchases : అమెరికా బెదిరింపులను లెక్కచేయని భారత రిఫైనరీలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 25 శాతం అదనపు సుంకాలు కూడా విధించారు. అయినప్పటికీ భారత ప్రభుత్వం మరియు దేశీయ ఆయిల్ కంపెనీలు ఈ ఆంక్షలను పెద్దగా పట్టించుకోకుండా తమ వ్యాపార ఉద్దేశాలను కొనసాగిస్తున్నాయి. రష్యాతో మైత్రి సంబంధాల నేపథ్యంలో భారత్ చమురు కొనుగోళ్లను మరింతగా పెంచుతుంది.
Published Date - 01:34 PM, Tue - 2 September 25 -
PM Modi : భారత్ తయారు చేసిన చిన్న చిప్ ప్రపంచాన్ని మార్చే శక్తి కలిగి ఉంది: ప్రధాని మోడీ
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ..భారత్ తయారు చేస్తున్న చిన్న చిప్ ప్రపంచ మార్పుకు నాంది పలుకుతుంది. గతంలో మేము సెమీకండక్టర్ రంగంలోకి ఆలస్యంగా అడుగుపెట్టాం కానీ, ఇప్పుడు మమ్మల్ని ఎవరూ ఆపలేరు అని స్పష్టం చేశారు.
Published Date - 12:57 PM, Tue - 2 September 25 -
Shocking Video : ఓనం వేడుకలో డ్యాన్స్ కుప్పకూలి ఉద్యోగి మృతి
Shocking Video : కేరళలోని రాష్ట్ర విధానసభలో ఓనం పండుగ వేడుకలు ఉత్సాహంగా జరుగుతుండగా ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగులందరూ కలిసి సంబరాలు చేసుకుంటున్న ఈ సమయంలో, డ్యాన్స్ చేస్తున్న జూనేష్ అబ్దుల్లా (45) అనే ఉద్యోగి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
Published Date - 12:08 PM, Tue - 2 September 25 -
Railway employees : రైల్వే ఉద్యోగులకు గుడ్న్యూస్..ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.కోటి ప్రమాద బీమా
ఈ ఒప్పందం కింద, ఎస్బీఐలో శాలరీ ఖాతా కలిగిన రైల్వే ఉద్యోగులు ప్రమాదవశాత్తూ మృతి చెందితే, వారికి రూ. కోటి వరకు ప్రమాద బీమా కవరేజీ లభిస్తుంది. ఇదే కాదు, సహజ మరణానికి కూడా రూ. 10 లక్షల బీమా రక్షణ అందుబాటులో ఉంటుంది.
Published Date - 11:35 AM, Tue - 2 September 25 -
Tragedy: చెల్లిని ప్రేమించాడని యువకుడిని ముక్కలు ముక్కలుగా చేసి..
Tragedy: ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా నేరాలు తగ్గడం లేదు. రోజురోజుకు నేరాల తీవ్రత పెరుగుతూ, ఘోర ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఘోరమైన హత్యా ఘటన వెలుగులోకి వచ్చింది.
Published Date - 11:15 AM, Tue - 2 September 25 -
BJP : ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని విందు.. ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ బల ప్రదర్శనకు స్కెచ్
BJP : సెప్టెంబర్ 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎన్డీయే (NDA) తమ బలాన్ని ప్రదర్శించడానికి సన్నద్ధమవుతోంది. దేశానికి రెండో అత్యున్నత పదవి అయిన ఉపరాష్ట్రపతి స్థానానికి ఎన్డీయే అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు.
Published Date - 10:55 AM, Tue - 2 September 25 -
Chennai Airport : చెన్నై ఎయిర్పోర్ట్లో గోల్డ్ ఎక్స్పోర్ట్.. CBI 13 మంది పై FIR నమోదు
Chennai Airport : చెన్నై ఎయిర్పోర్ట్ కార్గోలో భారీ బంగారం ఎక్స్పోర్ట్ మోసం కేసులో సీబీఐ (CBI) ఫిర్ (FIR) నమోదు చేసింది. ఈ కేసులో కస్టమ్స్ అధికారులు, ఆభరణ వ్యాపారుల నెట్వర్క్ కలిసి 2020 నుంచి 2022 వరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం 1,000 కోట్లు పైగా నష్టం కలిగించిందని ఆరోపణలు ఉన్నాయి.
Published Date - 10:36 AM, Tue - 2 September 25 -
UPI : సరికొత్త రికార్డ్ సృష్టించిన UPI
UPI : ఆగస్టులో UPI ద్వారా 2 వేల కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. గత సంవత్సరం ఆగస్టుతో పోలిస్తే ఇది 34% వృద్ధిని సూచిస్తోంది, ఇది డిజిటల్ చెల్లింపుల పట్ల భారతీయుల ఆదరణ ఎంతగా పెరిగిందో స్పష్టం చేస్తుంది
Published Date - 09:15 AM, Tue - 2 September 25 -
India: మోదీ చైనా పర్యటన.. ఆసియాను ఆకట్టుకున్న భారత విజయం!
ఈ దౌత్య విజయంతో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లతో పీఎం మోదీ జరిపిన ద్వైపాక్షిక సమావేశాలు అమెరికాతో భారత్ పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల సమయంలో చాలా ముఖ్యమైనవిగా నిరూపించబడ్డాయి.
Published Date - 05:58 PM, Mon - 1 September 25 -
Putin Waited For PM Modi: ప్రధాని మోదీ కోసం 10 నిమిషాలు వెయిట్ చేసిన పుతిన్!
క్రెమ్లిన్ (రష్యా అధ్యక్షుడి అధికారిక నివాసం, కార్యాలయం) ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. ఇద్దరు నాయకులు కారులో దాదాపు ఒక గంట పాటు ముఖాముఖి చర్చలు జరిపారని చెప్పారు.
Published Date - 04:26 PM, Mon - 1 September 25 -
Narendra Modi : సార్వభౌమత్వాన్ని మించిపోయే కనెక్టివిటీ విశ్వాసం కోల్పోతుంది
Narendra Modi : టియాంజిన్లో సోమవారం ప్రారంభమైన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యంగా కనెక్టివిటీ ప్రాజెక్టులు సార్వభౌమత్వాన్ని గౌరవించకపోతే అవి “విశ్వాసం, ప్రాముఖ్యత రెండింటినీ కోల్పోతాయి” అని స్పష్టం చేశారు.
Published Date - 01:05 PM, Mon - 1 September 25 -
Shocking : మనవడినే బలి ఇచ్చిన తాతయ్య.. షాకింగ్ నిజాలు
Shocking : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ జిల్లాలో చోటు చేసుకున్న ఘోర హత్యా ఘటన ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. 11వ తరగతి విద్యార్థి పీయూష్ సింగ్ అలియాస్ యశ్ను అమానుషంగా హత్య చేసిన ఈ కేసు రోజురోజుకు కొత్త కొత్త విషయాలను బయటపెడుతోంది.
Published Date - 11:24 AM, Mon - 1 September 25 -
SCO Summit : ఒకే ఫ్రేమ్లో మోడీ, పుతిన్, జిన్పింగ్ నవ్వులు పంచుకున్న అరుదైన క్షణం
గ్రూప్ ఫొటోలో ముగ్గురు అగ్రనేతలు సంభాషిస్తూ, ఉల్లాసంగా నడుచుకుంటూ వెళ్తుండగా తీసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ చిత్రంలో మధ్యలో మోడీ, ఆయన ఎడమవైపు పుతిన్, కుడివైపు షీ జిన్పింగ్ ఉన్నారు.
Published Date - 10:37 AM, Mon - 1 September 25